యావత్ తెలంగాణ ఒక్క గొంతుకైంది. రాష్ట్రమంతటా ఏకకాలంలో ‘జన గణ మన’ పాడి వజ్రోత్సవ భారతికి ముక్తకంఠంతో హారతినిచ్చింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపుమేరకు మంగళవారం ఉదయం 11.30 గంటలకు నిమిషంపాటు రాష్ట్�
మంగళవారం ఉదయం.. సమయం సరిగ్గా 11.30 గంటలు. జిల్లావ్యాప్తంగా దేశభక్తి ఉప్పొంగింది. ప్రతిచోటా, ప్రతి నోటా జాతీయ గీతం వినిపించింది. త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేయడం కనిపించింది. ముందే సిద్ధమైన వారు ఘనంగా నిర్వ�
వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు మంగళ వారం తాండూరు నియోజకవర్గంలో చేపట్టిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం విజయవంతమైంది. నియోజకవర్గంలోని తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్
వజ్రోత్సవ సంబురం అంబరాన్నంటుతున్నది.. ఊరూవాడా దేశభక్తి వెల్లివిరుస్తున్నది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తొమ్మిదో రోజు మంగళవారం ఉదయం 11:30 గంటలకు సకలజనం సామూహిక గీతాలాపన చేశారు. పల్లె పట్టణం తేడా లేకుండా రహద�
వికారాబాద్ : స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు వజ్రోత్సవాలు నిర్వహిస్తుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం వికారాబాద్లోని ఎన్
మహబూబాబాద్ : దేశ స్వాతంత్య్రం కోసం మహనీయులు చేసిన పోరాటాలను స్మరించుకుంటూ..వారి స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేయాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంగళవ�
యాదాద్రి భువనగి : అహింసాయుత మార్గాన్ని ఆయుధంగా మలచుకుకొని.. ప్రపంచానికి సరికొత్త సిద్ధాంతాన్ని అందించిన యోధుడు గాంధీజీ అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం చౌటుప్పల్లో సామూహిక �
మంచిర్యాల : ‘స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల’లో భాగంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం మార్మోగింది. తెలంగాణ అంతటా భారత జాతీయ గీతం ‘జనగణమన’ ఆలాపనతో ఊరూ, వాడా..పల్ల
కరీంనగర్ : భారతదేశ స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి ఇండియా సూపర్ పవర్గా ఎదగాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. సామూహిక గ�
నల్లగొండ : అమరుల స్ఫూర్తితో యువత తాము ఎంచుకున్న రంగాల్లో విజయాలను సాధించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంల�