Special Trains | పూరిలో ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పూరి జగన్నాథ రథయాత్రకు ఆరు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే జోనల్ అధికారులు వెల్లడించారు.
మహారాష్ట్రలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ శిక్షణా శిబిరాలు శనివారం విజయవంతంగా ముగిశాయి. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ కన్వీనర్లు, సమన్వయకర్తలు, ముఖ్యనాయకులకు �
హలం పట్టిన రైతు అసెంబ్లీలో అడుగుపెట్టి తన రాతను తానే మార్చుకోవాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో ఇంతకాలం ఎవరికో ఓటు వేసిన రైతు.. ఇప్పుడు తన ఓటును �
భారత రాష్ట్ర సమితి మహారాష్ట్రలో చేపట్టిన తొలిరోజు శిక్షణ విజయవంతమైంది. రాష్ట్రంలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లు, సమన్వయకర్తలు, మహిళా కన్వీనర్లకు రెండు రోజులపాటు నిర్వహించే శిక్షణా శిబిరాలను బీ�
CM KCR | దేశంలో రైతాంగం బాగుపడే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. మహారాష్ట్రలోని నాందేడ్లో బీఆర్ఎస్ పార్టీ శిక్షణ శిబిరాన్ని సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ అధినే, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నాందేడ్ బయలుదేరారు. తెలంగాణ వెలుపల మహారాష్ట్రలోని నాందేడ్లో (Nanded) బీఆర్ఎస్ పార్టీ (BRS) తొలిసారిగా శిక్షణ తరగతులను (Training classes) నిర్వహిస్తున్నది. రెండురోజులపాటు జరు�
జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ (BRS).. తెలంగాణ (Telangana) వెలుపల తొలిసారిగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నది. మహారాష్ట్రలోని (Maharashtra) నాందేడ్లో (Nanded) రెండు రోజులపాటు నాయకులకు శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణా శిబిరాలన
నాందేడ్లో మొదలైన బీఆర్ఎస్ హవా మహారాష్ట్ర అంతటా విస్తరిస్తున్నది. నాందేడ్, కంధార్-లోహా, ఔరంగాబాద్ సభల తర్వాత గులా బీ పార్టీకి మరాఠా ప్రజల్లో విశేష ఆదరణ లభిస్తున్నది. మహారాష్ట్రలో ఇప్పుడు ఏ నోట విన్�
ఒకప్పటి తన హైదరాబాద్ స్టేట్ మూలాలను భారత రాష్ట్ర సమితిలో (బీఆర్ఎస్) చూసుకుంటూ మరాఠ్వాడ పాత బంధాలను పలకరిస్తున్నది. మరాఠ్వాడకు ఆయువుపైట్టెన ఔరంగాబాద్లో సోమవారం బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్త
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కంధార్ -లోహ పట్టణంలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం నిర్వహించిన రెండో బహిరంగ సభ జనజాతరను తలపించింది. నాందేడ్ సభను మించి ఈ సభ దిగ్విజయ
ఛత్రపతి శివాజీ మహరాజ్, అంబేద్కర్కు జన్మనిచ్చిన పుణ్యభూమి మరాఠ్వాడ ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదంతో హోరెత్తింది. పోరాటాల చరిత్ర కలిగిన లోహా గులాబీ మయమైంది. తెలంగాణ ఉద్యమ వీరుడికి బ్రహ్మరథం పట్