గ్రేటర్ హైదరాబాద్ను పరిశుభ్రంగా ఉంచడంలో జీహెచ్ఎంసీ ప్రతి ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు దక్కించుకుంటున్నది. డిసెంబర్ 23 నుంచి పది రోజుల పాటు క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాన్ని కేంద్రం సేకరించి
నవరత్న ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ జాతీయస్థాయిలో పలు పబ్లిక్ రిలేషన్స్ అవార్డులను సాధించింది. హౌస్ జర్నల్ (హిందీ), మహిళాభివృద్ధిలో సీఎస్ఆర్ ప్రాజెక్టు, సుస్థిరాభివృద్ధి నివేదిక, వార్షిక నివేదిక
బాన్సువాడ మాతా శిశు దవాఖానకు మరో మూడు ప్రతిష్ఠాత్మక జాతీయ అవార్డులు వరించాయి. జాతీయ వైద్యారోగ్య నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ, అన్ని విభాగాల్లోనూ రోగులకు మెరుగైన సేవలందిస్తున్నందుకు గాను ముస్కాన్, లక్ష్
69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ఘనంగా జరిగింది. 2021వ సంవత్సరానికి చెందిన జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపికలో తెలుగు సినిమా హవా చూపించిన విషయం తెలిసిందే.
కొత్త జిల్లాల ఆవిర్భావంతో నవశకం మొదలైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన ప్రాంతం కావడం, సువిశాలంగా ఉండడం, అడవిబిడ్డలు అధికంగా ఉండడం వల్ల అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది.
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ఫొటోజర్నలిస్టు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ ఫొటోగ్రఫీ కాంపిటేషన్-2023లో నమస్తేతెలంగాణ ఫొటోగ్రాఫర్లకు అవార్డులు దక్కాయి. దే
తెలంగాణకు జాతీయ అవార్డులు క్యూ కడుతున్నాయి. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, పట్టణాలు ఇప్పటికే పలు జాతీయ అవార్డులు అందుకోగా, తాజాగా కేంద్ర జల్శక్తి శాఖ ప్రకటించిన నాలుగో జాతీయ జల అవార్డుల్లో రాష్ర్టానిక�
Minister Errabelli | ఢిల్లీలో జరిగిన పంచాయతీ రాజ్ జాతీయ అవార్డులు(National Awards) ప్రదాన ఉత్సవంలో అవార్డులను పొంది వచ్చిన రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ( Minister Errabelli )ను జిల్లా అధికార
పల్లెప్రగతి విజయం, ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతోనే జాతీయస్థాయిలో తెలంగాణ పల్లెలకు 13 అవార్డులు దక్కాయని ఐటీ, మున్సిపల్శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు.
పచ్చదనం, పరిశుభ్రతతోపాటు పలు అభివృధ్ధి ఇతివృత్తాలు (థీం) విభాగాల్లో తెలంగాణ పంచాయతీలు దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచి జాతీయ అవార్డులు అందుకోవడం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హర్షం వ్యక్తం చేశ
Minister Dayakar Rao | సీఎం కేసీఆర్తోనే తెలంగాణ పల్లెలు సమగ్రాభివృద్ధి సాధించాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఇటీవల కేంద్రం పంచాయతీలకు జాతీయ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిం�
CM KCR | తెలంగాణ పంచాయతీలు పచ్చదనం, పరిశుభ్రతతో పాటు పలు అభివృద్ధి ఇతివృత్తంతో దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిలిచాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రపతి చేతులమీదుగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులన�
CM KCR | తెలంగాణలోని పల్లెలకు మరోసారి తొమ్మిది జాతీయ అవార్డులు రావడం అభినందనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు( Minister Errabelli) అన్నారు.
రాష్ట్ర, జాతీయ స్థాయిలో సిద్దిపేట పేరు లేకుండా అవార్డే ఉండదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని విపంచి కళా నిలయంలో జరిగిన దీన్ దయాల్ ఉపా
జలమండలికి మరో రెండు జాతీయ అవార్డులు వరించాయి. ఈ ఏడాది ఇప్పటికే పౌర సంబంధాల విభాగంలో అందించిన సేవలకు గాను రెండు అవార్డులు సొంతం చేసుకున్న జలమండలి తాజాగా మరో రెండింటిని తమ ఖాతాలో వేసుకున్నది.