గజ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు జాతీయ అవార్డులు వరించాయి. ఇండియన్ సొసైటీ ఫర్ ట్రెంచ్లెస్ టెక్నాలజీ ఢిల్లీలో నిర్వహించిన 12వ ‘డిగ్షో’లో ఉత్తమ ప్రాజెక్టు నిర్వహణ, ఉత్తమ ప్రాజెక్టు విభాగ�
జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామాలు, మండలాలు, జిల్లాలకు అందించే అవార్డులను అత్యధిక సంఖ్యలో కైవసం చేసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. గతంలో ఈ అవార్డులు తెలంగాణకు భారీగా వచ్చిన విషయం తెలిసింద�
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా తెలంగాణ నుంచి ముగ్గురు టీచర్లు ఎంపికయ్యారు. మహబూబ్నగర్ జిల్లా పరిషత్తు హైస్కూల్ ఉపాధ్యాయుడు టీఎన్ శ్రీధర్, ములుగు జిల్లా అబ్బాపూర్ పాఠశాల ఉపాధ్యాయుడు కందాల రామయ్య, నాచా
68వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రకటించింది. ఈసారి జాతీయ పురస్కారాల కోసం 50 విభాగాల్లో 30 భాషల్లోని 450 చిత్రాలు పోటీ పడ్డాయి. వీటిలో 300 ఫీచర్ ఫిల్మ్స్ కాగా...150 నాన
ఇవాళ గాంధీజీ జీవించి ఉంటే తెలంగాణ పల్లెలను చూసి ఎంత సంబురపడిపోయేవారో.. తాను కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారమైన ఊళ్లను చూసి ఎంత మురిసిపోయేవారో.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యాచరణలో దేశాని�
నిజామాబాద్, కొత్తగూడెం ఖమ్మం జిల్లాలకు మంత్రి హరీశ్రావు హర్షం హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): క్షయ వ్యాధి (టీబీ) నిర్మూలనకు చేస్తున్న విశేష కృషికి గుర్తింపుగా రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కేంద్ర ప�
ఇద్దరికి ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ 11 మందికి విశిష్ట సేవా పతకాలు జైళ్లు, ఫైర్ శాఖలకు 4 అవార్డులు ప్రకటించిన కేంద్రం హోం శాఖ హైదరాబాద్, జనవరి 25: ఉత్తమ సేవలందించిన రాష్ట్ర పోలీసులకు జాతీయస్థాయిలో గుర్తిం
అందుకున్న హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా, డీజీపీ మహేందర్రెడ్డి హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఉత్తమ పనితీరు కనబరిచినందుకు తెలంగాణ పోలీస్ శాఖకు జాతీయ స్థాయిలో రెండు అవార్డులు లభించాయి. సైబర్ నే
హైదరాబాద్ : సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వేను జాతీయ పురస్కారాలు వరించాయి. ఇంధన పొదుపులో దక్షిణ మధ్య రైల్వేకు 4 జాతీయ పురస్కారాలు వచ్చాయి. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, విద్య�
విద్యార్థులకు పాఠాలు చెప్పి వారిని అభివృద్ధిలోకి తీసుకువస్తే సరిపోతుందని అనుకోలేదు ఆ సర్కారు బడి సారు. తాను పని చేస్తున్న పాఠశాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకున్నారు. ఆయన పని చేసిన ప్రతీ పాఠశాలలో
వెబినార్ ద్వారా అందుకున్న స్థానిక ప్రజాప్రతినిధులు నమస్తే తెలంగాణ నెట్వర్క్: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జాతీ య స్థాయిలో ఇచ్చే పురస్కారాలకు ఎంపికైన స్థానిక సంస్థలకు శన�
2019 జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ‘జెర్సీ’ చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డుకు ఎంపికైన సందర్భంగా చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మంగళవారం పాత్రికేయులతో ముచ్చటించారు. ‘జెర్సీ’ అవార్డు తాలూకు ఆనందాన
67వ జాతీయ అవార్డుల్లో మెరిసిన మహర్షి, జెర్సీజాతీయ ఉత్తమ జనరంజక చిత్రంగా ‘మహర్షి’, ఉత్తమ ప్రాంతీయ చిత్రం ‘జెర్సీ’సామాజిక ఇతివృత్తాలకు పెద్దపీటవ్యవసాయం ఔన్నత్యాన్ని నేటి తరానికి తెలియజేస్తూ, విద్యాధికుల