తెలంగాణ సీఎం కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకా సర్పంచ్ల సంఘం సభ్యులు ఆదివారం తరలివచ్చారు. నిర్మల్ జిల్లాలోని బ�
Secunderabad Railway Station | సికింద్రాబాద్ - సుబేదార్గంజ్, నాందేడ్ - తిరుపతి మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల 24 నుంచి �
చండీఘడ్: హర్యానాలోని ఓ టోల్ ప్లాజా వద్ద ఇవాళ నలుగురు అనుమానిత ఖలిస్తానీ ఉగ్రవాదుల్ని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర�
మహారాష్ట్ర సరిహద్దులో మహా నినాదం! గోదావరికి ఇవతల సస్యశ్యామలం. అవతల బీడువారిన పొలాలు. ఒకటి తెలంగాణ. ఇంకోటి మహారాష్ట్ర. సాగు, సంక్షేమంతో సుభిక్షంగా వర్ధిల్లుతున్న తెలంగాణలోతమ ఊర్లనూ కలుపుకోవాలన్న బలమైన డి
ముంబై: కరోనా రోగికి చెందిన బంధువు ఒకరు డాక్టర్పై కత్తితో దాడి చేశాడు. మహారాష్ట్రలోని నాందేడ్లో ఈ ఘటన జరిగింది. నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక కరోనా రోగి చికిత్స పొందుతున్నాడు. అతడి బంధువు �