మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కంధార్ -లోహ పట్టణంలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదివారం నిర్వహించిన రెండో బహిరంగ సభ జనజాతరను తలపించింది. నాందేడ్ సభను మించి ఈ సభ దిగ్విజయ
ఛత్రపతి శివాజీ మహరాజ్, అంబేద్కర్కు జన్మనిచ్చిన పుణ్యభూమి మరాఠ్వాడ ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' నినాదంతో హోరెత్తింది. పోరాటాల చరిత్ర కలిగిన లోహా గులాబీ మయమైంది. తెలంగాణ ఉద్యమ వీరుడికి బ్రహ్మరథం పట్
ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఐదేండ్లుగా చేసిన మేధోమథనానికి దర్పణంగా రూపొందించిన ‘జెనిసిస్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)’ పుస్తకాన్ని గురువారం ప్రగతి భవన్లో సీఎం క�
తెలంగాణ రాష్ర్టానికి ఆవల తొలిసారి నిర్వహించిన బీఆర్ఎస్ సభ సూపర్ హిట్ అయ్యింది. మహారాష్ట్ర లోని నాందేడ్లో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు అక్కడి ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పట్ట�
నాందేడ్ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగానికి విశేష స్పందన లభించింది. ప్రజలు మంత్రముగ్ధులై ఆయన ప్రసంగం విన్నారు.కేసీఆర్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. ఛత్రపతి శివాజీ, అంబేద్కర్
మహారాష్ట్ర గడ్డ మీద గులాబీ జెండా సరికొత్త చరిత్ర సృష్టించనున్నదా? బీఆర్ఎస్ విజయఢంకా మోగించనున్నదా?టీఆర్ఎస్ ఆవిర్భవించిన తొలినాళ్లలో తెలంగాణలో అప్రతిహత చరిత్రకు ‘స్థానిక’ జయకేతనం ఎగురవేసినట్టే మ�
‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్' అంటూ దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరాఠా ప్రజల మనసు గెలిచారు. తెలంగాణ వెలుపల భారత రాష్ట్ర సమితి నిర్వహించిన తొలి అంతర్రాష్ట్ర సభ దిగ్విజయమైంది.
తరతరాలుగా మన దేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ఇలాంటి ఐక్యతే మహారాష్ట్రలోని నాందేడ్ సభలోనూ కనిపించింది. రకరాల భాషలు మాట్లాడే జనం. వివిధ మతాలకు చెందిన ప్రజలతో కేసీఆర్ సభ హోరెత్తింది.
నాందేడ్లోని గురుగోవింద్ సింగ్ మైదానంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ సభ అనుకొన్న దానికన్నా విజయవంతమైందని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు.
‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్' అంటూ దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరాఠా ప్రజల మనసు గెలిచారు. తెలంగాణ వెలుపల భారత రాష్ట్ర సమితి నిర్వహించిన తొలి అంతర్రాష్ట్ర సభ దిగ్విజయమైంది.