ఉమ్మడి పాలమూరు, నల్లగొండ జిల్లాలకు సాగు, తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలపై ఇటీవల జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) వెలువరించిన తీర్పును తెలంగాణ ప్రభ
పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తూ పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పనులు చేపడుతున్నారని ఆరోపిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తెలంగాణ ప్రభుత్వానికి రూ.920 కోట్లు జరిమాన విధించడంపై సీనియర్ ఇంజినీర
తెలంగాణపై కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం నిత్యం ఏదో ఒక అం శంలో రాష్ట్రప్రభుత్వాన్ని చికాకు పరుస్తుండగా, పొరుగున ఉన్న ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రగతిని నిరోధించే చర్యలకు పాల్పడు�
Rayalaseema Project | కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టవద్దని జాతీయ హరిత ట్రైబ్యునల్ తీర్పు ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణం చేపడితే.. ఏపీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస�
సీపీసీబీకి ఎన్జీటీ ఆదేశం న్యూఢిల్లీ, డిసెంబర్ 3: తక్కువ స్థాయిలో టీడీఎస్ ఉండే వాటర్ ఫ్యూరిఫయర్ల విషయంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ శుక్రవారం కీలక ఆదేశాలు జారీచేసింది. నీటిలో కరిగిన మొత్తం ఘనపదార్థాల(టో
పర్యావరణ అనుమతుల ఉల్లంఘనపై ఎన్జీటీ తీవ్ర ఆగ్రహం పోలవరం ప్రాజెక్టుపై రూ.120 కోట్లు జరిమానా పనులు నిలిపివేయాలని ఆదేశం హైదరాబాద్, డిసెంబర్2 (నమస్తే తెలంగాణ): పర్యావరణ అనుమతులు తీసుకోకుండా పోలవరంతో పాటు పలు �
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలోఅన్ని నిబంధనలనూ పాటిస్తున్నాం ఎన్జీటీలో తెలంగాణ ప్రభుత్వ వాదనలు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సిందే అప్పటి వరకు పనులు ఆపండి: ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులు నవంబర్
ప్రాజెక్టు నిర్మాణంతో నష్టమంటూ మొసలికన్నీరు వాదనలు వినిపించే అవకాశమివ్వాలని ఎన్జీటీకి మొర హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపో�
కేంద్ర పర్యావరణశాఖపై ఎన్జీటీ తీవ్ర వ్యాఖ్యలు సీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై నివేదిక ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం ఫొటోలు చూస్తే నిబంధనలు ఉల్లంఘించినట్టు అర్థమవుతున్నది జైలుకు పంపమంటారా? ఏపీ అధికారులకు ముందస్త