ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమార్కులు ఎక్కడివారక్కడే దోచుకుంటున్నారు. పేదలకు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లకు ఎలాంటి ఇబ్బందులు రావద్దని ఉద్దేశంతో అధికారులు ఇసుక, మట్టి విషయంలో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.
ధర్మారం మండల కేంద్రంలోని మోడల్ పాఠశాలలో గురువారం పెద్దపల్లి మై భారత్, పత్తిపాక యువశక్తి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (ఒక మొక్క అమ్మ పేరున నాటుదాం) కార్యక్రమం నిర్వహించారు. ఆ పాఠశాల విద�
Nithin | టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, భార్య షాలినీ దంపతులకు గతేడాది కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. 2024 సెప్టెంబర్ 6న ఈ జంటకు పండంటి మగబిడ్డ పుట్టాడు. అయితే అప్పటి నుంచి చిన్నారి ఫోటో గానీ, వీడియో గానీ సోషల్ మీడ�
బీఅర్ ఏస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజక వర్గం లో కక్ష్య సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. కేసీఆర్ హయాంలో కేటీఆర్ ప్రత్యేక చొరవతో తంగళ్లపల�
Nitish Kumar Photo On Woman Voter Card | ఒక మహిళా ఓటరు కార్డుపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఫొటో ఉన్నది. ఇది చూసి ఆ మహిళ, ఆమె భర్త షాక్ అయ్యారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులపై వారు మండిపడ్డారు.
సైబర్ నేరగాళ్లు ఏకంగా అధికారుల పేరుతో అక్రమాలకు తెరలేపారు. నగరపాలక సంస్థకు పన్నులు బకాయి ఉన్నారని వెంటనే చెల్లించాలంటూ ఫోన్ చేయడంతో పాటుగా బిల్లుల చెల్లింపుల కోసం స్కానర్ పంపిస్తున్నామంటూ దండుకుం�
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ మరో పొరపాటు చేశారు. వేదికపై ఉన్న ప్రధాని పేరును ఆయన మరిచిపోయారు. మోదీని అటల్ బిహారీ వాజ్పేయి అని పిలిచారు. దీంతో సభకు హాజరైన వారు ఇది విని షాక్ అయ్యారు.
Allu Arjun | పుష్ప2 చిత్రంతో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు పలు ప్రాజెక్ట్లకి సైన్ చేశాడు. త్రివిక్రమ్తో ఓ ప్రాజెక్ట్, అట్లీతో ఓ ప్రాజెక్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.
Modi's challenge to Naveen Patnaik | ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు ప్రధాని నరేంద్ర మోదీ సవాల్ విసిరారు. ఒడిశాలోని అన్ని జిల్లాలు, హెడ్క్వాటర్ల పేర్లు చెప్పాలని అన్నారు. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న బీజేడీ చీఫ్ను అవమాని
Chandrayaan-3 | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్-3 (Chandrayaan-3) సక్సెస్ పట్ల భారతీయుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. భారత్ సాధించిన ఈ విజయాన్ని కొందరు తల్లిదండ్రులు మరింత స్ఫూర్తిగ
ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తెకు తాజాగా ఆ దేశంలో ప్రాధాన్యత పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆమె పేరు ఎవరికీ ఉండకుండా నిషేధం విధించారు. పదేళ్ల కిమ్ కుమార్తె ‘జు ఏ’ పేరు దేశంలోని
అటల్ టన్నెల్ వద్ద కొత్తగా శిలాఫలకాన్ని ఏర్పాటు చేస్తామని హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ తెలిపారు. నాడు శంకుస్థాపన చేసిన సోనియా గాంధీ పేరును కొత్త శిలాఫలకంలో చేర్చుతామని వెల్లడించారు.
తెలుగు అకాడమి| ఆంధ్రప్రదేశ్లోని తెలుగు అకాడమి పేరును ప్రభుత్వం మార్పు చేసింది. అకాడమికి ఆంధ్రప్రదేశ్ తెలుగు-సంస్కృత అకాడమిగా మార్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అకాడమి పాలకవర్గంలో ప�