కాలుష్య నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, అందులో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో ల్యాబొరేటరీలు, సైంటిస్టుల సంఖ్యను పెంచుకోవాలని, ఇంజినీర్ల సంఖ్యకు సమానంగా సైంటిస్టులను నియమించుకోవా�
Harish Rao | గుమ్మడిదల, మార్చి9: డంపింగ్యార్డు రద్దు కోసం అన్ని సాక్ష్యాధారాలతో గ్రీన్ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించాలని డంపింగ్యార్డు వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర�
Palamuru | రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం మొండి వైఖరి వీడటం లేదు. అది అక్రమ ప్రాజెక్టు కాదని, పాత ప్రాజెక్టేనని, దాని నిర్మాణానికి ఎలాంటి పర్యావరణ అనుమతి అవసరం లేదని ఏపీ ప్రభుత్వ ప్రధాన కా
కాలుష్యాన్ని వెదజల్లుతున్న రసాయన పరిశ్రమలపై చర్యలు తీసుకోవడంలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నదని యాదాద్రి-భువనగిరి జిల్లా పోచంపల్లి మండల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న�
కృష్ణానది నీటిని అక్రమంగా తరలించేందుకు ఏపీ స్కెచ్ వేసింది. కృష్ణానదిని చెరబట్టి 100 అడుగుల లోతు 150 అడుగుల వెడల్పుతో ఏకంగా 18 కిలోమీటర్ల భారీ కాల్వ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ పథకం రచిస్తున్నది.
ఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్(ఎన్జీటీ) ఆదేశాలతో కొంతకాలం క్రితం మూతపడిన 25 ఇసుక రీచ్లకు మోక్షం లభించింది. మంగళవారం ఎన్జీటీలో జరిగిన విచారణ సందర్భంగా ఈ రీచ్లలో ఇసుక తవ్వకాలకు అనుమతిస్తూ ట్రిబ
నగర శివారులోని చిలుకూరు మృగవని జాతీయ ఉద్యానవనం పచ్చని అందాలకు, జంతు, జీవ జాతులకు నిలయంగా ఉంది. అభివృద్ధి, అవసరాల పేరుతో అటవీ ప్రాంతంలోని భూములను వినియోగించడం వల్ల అటవీ ప్రాంతంలో పర్యావరణ సమతుల్యత దెబ్బ త�
డీసిలిటేషన్ పేరిట ఇసుక తవ్వకాలు చేపట్టడం చట్ట విరుద్ధమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ మంగళవారం తీర్పు వెలువరించింది. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల పరిధిలోని మానేరు నదీ తీరంలో నిర్మిస్త�
కర్నాటక రాజధాని బెంగళూరులో జనం ఒకవైపు తీవ్ర నీటి ఎద్దడితో అల్లాడుతుండగా నగరంలోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ నేషనల్ గ్రీన్ ట్రిబ్యూ�
కొందరు కండ్లుండీ చూడలేరు.. వాస్తవం తెలిసినా నిజం మాట్లాడరు.. తెలంగాణకు నీటి కేటాయింపులపై ఒక పత్రిక రాసిన కథనం అచ్చం ఇలాంటిదే. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తలకెత్తుకున్ననాడు ఇచ్చిన �
రాష్ట్రంలో ప్రమాదకరంగా మారిన వాయు కాలుష్యాన్ని నియంత్రించి, గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను అమలు చేయాలని అటవీ-పర్యావరణశాఖ ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్ ఆదేశించా�
యాదాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం నిర్మాణం పూర్తి చేయడానికి అవసరమైన అదనపు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీవోఆర్) జారీలో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ చేస్తున్న జాప్యంపై చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యున�
కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) షాక్ ఇచ్చింది. పలు అనుమానాలు, అభ్యంతరాల మధ్య అండమాన్ నికోబార్ దీవుల్లో కేంద్రం రూ.72 వేల కోట్లతో చేపట్టదలచుకొన్న భారీ ప్రాజెక్టుపై స్టే విధి�
కేరళలోని బ్రహ్మపురం డంపింగ్ యార్డ్లో మంటలు చెలరేగడంపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం యార్డ్ను నిర్వహించని కొచ్చి కార్పొరేషన్కు రూ.100 కోట్ల జరిమా�