ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్పై శనివారం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి యత్నించారు. ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంద�
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్పై దాడి కేసులో ఆయన భార్య కరీనా కపూర్ శనివారం పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. ఆ రోజు నిందితుడు చాలా దూకుడుగా ఉన్నాడని, అయితే అక్కడ నగలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని అతడు ముట్�
గ్రహాలకు సంబంధించిన రెండు అద్భుతాలు ఈ నెల, వచ్చే నెలలో జరగనున్నాయి. వీటిలో ఒకటి 400 ఏండ్లకు ఒకసారి మాత్రమే జరిగే అద్భుతం. ఈ నెల 17, 18 తేదీల్లో రాత్రి వేళ ఆకాశంలో చూసినపుడు ఆరు గ్రహాలు వరుసగా కనిపించనున్నాయి. దీ�
జేఈఈ మెయిన్ -1 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈ నెల 22, 23, 24 తేదీల్లో పరీక్షలకు హాజరయ్యే వారి అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శనివారం విడుదల చేసింది.
దేశంలోకి సెకండ్ హ్యాండ్ వైద్య పరికరాలను దిగుమతి చేసుకోకుండా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్సీఓ) అడ్డుకట్ట వేసింది. వీటి దిగుమతిని అనుమతించవద్దని కోరుతూ కస్టమ్స్ విభ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ వైద్య కళాశాల ట్రెయినీ డాక్టర్ లైంగిక దాడి, హత్య ఘటనలో అరెస్టయిన సంజయ్ రాయ్ను న్యాయస్థానం శనివారం దోషిగా నిర్ధారించింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్య�
ఒకరిని పెండ్లాడాల్సిన వధువు మరొకరిని పెండ్లి చేసుకోవడం అక్కడక్కడా చూస్తుం టాం. కాని.. కుమారుడు పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని అతడి తండ్రి పెండ్లి చేసుకోవడం అరుదుగా చూస్తుంటాం. మహారాష్ట్రలోని నాసిక్
Emergency Pension | ఒడిశా ప్రభుత్వం (Odisha government) సోమవారం కీలక ప్రకటన చేసింది. ఎమర్జెన్సీ (Emergency) సమయంలో జైలుపాలైన వారికి రూ.20 వేల చొప్పున నెలవారీ పెన్షన్ (Monthly pension) అందజేయనున్నట్లు ప్రకటించింది.
Union Cabinet | ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ 2025 సంవత్సరంలో తొలిసారి సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. డీఏపీ ఎరువుపై రైతులకు ఇచ్చే సబ్సిడీని మరింత పెంచాలని నిర్ణయించింది. డీఏపీపై అదనపు భారా�
Manipur CM | తెగల మధ్య గొడవలతో ఇటీవల మణిపూర్ (Manipur) అట్టుడికింది. ఈ ఏడాది ఆ రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు కొనసాగాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి (Manipur CM) బీరేన్ సింగ్ (Biren Singh) క్షమాపణలు చెప్పారు.
భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (ఐఏఆర్ఐ) డైరెక్టర్గా తెలుగువాడైన చెరుకుమల్లి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఐఏఆర్ఐకు డైరెక్టర్గా ఒక తెలుగువ్యక్తి ఎంపిక కావడం ఇదే తొలిసారి.
ప్రజలకు సహాయ పడటమే తన ప్రధాన ధ్యేయమని, అందుకే ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలంటూ ఇటీవల వచ్చిన ఒక ఆఫర్ను తాను తిరస్కరించినట్టు బాలీవుడ్ నటుడు సోనూసూద్ వెల్లడించారు.
Jamili Elections | అసలు ఏకకాల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్న చర్చ పెద్దయెత్తున జరుగుతున్నది. జమిలి ఎన్నికలకు అపాయింటెడ్ తేదీగా లోక్సభ తొలిసారిగా సమావేశమైన రోజును గుర్తించాలని కోవింద్ కమిటీ ఇదివరకే సిఫారసు �