గడ్చిరోలిలో ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు జిల్లా నుంచి ముగ్గురు రెఫరీలు ఎంపికైనట్లు తెలంగాణ రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ ప్రధాన కార్యదర్శి రవీందర్ గ�
కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం కింద ఇల్లు నిర్మించుకోవడానికి కేంద్రం చాలీచాలని మొత్తం కేటాయించిందని, అవి పూర్తి చేయడానికి
హస్తకళలకు ప్రసిద్ధి అయిన పెంబర్తి జాతీయ స్థాయిలో మెరిసింది. 2023 సంవత్సరానికి గాను జాతీయ స్థాయి ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపికైంది. తెలంగాణ నుంచి రెండు గ్రామాలు ఎంపికవగా వీటిలో పెంబర్తి తొలిస్థానంలో ఉన్నది.
మా తల్లిదండ్రులు హోటల్ నడుపుతారు. వారికి అప్పుడప్పుడు సాయం చేస్తుంటా. పాఠశాలలో ఉన్నప్పుడే నాకు వాలీబాల్పై కొంత పట్టుంది. అప్పటి నుంచే నాకు ఆటలు ఆడటమంటే ఇష్టం.
జాతీయస్థాయి కుంగ్ఫూ పోటీల్లో హైదరాబాద్కు చెందిన గురుశిష్యులు షేక్ కలీం, సాయికుమార్ సత్తాచాటారు. ఫలక్నుమాలోని మార్షల్ ఆర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన 11వ జాతీయస్థాయి కుంగ్ఫూ, కర�
బాలికలు, మహిళల మిస్సింగ్ కేసుల ట్రేసింగ్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ఉమెన్ సేఫ్టీవింగ్ అడిషనల్ డీజీ శిఖాగోయెల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో తప్పిపోయిన కేసుల్లో 87 శాతం ట్రేసింగ�
తెలంగాణ యువ స్విమ్మర్ వ్రిత్తి అగర్వాల్ జాతీయ స్థాయిలో మరో సారి మెరిసింది. గచ్చిబౌలిలో జరుగుతున్న జాతీయ 76వ సీనియర్ అక్వాటిక్ చాంపియన్షిప్ మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో వ్రిత్తి సోమవారం 18 న
TTD EO | ప్రపంచ స్థాయి వసతులతో అభివృద్ధి చేసిన బర్డ్ ఆసుపత్రి(BIRRD Hospital) దేశంలోని అనేక క్లిష్టమైన సర్జరీలకు రెఫరల్ ఆసుపత్రిగా తయారైందని టీటీడీ ఈవో(TTD EO) ఎవి ధర్మారెడ్డి వెల్లడించారు.
Koonanneni Sambasivarao | జాతీయస్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలతో కూటమి ఏర్పాటు చేసి, బీజేపీ(BJP) విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీపీఐ(CPI) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపార�
జాతీయ స్థాయిలో మెడికల్ విద్యలో ప్రవేశం కోసం నిర్వహించనున్న నీట్ పరీక్షకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 2,811 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) గ్రామం జాతీయస్థాయిలో నంబర్వన్గా నిలిచినందని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జాతీయస్థాయి అవార్డులకు ఎంపికైన గ్రామాల సర్�