79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పలువురు అధికారులు సైన్ లాంగ్వేజీలో జాతీయ గీతాలాపన చేసి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి కరీంనగర్లోని (Karimnagar) పోలీస్ పరేడ్ మైదానం వే�
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని గిరిజన భవన్లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రోడ్ల శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన సభను జాతీయ గీతం లేకుండా మొదలు పెట్టారు.
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ జాతీయ గీతాన్ని అగౌరపర్చారు. జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో పక్కనున్న వారితో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నించారు. అలాగే సైగలు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్
‘ఎవరో చెప్పారని, లేదా సంప్రదాయమని, లేదా నీకు నీవే ఊహించుకొని దేనినీ నమ్మొద్దు! చెప్పిన గురువు మీద గౌరవంతో విన్నదంతా నమ్మొద్దు! నీకు నువ్వే పరీక్షించి, విశ్లేషించుకుని అది మంచిదని, సమాజానికి మేలు చేస్తుంద�
Tamil Nadu Governor | తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. జాతీయ గీతాన్ని అవమానించినట్లు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు సంప్రదాయంగా సభ నుద్దేశించి ప్రసంగించేందుకు ఆయన నిరాకరించి వె
నాలుగు రోజులైతే ఘనంగా స్వతంత్ర దినోత్సవం జరుపుకోనున్నాం. రెపరెపలాడే త్రివర్ణ పతాకానికి రొమ్ము విరిచి సెల్యూట్ చేస్తాం. గళమెత్తి జాతీయ గీతాన్ని ఆలపిస్తాం. దేశానికి స్వతంత్రం వచ్చి 77 ఏండ్లు గడిచాయి.
Tamilnadu Governor : ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ పాఠాన్ని గవర్నర్ ఆర్ఎన్ రవి చదవలేదు. రెండు నిమిషాల్లో ఆయన తన ప్రసంగాన్ని ముగించేసి తమిళనాడు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. డీఎంకే ప్రభుత్వం జాతీయ గీతాన్న�
Singer Mary Millben: అమెరికా మేటి సింగర్ మేరీ మిల్బిన్.. భారతీయ జాతీయ గీతాన్ని పాడారు. వాషింగ్టన్లో జరిగిన ప్రధాని మోదీ కార్యక్రమంలో ఆమె జనగణమణ పాటను పాడారు. వందలాది మంది ఆహ్వానితుల నడుమ ఆమె ఆ గీతా�
Hong Kong protest song :రగ్బీ మ్యాచ్ సమయంలో అనూహ్య సంఘటన చోటుచేసుకున్నది. హాంగ్కాంగ్, దక్షిణ కొరియా మధ్య జరిగిన రగ్బీ మ్యాచ్కు ముందు జాతీయ గీతాలను ఆలపించారు. అయితే హాంగ్ కాంగ్ ప్లేయర్ల తరపున చైనా జా�
యావత్ తెలంగాణ ఒక్క గొంతుకైంది. రాష్ట్రమంతటా ఏకకాలంలో ‘జన గణ మన’ పాడి వజ్రోత్సవ భారతికి ముక్తకంఠంతో హారతినిచ్చింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపుమేరకు మంగళవారం ఉదయం 11.30 గంటలకు నిమిషంపాటు రాష్ట్�
మంగళవారం ఉదయం.. సమయం సరిగ్గా 11.30 గంటలు. జిల్లావ్యాప్తంగా దేశభక్తి ఉప్పొంగింది. ప్రతిచోటా, ప్రతి నోటా జాతీయ గీతం వినిపించింది. త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేయడం కనిపించింది. ముందే సిద్ధమైన వారు ఘనంగా నిర్వ�
వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు మంగళ వారం తాండూరు నియోజకవర్గంలో చేపట్టిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం విజయవంతమైంది. నియోజకవర్గంలోని తాండూరు పట్టణం, తాండూరు, యాలాల, బషీరాబాద్
వజ్రోత్సవ సంబురం అంబరాన్నంటుతున్నది.. ఊరూవాడా దేశభక్తి వెల్లివిరుస్తున్నది. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు తొమ్మిదో రోజు మంగళవారం ఉదయం 11:30 గంటలకు సకలజనం సామూహిక గీతాలాపన చేశారు. పల్లె పట్టణం తేడా లేకుండా రహద�