మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) ఇలాకాలో గతుకుల రోడ్లలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందేమోనని ప్రణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణాలు సాగిస్తున్నారు.
జిల్లాలో మాదక ద్రవ్యాల సరఫరా, విక్రయం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ వినీత్ హెచ్చరించారు. గంజాయి సరఫరా చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన పోలీసులు 12.4 కిలోల గంజాయి, రూ.10వేల నగదును స్
నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కిష్టాపూర్లో దళితులకు కరెంట్ మోటర్లు పంపిణీ చేసే కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.
నష్ట పరిహారం ఇప్పిస్తారా లేక పురుగుల మందు తాగి చామంటారా, అంటూ సత్యసాయి తాగునీటి పంప హౌస్కు తాళం వేసి నిరసన వ్యక్తం చేస్తున్న సంఘటన కృష్ణా మండల పరిధిలో గుడెబల్లూరు గ్రామ శివారులోని శ్రీ సత్యసాయి తాగునీట
Check Post : నారాయణపేట జిల్లా కర్ణాటక సరిహద్దుల్లోని కృష్ణ బ్రిడ్జ్ వద్ద 24 x7 పర్మినెంట్ చెక్ పోస్ట్ (Check Post) ఏర్పాటు చేశామని ఎస్ఐ ఎస్ఎం నవీద్ తెలిపారు. జిల్లా ఎస్పీ వినీత్ ఉత్తర్వుల మేరకు చెక్ పోస్ట్ పెట్టామని ఆయన చ
నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మండలంలోని చిట్యాలకు చెందిన సంతోశ్ గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మృతిచెందారు.
నారాయణపేట జిల్లాలో (Narayanapet) యూరియా కొరత వేదిస్తున్నది. పంట పొట్టకొస్తుండటంతో యూరియా కోసం రైతులు రాత్రనక, పగలనక వ్యవసాయ సహకార సంఘాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
నారాయణపేట జిల్లా మరికల్ (Marikal) మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ పాఠశాలలో 57 మంది విద్యార్థులకుగాను ఆరుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు.
Scholarship | పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ , ఫీజు రియింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ శనివారం జిల్లా కేంద్రంలో ఒకరోజు దీక్షను నిర్వహించింది .
పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండో రోజైన గురువారం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కుండపోత కురిసింది.
మహబూబ్నగర్ జిల్లా (Mahabubnagar) వ్యాప్తంగా వాన దంచికొడుతున్నది. బుధవారం రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.