కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ‘జాతీయ విద్యా విధానం-2020’ పేరుతో పాఠశాల విద్య, ఉన్నత విద్య, యూనివర్సిటీ విద్య, సాంకేతిక వృత్తి విద్యల వరకు అనేక మార్పులను సూచిస్తూ కొత్త విధానాలను రూపొందిస్తున్నది.
దేశంలో జాతీయ విద్యావిధానం-2020కు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని ఎస్ఎఫ్ఐ మాజీ జాతీయ అధ్యక్షుడు అరుణ్కుమార్ పిలుపునిచ్చారు. బీజేపీ జాతీయ విద్యావిధానం పేరుతో దేశంలో విద్య కార్పొరేటీకరణ, కాషాయి�
Hindi language | మహారాష్ట్ర (Maharashtra) లో మరాఠీ, ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మూడో భాషగా హిందీని తప్పనిసరిగా బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించిన విషయం తెలిసిందే.
VP Dhankhar: భారత్ ఆకాంక్షలతో కూడుకున్న దేశమని, భాషల ఆధారంగా విభజన జరగడం సరికాదు అని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ తెలిపారు. దేశ భవిష్యత్తులను దృష్టిలో పెట్టుకుని, భాషా వివాదం నుంచి బయట�
సమగ్ర శిక్షా పథకం కింద 2024-25 సంవత్సరానికి సంబంధించిన రూ.2,151 కోట్ల కేంద్ర విద్యా నిధులను కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేయడాన్ని సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Tamil Nadu | జాతీయ విద్యావిధానం (National Education Policy) అమలు అంశంలో స్టాలిన్ ప్రభుత్వం తాజాగా దేశ అత్యన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించింది.
కేంద్రం రూపొందించిన జాతీయ విద్యావిధానం తెలంగాణ అస్థిత్వానికి గొడ్డలిపెట్టు లాంటిదని పలువురు వక్తలు పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ బషీర్బాగ్లోని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అ�
ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని అంగన్వాడీలు ఆరోపించారు. ఇందుకోసం తీసుకొస్తున్న జాతీయ విద్యావిధానాన్ని, పీఎంశ్రీ పథకాన్ని, మొబైల్ అంగన్వాడీ కేంద
హిందీ భాషా వికాసానికి ఉద్దేశించిన కాషాయ విధానంగా జాతీయ విద్యా విధానాన్ని(ఎన్ఈపీ) తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అభివర్ణించారు. ప్రతిపాదిత నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ద్వారా ఉత్తరాది రాష్ర్టాలలో గ�
Political war | స్కూళ్లలో హిందీ భాష బోధన (Hindi Imposition) పైన కేంద్రం (Centre), తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu govt) మధ్య కొనసాగుతున్న వివాదం మరింత ముదిరింది. ఇదే విషయమై ఇవాళ పార్లమెంట్ (Parliament) లో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) చేసి�
జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)-2020కి అనుగుణంగా పది, పన్నెండో తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించడానికి సెంట్రల్ బోర్ట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సమాయత్తమైంది. అన్నీ కుదిరితే, వ
జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)కి వ్యతిరేకంగా మంగళవారం చెన్నైలో పెద్ద ఎత్తున ధర్నా చేయనున్నట్లు డీఎంకే సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎన్ఈపీని అంగీకరించే వరకు తమిళనాడు విద్యా శాఖకు నిధులు ఇవ్వబోమని కేంద్�