జగిత్యాల జిల్లా కొండగట్టు (Kondagattu) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంతో ఓ వివాహం నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో మూడునెలల చిన్నారి మరణించగా, వరుడు తీవ్రంగా గాయపడ్డాడు. నాందేడ్కు చెందిన పెండ్లి బృందం హుజూరాబాద్కు కారు�
Man Stabbed To Death | ఒక వ్యక్తి మహిళను వేధించాడు. ఆగ్రహించిన ఆమె తల్లిదండ్రులు, బంధువులు అతడ్ని కొట్టారు. అంతటితో ఆగక కత్తితో పొడిచి ఆ వ్యక్తిని హత్య చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు మహిళ కుటుంబానికి చెందిన పది
కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) వయనాడ్ ఎంపీగా ప్రమాణం చేయనున్నారు. గురువారం ఉదయం సభ ప్రారంభ కాగానే స్పీకర్ ఓం బిర్లా ఆమెతో ప్రమాణం చేయించనున్నారు. దీంతో ఆమె తొలిసారిగా లోక్సభలో అడుగుప�
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నాందేడ్ ఎంపీ వసంత్ చవాన్ (Vasant Chavan) కన్నుమూశారు. 70 ఏండ్ల గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ నెల 13న శ్వ
tax raids | ఫైనాన్స్ సంస్థల కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులు రైడ్ చేశారు. మూడు రోజుల పాటు సోదాలు నిర్వహించారు. రూ.170 కోట్ల విలువైన నగదు, నగలు, ఆస్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
Road Accident | మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భోకర్ - ఉమారి రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి వంతెనపై నుంచి కాల్వలో పడిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు ప్ర�
Food Poisoning: కలుషిత ఆహారం తిని రెండువేల మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో జరిగింది. మతపరమైన ఈవెంట్లో పాల్గొన్న గ్రామస్థులు భోజనం చేసిన తర్వాత వాంతులు, విరోచ�
Fire in Train | ప్యాసింజర్ రైలులో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. చూస్తుండగా కొన్ని భోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకునే లోపే బోగీల్లోని ఫర్నీచర్ పూర్తిగా కాలిపోయింది.
ఛత్రపతి శంభాజీనగర్, నవంబర్ 14: మరాఠా రిజర్వేషన్ల కోసం మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఛత్రపతి శంభాజీనగర్ నగరంలో చోటుచేసుకున్నది. మర్లాక్ గ్రామానికి చెందిన దజీబా రాందాస్ కదమ్ (23) ఈ నెల 11న ఓ పని �
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుల పరిస్థితి అత్యంత అధ్వానంగా మారింది. మహారాష్ట్రలోని డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో అప్పులు తీర్చేందుకు రైతులు కిడ్నీలు అమ్ముకునేందుకు సిద్ధమవుతున్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వ దవాఖానాల్లో మృత్యుతాండవం కొనసాగుతున్నది. నాందేడ్ ప్రభుత్వ దవాఖానలో గురువారం మరో 14 మంది మరణించారు. నాసిక్ ప్రభుత్వ దవాఖానలో ఇద్దరు నవజాత శిశువులు మరణించారు.
మహారాష్ట్రలోని ప్రభుత్వ దవాఖానల్లో మరణ మృదంగం మోగుతున్నది. కొద్దిరోజుల క్రితం థాణే దవాఖానలో 36 గంటల్లో 22 మంది రోగులు మరణించిన ఘటన మరువక ముందే.. నాందేడ్లో అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది.
South Central Railway | హైదరాబాద్ : సికింద్రాబాద్ డివిజన్లో మౌలిక సదుపాయాల నిర్వహణ పనుల కారణంగా జులై 24 నుంచి 30వ తేదీ మధ్యలో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదివారం ప్రకటించా�