ఊట్కూర్, ఆగస్టు 12: యువత, విద్యార్థుల్లో దేశభక్తి భావనను పెంపొందించడంతో పాటు జాతీయ జెండాపై గౌరవాన్ని మరింత బలపరిచే లక్ష్యంతో మై భారత్ ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని బుధవారం ఊట్కూరు మండల కేంద్�
నారాయణపే ట జిల్లా కేంద్రంలో ఒకప్పుడు చిన్నారులకు వైద్యసేవలు అందించిన చిన్న పిల్లల దవాఖాన మూతపడడంతో చిన్నారుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నా రు. ముఖ్యంగా నవజాత శిశువులు, చిన్నారులకు అత్యవస�
నారాయణపేట జిల్లా ప్రభుత్వ దవాఖానలో గురువారం రాత్రి 8 నుంచి అర్ధరాత్రి 2 గంటలు దాటినా విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో రోగులు, సహాయకులు ఇబ్బందులు పడ్డారు.
Tragedy | పాఠశాలలో చదువుకుంటూ విద్యార్థి పాము కాటు కు గురై మృతి చెందిన విషాదకర ఘటన నారాయణపేట జిల్లా నారాయణపేట మండలం ఎక్లాస్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
కర్ణాటక యాద్గిర్ జిల్లాలోని ఓ రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో తెలంగాణ యువకుడు సహ ముగ్గురు యువకులు మరణించారు. ఏపీకి చెందిన మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Kodangal | అతనో జిల్లా ఉన్నతాధికారి.. నిక్కచ్చిగా వ్యవహరించే స్వభావం ఆయనది. అక్రమాలను సహించలేని నైజం ఆ అధికారిది. కానీ తాము చెప్పిందే వేదం అన్నట్టు వ్యవహరిస్తున్న అధికార పార్టీ నేతల తీరు ఆ అధికారికి నచ్చలేదు. ఇ�
Perapally Land Scam | నారాయణపేట జిల్లా కేంద్రం సమీపంలోని పేరపళ్ల గ్రామంలో భూ మాయాజాలం యథేచ్ఛగా కొనసాగుతున్నది. ఈ జిల్లాలో చేపడుతున్న కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ముంపు గ్రామాల్లో బినామీ రైతుల పేరుతో పరిహారం స్వ
Kodangal lift irrigation | మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో (ఎంఎన్కేఎల్ఐఎస్) ప్రభుత్వ భూసేకరణలో ప్రక్రియలో భారీగా అవినీతి రాజ్యమేలుతున్నది. భూములకు నష్టపరిహారం పేరిట ప్రభుత్వ సొమ్మును అప్పనంగా ఫలహారం ల�
Utkur | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు అనుమానాస్పద వ్యక్తులు, అక్రమ కార్యకలాపాలపై నిఘా పెంచడమే లక్ష్యంగ�
MBBS Seats | జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రస్తుతం కేవలం 50 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండటం జిల్లా విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే , బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ రాజేంద
Sand Mafia Attacks | అధికార పార్టీ అండదండలతో కృష్ణా నదిలో ఇసుక దందా చేస్తున్న మాఫియా గుట్టు రట్టు చేసేందుకు వెళ్లిన నమస్తే తెలంగాణ మాగనూరు విలేకరి రాము , ఫోటోగ్రాఫర్పై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారు.
Illegal Sand Transport | మాగనూరు (కృష్ణ) 17: నారాయణపేట జిల్లా పరిధిలోని కృష్ణానదిలో రాత్రి వేళ అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందని మండల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అర్హుడైన ప్రతీ పౌరుడు ఓటర్ జాబితా లో పేర్లను నమోదు చేయించుకోవాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు యస్. రాజేందర్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. బాధితుడి కథనం ప్రకారం.. మక్తల్ మండలం ఉప్పర్పల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త భద్రప్ప గుర�