బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్లో జరగబోయే సభకు సర్వం సిద్ధమైంది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత తెలంగాణ వెలుపల జరుగుతున్న తొలి సభ కావడంతో సభా వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రం గులాబీమయమైంది. బీఆర్ఎస్ ఏర్పాటు అనంతరం రాష్ట్రం వెలుపల మొట్టమొదటి సారిగా నిర్వహించతలపెట్టిన సభకు సర్వం సిద్ధమైంది.
దేశ ప్రజలు రైతు రాజ్యం రావాలని బీఆర్ఎస్ను స్వాగతిస్తున్నారని, మహారాష్ర్టలోని నాందేడ్లో ఎక్కడ చూసినా ప్రజలు స్వచ్ఛందగా ముందుకు వస్తున్నారని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా మహారాష్ట్రలోని నాందేడ్లో ఫిబ్రవరి 5వ తేదీన జరగబోయే సభకు సర్వం సిద్ధమైంది. సభాస్థలి వేదికను బీఆర్ఎస్ శ్రేణులు సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత హోదాలో ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారి పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో అడుగు మోపుతున్నారు. ఆదివారం నాందేడ్లో జరగనున్న సభలో బీఆర్ఎస్ శంఖాన్ని పూరించనున్నారు.
మహారాష్ట్రలోని నాందేడ్లో ఈ నెల 5న బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న తెలంగాణ అటవి శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ఎస్లో చేరారు.
మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 5న నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ పనులను అటవీ, పర్యావరణ,న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ,ఎమ్మెల్యేలు,బీఆర్ఎస్ నాయకుల�
Minister Indrakaran Reddy | రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా ప్రజలకు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మునుగోడు ఎన్నికల ఫలితాలపై మహారాష్ట్రలో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. తెలంగాణలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఈ ఎన్నికల్లో విజయానికి దోహదపడ్డా�