నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్) ఆదివారం ముగియనుంది. శనివారం నాటికి సందర్శకుల సంఖ్య దాదాపు ఇరవై లక్షలు దాటింది.
Hyderabad | నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ రద్దీగా ఉంటుంది.. ఈ రద్దీలో ఒకరికొకరు తగులుతూ కొన్ని సందర్భాల్లో ముందుకెళ్తుంటారు.. అలా శంకరయ్య (పేరు మార్చాం..) ముందుకెళ్తూ తననెవరూ చూడడం లేదనుకొని ముందున్న మహిళల పట్ల అ
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి ఒకటి నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను నిర్వహించేందుకు గాను ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు కసరత్తు ప్రారంభించారు.
ముదిరాజ్ చైతన్య వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అక్టోబర్ 1న ముదిరాజ్ల అలయ్బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి వ�
మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబీకులు చేపట్టిన చేప ప్రసాదం పంపిణీ ముగిసింది. అయితే కరోనా నేపథ్యంలో మూడేండ్లపాటు నిలిచిపోయిన చేప ప్రసాదం పంపిణీ ఈ సంవత్సరం తిరిగి ప్రారంభమైంది.
Fish prasadam | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు.
చేప ప్రసాదం కోసం వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాద�