యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ముసాయిదా నిబంధనలను ఉపసంహరించాలని ప్రతిపక్షాల పాలనలోని ఆరు రాష్ర్టాలు డిమాండ్ చేశాయి. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)కి అనుగుణంగా ఈ నిబంధనలను సవరించినట్లు చేస్తున�
కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి కేటాయిస్తున్న నిధులు అంతకంతకూ క్షీణించిపోతున్నాయి. నాణ్యమైన విద్యను అందిస్తామని హామీనిచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ మాటను ఎప్పుడో మర్చిపోయింది. బడ్జెట్లో వి�
Board Exams | పదో తరగతి, ఇంటర్ బోర్డు పరీక్షలకు విద్యార్థులు రెండుసార్లు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు �
జాతీయ నూతన విద్యా విధానాన్ని అన్ని విద్యా సంస్థల్లో అమలు చేయాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో రెసోనెన్స్ విద్యాసంస్థలకు చెందిన ‘రెసోఫెస్ట్-2023’ ఆదివారం ఘ
జాతీయ విద్యా విధానం, 2020కి అనుగుణంగా ఉన్నత విద్యా బోధకులను తీర్చిదిద్దేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నడుం బిగించింది. మాలవీయ మిషన్-టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్లో భాగంగా దేశవ్యాప్తంగా 111
ప్రాథమిక విద్య బలోపేతానికి రాష్ట్ర సర్కార్ పటిష్ఠ చర్యలు చేపట్టింది. విద్యాశాఖ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 ప్రకారం ‘ఫౌండేషన్ లిటరసీ న్యూరసీ’ ప్రోగ్రాం ద్వారా ‘తొలిమెట్టు’ను గతేడాది ప్రవేశపెట్టింద�
నూతన ‘జాతీయ విద్యా విధానం’ (ఎన్ఈపీ)లో భాగంగా వీడీ సావర్కర్పై పాఠ్యాంశాల్ని మధ్యప్రదేశ్ స్కూల్ సిలబస్లో చేర్చుతున్నామని ఆ రాష్ట్ర విద్యా మంత్రి ఇందర్సింగ్ పార్మర్ ప్రకటించారు. దీనిపై ప్రతిపక్ష
జాతీయ విద్యావిధానంపై విస్తృత చర్చ జరిపిన తర్వాతనే పకడ్బందీగా అమలు చేయాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం 2020లో ఉన్నత విద్య అమలు చేయుడంలో సవాళ్లు, దృకోణాలపై �
కేంద్ర మంత్రి సుభాష్ సర్కార్ ఓయూలో ఘనంగా ముగిసిన ఎన్ఈపీ జాతీయ సదస్సు ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 23 : దేశ విద్యావ్యవస్థలో నూతనంగా రూపొందించిన జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ-2020) కీలక మైలురాయిగా నిలిచి�
కొండాపూర్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా విదానాన్ని (ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ) వెంటనే రద్దు చేయాలంటూ గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస�
నూతన విద్యాసంవత్సరానికి రోడ్మ్యాప్ మూడు దశల్లో సన్నద్ధమవ్వాలన్న కేంద్రం డిజిటల్, ఆన్లైన్ ఏర్పాట్లకు ఆదేశాలు తెలంగాణ విద్యా విధానాలకు ప్రశంసలు హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): కరోనా ఉద్ధృతి నేపథ్�
ఢిల్లీ : 21వ శతాబ్దంలో భారతదేశాన్ని గ్లోబల్ నాలెడ్జ్ సూపర్ పవర్గా మార్చడమే జాతీయ విద్యా విధానం లక్ష్యమని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కెలా 18వ వార