గుడి తర్వాత చెప్పుకోవలసింది బడి. చెప్పాలంటే, పిల్లలందరికీ సరదా. బడిలో పంతులమ్మలు చెప్పే విషయాలు వినసొంపుగా ఉంటాయి. ఎప్పుడూ పాఠాలతో కుస్తీ పట్టే పిల్లలు మార్పును కోరుకుంటారు. ఊరంతా తిరిగి పూలను సేకరించి, �
తెలంగాణ, తమిళనాడులో పర్యావరణహితమైన విధానాల అమలు సమర్థవంతంగా జరుగుతున్నాయని, గ్రీన్ కవర్ కూడా భారీగా పెరిగిందని, గ్లోబల్ సిటీగా ఎదిగేందుకు పునరుత్పాదక, సహజ ఇంధన వనరుల వినియోగాన్ని పెంచే ప్రణాళికలను �
కోఠిలోని ఉస్మానియా మెడికల్ కళాశాలలో నేషనల్ అకాడమిక్ ఆఫ్ బర్న్స్ ఇండియా(నాబి), ఉస్మానియా మెడికల్ కళాశాల ప్లాస్టిక్ సర్జరీ విభాగం సంయుక్తాధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న నాబి మిడ్ టర్మ్�
ప్రపంచాన్ని శాసించగల సత్తా ఒక్క విద్యకు మాత్రమే ఉన్నదని ప్రొఫెసర్ బి.శివారెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ ఎంవీఎస్ కళాశాలలో ‘నెప్-2020 ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చాలెంజెస్ అండ్ పాసిబుల�
రెండు చేతులు జోడిస్తే దండం.. రెండు చేతులు ముడిచి దోసిలి పడితే ‘దువా’.. రెండింటి మధ్య పెద్ద తేడా లేదని, వాటిని చూసే చూపుల్లోనే తేడా ఉన్నదని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు.
సైన్స్తోనే ప్రపంచంలో పెను మార్పులు సంభవిస్తున్నాయని సీఎస్ఐఆర్, ఎన్ఐఐఎస్టీ త్రివేంద్రం యూనివర్సిటీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎ.అజయ్ఘోష్ అన్నారు. శుక్రవారం జవహర్నగర్ పరిధిలోని బిట్స్ క్యాం�
మండలంలోని ఎల్ఎండీ కాలనీలో గల శ్రీ చైతన్య కళాశాలలో సీఎస్ఈ విభాగం ఆధ్వర్యంలో ‘వైవిధ్యం-22’ పేరిట నిర్వహిస్తున్న జాతీయ సాంకేతిక సదస్సు బుధవారం ప్రారంభమైంది.
ఇన్ఫెక్షన్ నియంత్రణ చర్యల్లో గాంధీ దవాఖాన దేశంలోనే రెండవ స్థానంలో నిలిచింది. ‘నేషనల్ సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్' సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల న్యూఢిల్లీలో రెండు రోజులప�
Farooq Abdullah | నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా తప్పుకున్నారు. వయో సంబంధిత కారణాల రీత్యా అధ్యక్ష పదవి నుంచి
హైదరాబాద్లోని ప్రతిష్ఠాత్మక సిటీ కళాశాల శతాబ్ది వేడుకల్లో భాగంగా అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 10, 11 తేదీల్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ- అవకాశాలు, సవాళ్లపై శాస్త్రీయ విశ్లేషణ అంశంపై జాతీయ సదస్సు నిర్�
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో బాల్యవివాహాలు తగ్గుముఖం పట్టాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. ఆడబిడ్డలు చదువుకున్నప్పుడే ఈ సామాజిక రుగ్�
హైదరాబాద్ మరో జాతీయ సదస్సుకు వేదికకాబోతున్నది. ఈ 15 నుంచి 17 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ల్యాబరేటరీ టెక్నాలజీ, ఫార్మా యంత్రాలను ప్రదర్శించనున్నారు.
అత్యున్నత పోలీస్ సేవా మెడల్ విషయంలో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యుత్తమ సేవలకు గాను పోలీసులకు అందించే పోలీస్ సేవా మెడల్పై ఉన్న షేక్ అబ్దుల్లా ఫొటోను తొలగిస్తూ నిర్ణ
బుల్డోజర్ల ద్వారా ముస్లిం ఇళ్లను కూల్చేస్తున్నారని, ఈ సమయంలో కొందరు జర్నలిస్టులు విపరీత ధోరణితో మాట్లాడుతున్నారని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. అ