పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో బీఆర్ఎస్ జెండా గద్దె పక్కన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉద్దేశపూరితంగా నిర్మించిన శిలాఫలకం గోడ తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు ఎం�
Nandi Medaram : నంది మేడారం గ్రామంలో బీఆర్ఎస్ జెండా గద్దె పక్కనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శిలాఫలకం గోడ నిర్మించడంపై వివాదం రాజుకుంది. అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం తమ పార్టీ గద్దె దగ్గరే శిలాఫలకం ఏర్పాటు చే�
Nandi Medaram | నంది మేడారం సింగిల్ విండో మాజీ చైర్మన్ పీర్ మహమ్మద్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. పీర్ మహ్మద్ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు అతనిని కరీంనగర్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పి�
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు సత్తా చాటే విధంగా అందరూ సమైక్యంగా కృషి చేయాలని నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ మంత్రి నేత కొప్పుల ఈశ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం లోని తెలంగాణ రాష్ట్ర బాలుర గురుకుల కళాశాల (టీజీఆర్జేసీ) ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ఇమ్మడి మెగా వర్షిత్ శనివారం తెల్లవారుజామున విద్యాలయం నుంచి పరారయ్యాడు. ఆ వి
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం లోని తెలంగాణ రాష్ట్ర బాలుర గురుకుల కళాశాల (టీజీఆర్జేసీ) ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి ఇమ్మడి మెగా వర్షిత్ శనివారం తెల్లవారుజామున విద్యాలయం నుంచి పరారయ్యాడు. ఆ వి
స్థానిక ఎస్సై శీలం లక్ష్మణ్ వేధించాడనే కారణంతో పెద్దపల్లి ధర్మారం మండలం మేడారం గ్రామానికి చెందిన కొండా రాములు (54) అనే వ్యక్తి ఆదివారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ) భవనం ప్రారంభోత్సవానికి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య విధాన పరిషత్ సమన్వయకర్త డాక్టర్
Bhubharathi Act | ధర్మారం, ఏప్రిల్19: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్వోఆర్ చట్టం, భూ భారతి తో భూ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్ -2లో ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పరిధిలోని నంది మేడారం పంప్హౌస్లో అధికారులు మోటార్లు ఆన్ చేశారు. నంది మేడారంలో 4, 6వ మోటార్ల
క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, గురుకుల విద్యాలయాల విద్యార్థులు ఒలింపిక్స్లో ఆడే స్థాయికి ఎదగాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల సొసైటీ సంయుక్త కార్యదర్శి శారద పిలుపునిచ్చారు.
ప్రజల నమ్మకాన్ని కాపాడేలా న్యాయ వ్యవస్థ కృషి చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సూచించారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలో నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్
నంది మేడారంలో నూతనంగా నిర్మించనున్న 30 పడకల దవాఖాన శంకుస్థాపన కోసం ఈ నెల 5న మంత్రి హరీశ్రావు వస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. ఆదివారం కరీంనగర్లో మంత్రి ఈశ్వర్కు నూతన సంవత్సర శుభాకాంక�