Vande Mataram | తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) గా విజయ్ (Vijay) ప్రమాణస్వీకారం చేయడానికి ముందు వేదికపై వందేమాతర (Vande Mataram) గేయాన్ని పూర్తిగా ఆలపించారు. ఈ సందర్భంగా గాయకులు వందేమాతరంలోని మొత్తం ఆరు చరణాలను పాడటం అందరి దృష్టి�
జాతీయ గేయం వందేమాతరానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించేందుకు కేంద్ర క్యాబినెట్ పచ్చ జెండా ఊపింది. ఈ మేరకు జాతీయ గౌరవ చట్టానికి సవరణలు చేసి జాతీయ గీతానికి అమలు చేస్తున్న చట్టపరమైన రక్షణ నియమాలను జాతీయ �
జాతీయ గేయం వందే మాతరం ఆలాపనపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. బంకిం చంద్ర ఛటర్జీ రచించిన ఈ గేయంలోని మొత్తం ఆరు చరణాలను ఇకపై అన్ని ప్రభుత్వ అధికారిక, పాఠశాలల్లో జరిగే కార్యక్రమాల్లో తప్పనిసరిగా
Vande Mataram : జాతీయ గేయం ‘వందేమాతరం’ ఆలపించే విషయంలో కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా జాతీయ గేయం ‘వందేమాతరం’ ఆలపించాలని అని ఆదేశించింది.
జాతీయ గీతం జన గణ మన తరహాలోనే త్వరలో వందేమాతరం గేయాలాపన సందర్భంగా కూడా ప్రజలు నిలబడక తప్పదు. జాతీయ గీతానికి ఉన్న ప్రొటోకాల్స్నే 150వ వార్షికోత్సవం సందర్భంగా వందే మాతరం గేయానికి కూడా విస్తరించాలని ప్రభుత్�
దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తన ఆరోపణాస్ర్తాలను సంధించారు. ముస్లిం లీగ్ నాయకుడు మొహమ్మద్ అలీ జిన్నా మతపరమైన అనుమానాలను తీర్చేందుకు జాతీయ గేయం వందే మాతరానికి నెహ�
National Anthem | కర్నాటకలోని బీజేపీ ఎంపీ విశ్వేశ్వర్ హెగ్డే జాతీయ గీతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతీయ గీతాన్ని బ్రిటిషన్ అధికారిని స్వాగతించేందుకు రాశారని ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రి ప్రియాం
79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పలువురు అధికారులు సైన్ లాంగ్వేజీలో జాతీయ గీతాలాపన చేసి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి కరీంనగర్లోని (Karimnagar) పోలీస్ పరేడ్ మైదానం వే�
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని గిరిజన భవన్లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రోడ్ల శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన సభను జాతీయ గీతం లేకుండా మొదలు పెట్టారు.
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ జాతీయ గీతాన్ని అగౌరపర్చారు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో పక్కనున్న వారితో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నించారు. అలాగే సైగలు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్
‘ఎవరో చెప్పారని, లేదా సంప్రదాయమని, లేదా నీకు నీవే ఊహించుకొని దేనినీ నమ్మొద్దు! చెప్పిన గురువు మీద గౌరవంతో విన్నదంతా నమ్మొద్దు! నీకు నువ్వే పరీక్షించి, విశ్లేషించుకుని అది మంచిదని, సమాజానికి మేలు చేస్తుంద�
Tamil Nadu Governor | తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. జాతీయ గీతాన్ని అవమానించినట్లు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు సంప్రదాయంగా సభ నుద్దేశించి ప్రసంగించేందుకు ఆయన నిరాకరించి వె