ఆస్తమా వ్యాధిగ్రస్తులకు నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈనెల 8, 9న చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఈమేరకు వేలాది మంది వచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వివిధ రూట్ల నుంచి ప్రత్యేక �
Fish Prasadam | వచ్చేనెల 8,9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ జరగనున్నది. మృగశిర కార్తె రోజు ఆస్తమా బాధితులకు ఆయుర్వేద పద్ధతిలో బత్తిని కుటుంబం తరతరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్�
నాంపల్లిలో ఆల్ ఇండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ ప్రారంభం కావడంతో వచ్చే నెల 15 వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద�
హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏటా జనవరి 1 నుంచి మొదలయ్యే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) ఈసారి కాస్త ఆలస్యంగా ప్రారంభం కానున్నది. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్ మరణం న
దసరా పండుగ సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆయన కూతురు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అలయ్..బలయ్ అట్టహాసంగా సాగింది.
Alai Balai | అలయ్ - బలయ్ ఒక సాంస్కృతిక కార్యక్రమమని, అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేదని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.
మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా బత్తిని కుటుంబం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేపట్టిన చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఆదివారం ముగిసింది. సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల నుంచి ఆస్తమా వ్యాధిగ్రస్తులు తరల�
మృగశిర కార్తెను పురస్కరించుకొని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో బత్తిని కుటుంబం అందించే చేప ప్రసాదం కోసం శనివారం జనం పోటెత్తారు. నగరం నలుమూలల నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి ఆస్తమావ్యాధిగ్�
మృగశిర కార్తెను పురస్కరించుకొని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో శనివారం బత్తిని కుటుంబం చేప ప్రసాదం పంపిణీ చేయనున్నది. ఈ నేపథ్యంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
మృగశిరకార్తె సందర్భంగా ఈ నెల 8, 9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహించే చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి నాంపల్లికి ప్రత్యేక బస్సుల
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో శని, ఆదివారం చేప ప్రసాదం పంపిణీ ఉన్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి 130 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్�
మృగశిర కార్తెని పురస్కరించుకొని ఆస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తిని కుటుంబం ఈనెల 8న అందించే చేప మందు ప్రసాదం పంపిణీకి ఆర్అండ్బీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కౌంటర్లు �
Fish prasadam | జూన్ 8 ఉదయం పదకొండు గంటల నుంచి జూన్ 9వ తేదీ ఉదయం పదకొండు గంటల వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో(Nampally Exhibition Ground) చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో ఖాదీ ఉత్పత్తి, అమ్మకాలు భారీగా పెరిగాయని, దీంతో గ్రామీణ భారతదేశంలోని వృత్తిదారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చైర్మన్ మ�
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన నుమాయిష్ ఆదివారంతో ముగిసింది. 49 రోజులుగా జరిగిన ఈ ఎగ్జిబిషన్ను దాదాపు 24 లక్షల వరకు సందర్శకులు సందర్శించారు. చివరి రోజు దాదాపు 80 వేలకు పైగా సందర్శించారు.