టెక్స్టైల్స్ పార్కు పేరిట సేకరించిన భూములను తిరిగి తమకే అప్పగించాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులో రైతులు ఆందోళనకు దిగారు.
Rangareddy | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దౌర్జన్యాలకు అడ్డుఅదుపు లేకుండా పోతుంది. మోత్కూలగూడ గ్రామంలో 1999లో అప్పటి ప్రభుత్వం ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు కేటాయించింది.
Tenth Get together | నందిగామ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివిన 1994-95 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఈదులపల్లిలోని ఓ రిసార్ట్లో ఘనంగా నిర్వహించారు.
Electric Pole | నందిగామ అయ్యప్పస్వామి దేవాలయం నుండి జంగోనిగూడ గ్రామానికి వెళ్లే రోడ్డులో గుర్తు తెలియని వాహనం ఢీకొని గత కొన్ని నెలలుగా విద్యుత్ స్తంభం విరిగి ప్రమాదకర స్థితిలో పడిపోయింది.
Nandigama | పని కల్పిస్తామని ఇద్దరు మహిళలను తీసుకెళ్లి బంగారం, నగదు దొంగిలించారు. ఈ ఘటన మంగళవారం కొత్తూర్, నందిగామ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోటుచేసుకుంది.
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని మొదల్లగూడ శివారులో ఉన్న ఇంటర్నేషనల్ సింబయాసిస్ డీమ్డ్ వర్సిటీలో (Symbiosis university) విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఢిల్లీకి చెందిన షాగ్నిక్ వర్సిటీ హాస్�
Nandigama | ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపు తప్పి కారును ఢీకొన్న సంఘటన నందిగామ పాత జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్నగర్కు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరా�
AP News | ఏపీలో పలు మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎన్నిక ఉత్కంఠగా సాగింది. హిందూపురం మున్సిపల్ చైర్మన్గా టీడీపీకి చెందిన రమేశ్ ఎన్నికయ్యారు. ఏలూరు, నెల్లూరు డిప్యూటీ మేయర్ స్థానాలను అలాగే బుచ్చిరెడ్డిపాల�
Rain effect | బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో గత రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వివిధ ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఆంధ్రప్రదేశ్లో 294 గ్రామాలు ముంపు బారినపడ్డాయి.
Traffic Jam | సూర్యాపేట జిల్లా కోదాడలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నందిగామ వద్ద వాగు పొంగడంతో హైవేపైకి చేరిన వరద నీరు చేరింది. దాంతో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపుగా వెళ్లే వాహనాలను ఖమ్మం వైపుగా అధికారులు మళ్లి�
Rangareddy | రంగారెడ్డి జిల్లాలో(Rangareddy Dist) విషాదం చోటు చేసుకుంది. రైలు(Train) కిందపడి ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.ఈ విషాదకర సంఘటన సంఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ(Nandigama) పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకు�
ఎన్నికల వేళ అనేక చిత్రవిచిత్రాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండు రోజుల క్రితం పుష్ప సినిమాను మరిపించేలా ఓ వ్యక్తి చొక్కాలోపల ప్రత్యేకంగా కుట్టించిన జాకెట్లో రూ.20 లక్షల నగదు, 25 తులాల బంగారాన్ని తరలిస్తూ ప�
రంగారెడ్డి జిల్లా నందిగామలోని అలెన్ హెర్బల్ పరిశ్రమలో (Allwyn Pharma) మళ్లీ మంటలు వ్యాపిస్తున్నాయి. పరిశ్రమలో మరోసారి భారీ శబ్ధాలతో రసాయన డ్రమ్ములు పేలాయి.