PM Modi : గడిచిన పదేండ్లలో దేశంలో బ్రాడ్బ్యాండ్ యూజర్ల సంఖ్య 6 కోట్ల నుంచి ఏకంగా 94 కోట్లకు పెరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ముంబైలో శుక్రవారం జియో కన్వెన్షన్ సెంటర్లో జరిగిన గ్లోబల్ ఫిన్టెక్ ఫె�
Champai Soren : బీజేపీలో చేరికపై జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తదుపరి కార్యాచరణపై తాము ఇంకా చర్చించలేదని, తాను ఈ నెల 30న బీజేపీలో చేరుతున్నానని చెప్పారు.
Mehbooba Mufti : జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ ఒంటరి పోరుకే మొగ్గుచూపుతున్నట్టు సంకేతాలు వెల్లడవుతున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికి మద్దతు పలకాలని కూటమి నేతలు పీడీపీని కోరుతున్నారు.
కులగణనపై ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని తాము పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరినా ఇంతవరకూ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు.
UPS : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)పై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీఎస్లో యూ అంటే మోదీ సర్కార్ యూటర్న్లని ఖర్గే అభివర్ణించారు.
సెప్టెంబర్ 18 నుంచి మూడు దశల్లో పోలింగ్ జరిగే జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఆదివారం ఏడుగురు అభ్యర్ధులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది.
మిస్ ఇండియా పోటీల్లో దళితులు, గిరిజనులు, ఓబీసీలకు చెందిన వారు ఒక్కరు కూడా లేరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు విమర్శలు గుప్పించారు.