MBBS Seats | జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ప్రస్తుతం కేవలం 50 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండటం జిల్లా విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే , బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్ రాజేంద
Sand Mafia Attacks | అధికార పార్టీ అండదండలతో కృష్ణా నదిలో ఇసుక దందా చేస్తున్న మాఫియా గుట్టు రట్టు చేసేందుకు వెళ్లిన నమస్తే తెలంగాణ మాగనూరు విలేకరి రాము , ఫోటోగ్రాఫర్పై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారు.
Illegal Sand Transport | మాగనూరు (కృష్ణ) 17: నారాయణపేట జిల్లా పరిధిలోని కృష్ణానదిలో రాత్రి వేళ అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందని మండల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అర్హుడైన ప్రతీ పౌరుడు ఓటర్ జాబితా లో పేర్లను నమోదు చేయించుకోవాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు యస్. రాజేందర్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. బాధితుడి కథనం ప్రకారం.. మక్తల్ మండలం ఉప్పర్పల్లికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త భద్రప్ప గుర�
Former MLA Chittem | జిల్లాలోని మక్తల్ మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త భద్రపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన కాంగ్రెస్ రౌడీలపై చర్యలు తీసుకోవాలని మాజీ చిట్టెం రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చే�
నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో అధికారిక కాంగ్రెస్ నాయకుల అరాచకాలు పేట్రేగిపోతున్నాయి. ఉప్పరపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తపై భద్రపై కాంగ్రెస్ నాయకుడు అంజి, అతని అనుచరులు విచక్షణారహితంగా �
Tragedy | నారాయణపేట జిల్లా కృష్ణా మండల కేంద్రంలోని స్థానిక రైల్వే స్టేషన్లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఓ మహిళ నవజాత మగ పసికందును రైల్వే స్టేషన్ ఆవరణలో వదిలేసి వెళ్లిపోవడం కలకలం రేపింది.
నారాయణపేట జిల్లా మాగనూరు, కృష్ణ మండలాల్లో జోరుగా పేకాట శిబిరాలు కొనసాగుతున్నాయి. లక్షల రూపాయల లావాదేవీలతో పేకాట శిబిరాలు కొనసాగుతున్నప్పటికీ పోలీసులు అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత
మక్తల్, కొడంగల్, నారాయణపేట ఎత్తిపోతల పథకం సంబంధించిన భూ నిర్వాసితులకు ప్రభుత్వం సరైన నష్టపరిహారం చెల్లించాలని, లేకుంటే ఉపాధి కోసం నగరబాట పట్టాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
ధాన్యం కొనుగోలు చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి డిమాండ్ చే శారు. ఆదివారం నారాయణపేట జిల్లా మక్తల్లో మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. ధాన్యం
V. Srinivas Goud | రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టడం ఖామమని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.