జాతీయ స్థాయిలో మెడికల్ విద్యలో ప్రవేశం కోసం నిర్వహించనున్న నీట్ పరీక్షకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2,811 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) గ్రామం జాతీయస్థాయిలో నంబర్వన్గా నిలిచినందని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జాతీయస్థాయి అవార్డులకు ఎంపికైన గ్రామాల సర్�
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో నాలుగు రోజులు గా హోరాహోరీగా సాగు తున్న జాతీయస్థాయి స బ్ జూనియర్ బాల్బ్యాడ్మింటన్ పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. సోమవారం ఫైనల్ మ్యా చ్లు జరగనున్నా
సీఎం కేసీఆర్ను యువత ఆదర్శంగా తీసుకొని క్రికెట్లో జాతీయస్థాయికి ఎంపికై సత్తాచాటాలని, క్రికెట్ అంటే మెట్రో నగరాలకే పరిమితం కాదని, మన ప్రాంతంలో సైతం అద్భుతమైన క్రీడాకారులు ఉన్నారని నిరూపించాలని ఆర్థి�
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మేళ్లచెర్వు మండలంలోని ఈ నెల 18నుంచి 23వరకు ఎండ్ల పందేలు నిర్వహించనున్నారు. ఎడ్ల పందేలకు సంబంధించిన వాల్పోస్టర్లను శానసభా ప్రాంగణంలో విద్యుత్ శాఖ మంత్రి గుంట�
జిల్లా స్థాయి పోటీల్లో కళాకారులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో రాణించాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా స్థాయి యూత్ ఫెస్టివల్ను కలెక�
జనవరి 7 నుంచి బెంగళూరులో నిర్వహించే జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు శ్రీరాం నారాయణ్ఖేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి రవి ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్�
కార్తీక మాసం సందర్భంగా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి తన తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, మోహినిదేవి జ్ఞాపకార్థం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలో శుక్రవారం జాతీయస్థాయి ఎద్దుల బల ప్
‘పల్లె ప్రగతి’ని వంద శాతం సద్వనియోగం చేసుకున్న ముక్రా (కే) గ్రామానికి జాతీయస్థాయి అవార్డు లభించింది. పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్లో రెండ్రోజులుగా సాగిన జాతీయ స్థాయి వర్క్షాప్ మంగళవారంతో ముగిసింది. �
విశిష్ట సేవలు అందించింనందుకు జిల్లా రెడ్క్రాస్ సొసైటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఈ మేరకు జాతీయ స్థాయిలో బంగారు పతకం లభించింది. కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన జిల్లా రెడ్క్రాస్ సొసైటీ
ఇన్నాళ్లూ బీజేపీకి దీటుగా ఎదురు నిలబడే పార్టీ కోసం ఎదురుచూసిన వివిధ వర్గాల ప్రజలకు టీఆర్ఎస్ ఆశాకిరణంగా కనిపిస్తున్నది. టీఆర్ఎస్ను బీజేపీని ఢీకొట్టగల సిసలైన ప్రత్యర్థిగా వారు భావిస్తున్నారు. మోదీ �