నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మండలంలోని చిట్యాలకు చెందిన సంతోశ్ గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మృతిచెందారు.
నారాయణపేట జిల్లాలో (Narayanapet) యూరియా కొరత వేదిస్తున్నది. పంట పొట్టకొస్తుండటంతో యూరియా కోసం రైతులు రాత్రనక, పగలనక వ్యవసాయ సహకార సంఘాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
నారాయణపేట జిల్లా మరికల్ (Marikal) మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ పాఠశాలలో 57 మంది విద్యార్థులకుగాను ఆరుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు.
Scholarship | పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ , ఫీజు రియింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ శనివారం జిల్లా కేంద్రంలో ఒకరోజు దీక్షను నిర్వహించింది .
పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండో రోజైన గురువారం కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కుండపోత కురిసింది.
మహబూబ్నగర్ జిల్లా (Mahabubnagar) వ్యాప్తంగా వాన దంచికొడుతున్నది. బుధవారం రాత్రి నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
సీఎం సొంత జిల్లాలో భూ నిర్వాసితుల నిరసనలు మిన్నంటుతున్నాయి. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల నిరసనలతో జిల్లా అట్టుడుకుతున్నది.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు జ న్మదిన వేడుకలను గురువారం బాలానగర్, రాజాపూర్ మండలాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. డీసీఎమ్మెఎస్ చైర్మ న
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులు పరిహారం కోసం ప్లకార్డులతో నిరసన తెలిపారు. మంగళవారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లి, ఎర్రగాన్పల్లి, కాచ్వార్ గ్రామాల్లోని పంచాయతీ కార్�
BRSV Campaign | గోదావరిలో తెలంగాణ నీటి వాటా తేల్చేవరకు ఆంధ్ర బనకచర్ల అడ్డుకుంటాం అనే నినాదంతో కళాశాల విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు బీఆర్ఎస్వీ శ్రీకారం చుట్టింది.
Urea | రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా, ప్రస్తుత అవసరాలకు మేర రైతులు యూరియా కొనుగోళ్లు చేయాలన్నారు నారాయణపేట్ జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్.
మరికల్ మండలంలోని అప్పంపల్లి గ్రామ శివారులో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్, మరికల్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నట్లు మరికల్ ఏఎస్ఐ ఎల్లయ్య తెలిపారు
మరికల్ మండలంలోని పస్పుల కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అగ్రికల్చర్ క్రాప్ ప్రోడక్ట్ కోర్సుల్లో 20 సీట్లు ఖాళీగా ఉన్నాయని, మంగళవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు పా