నల్లగొండ జిల్లా చింతపల్లిలో (Chintapalli) రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన ఓల్వో బస్సు (Volvo Bus) చింతపల్లి శివారులో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఓ మహిళ మృతిచెందగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డా�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గణపతి నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పలు గ్రామాల్లో కుల, మత, పార్టీలకు అతీతంగా ఊరంతటికీ ఒకే గణేశ్ను ప్రతిష్ఠించుకుని ప్రత్యేక పూజలు చేస్తూ ఐక్యతను చాటుకుంటున్నారు.
పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. ప్రతి ఒక్క సామాన్యుడు పిల్లలు, కుటుంబం బాగుండాలని కోరుకోవడంతో పాటు ఉండేందుకు ఒక నివాసం ఉండాలని కోరుకుంటారు. ఆ నిరుపేదల కలను బీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేర
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ అన్నారు. నందిగామ పాతజాతీయ రహదారి విస్తరణతో పాటు నందిగామ గ్రామంలో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను మంగళవారం సీఐ ర
మండలంలోనే అతి పెద్ద గ్రామపంచాయతీ నందిగామ. అధిక జనాభా, అధిక విస్తీర్ణం కలిగి ఉండడంతో పాటు హైదరాబాద్కు సమీపంలో ఉన్నందున పరిశ్రమల ఏర్పాటుకు అనువైన గ్రామం.
విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హశాంతి వనంలో నూతనంగా ఏర్పాటు చేసిన 12 పడకల కన్హ మ�
రంగారెడ్డి : మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తన భార్యను బండరాయితో మోది చంపాడు. ఈ దారుణ ఘటన నందిగామలోని వెంకమ్మగూడలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బాలరాజు(35), సునిత అలియా�
నందిగామ : నందిగామ మండల కేంద్రంలోని శివరామాంజనేయస్వామి దేవాలయ 5వ వార్సికోత్సవం సందర్భంగా బుధవారం దేవాలయంలో వేదపండితులు మహా హోమం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ వైస్ చైర్మన్ ఈట �
గతంలో ఎన్నడూ లేని విధంగా కులవృత్తులకు ప్రోత్సాహం షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ నందిగామ : అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. శనివ�
గ్రామాల్లో సమస్యలు లేకూండా చర్యలు తీసుకోవాలి సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ నందిగామ : ప్రజాప్రతినిధులు, అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నా
జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేశ్ రంగాపూర్, అప్పారెడ్డిగూడ, తళ్లగూడ గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీల ఎన్నిక నందిగామ : టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేసి క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్ పార్టీని మరి
రాష్ట్ర వ్యాప్తంగా 19,475 పల్లెప్రకృతి వనాల ఏర్పాటు 575 బృహత్ ప్రకృతి వనాలు కొత్తూరు/ నందిగామ : ప్రకృతి వనాలతో పల్లెలు పట్టణ శోభను సంతరించుకుంటున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్�
నందిగామ : ఉరేసుకుని వ్యక్తి మృతి చెందిన సంఘటన నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నందిగామ మండలం చంద్రయాన్గూడ గ్రామానికి చెందిన లోకిని దర్శన్(28) తన భార్య చంద్రకళ, ఇద్దర�