హైదరాబాద్ మరో జాతీయ సదస్సుకు వేదికకాబోతున్నది. ఈ 15 నుంచి 17 వరకు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ల్యాబరేటరీ టెక్నాలజీ, ఫార్మా యంత్రాలను ప్రదర్శించనున్నారు.
అత్యున్నత పోలీస్ సేవా మెడల్ విషయంలో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యుత్తమ సేవలకు గాను పోలీసులకు అందించే పోలీస్ సేవా మెడల్పై ఉన్న షేక్ అబ్దుల్లా ఫొటోను తొలగిస్తూ నిర్ణ
బుల్డోజర్ల ద్వారా ముస్లిం ఇళ్లను కూల్చేస్తున్నారని, ఈ సమయంలో కొందరు జర్నలిస్టులు విపరీత ధోరణితో మాట్లాడుతున్నారని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. అ
ప్రత్యేక రైల్వే బడ్జెట్ను పునరుద్ధరించాలని, సాధారణ బడ్జెట్తో కలుపడం సరికాదని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. శనివారం సికింద్రాబాద్లోని రైల్ కళారంగ్ల
జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మం డలి (ఎన్సీఈఆర్టీ) ఆన్లైన్ వేదికగా భౌతికశాస్త్రం- విద్యలో ఉద్భవిస్తున్న పోకడలు అనే అంశంపై నిర్వహించే జాతీయ సదస్సుకు తెలంగాణ ఉపాధ్యాయుడు ఎంపికయ్యారు.
Prem Sagar Aziz: జమ్ముకశ్మీర్లో ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) పార్టీకి దెబ్బమీద దెబ్బ పడుతోంది. ఇప్పటికే కీలక నేత దేవేందర్ సింగ్ రాణా
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ విజయం : ఫరూక్ అబ్దుల్లా | వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. స్వేచ్ఛగా,
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్కు రాష్ట్ర హోదా కట్టబెట్టకముందే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కేంద్రం ప్రభుత్వ ప్రతిపాదనను నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్ధుల్లా తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్లోని అన్ని పార్టీల నేతలతో గురువారం ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారంటే దేశమంతా ఆసక్తిగా గమనించింది. రెండేళ్ల కిందట రాష్ట్ర హోదా కోల్పోయిన జమ్ముకశ్మీర్లో ఏం జరు�
నయీమ్ అక్తర్ | పీడీపీ నేత నయీమ్ అక్తర్ నెల తరువాత గృహం నిర్బంధం నుంచి విడుదలయ్యారు. ప్రధాని మోదీ జమ్ముకశ్మీర్లో అఖిలపక్ష పార్టీలతో నిర్వహించనున్న సమావేశానికి ముందు ఆయన విడుదల కావడం ప్రధానం సంతరించ
జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ప్రాంతీయ అధ్యక్షుడు దేవేంద్ర సింగ్ రానా డిమాండ్ చేశారు. ఇక్కడి శాశ్వత నివాసితులకు భూమి, ఉద్యోగాల హక్కులను కల్పిం�