తెలంగాణలోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటి మద్దిమడుగు ఆంజనేయస్వామి దేవస్థానం. నాగర్కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిలో మన్ననూర్ నుంచి 52 కిలోమీటర్ల దూరంలో నల్లమల అటవీప్రాంతంలో మ�
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో దట్టమైన నల్లమల అభయఅరణ్యాన్ని చీల్చుకుంటూ కృష్ణానది ప్రవహిస్తున్నది. ఇక్కడ గతంలో కంటే పులుల సంఖ్య పెరిగినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. �
నల్లమల అటవీ ప్రాంతంలోకి ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులకు మూడు నెలలపాటు అనుమతి లేదని అమ్రాబాద్ అటవీశాఖ అధికారి డాక్టర్ రోహిత్ గోపిడి వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు త
Nallamala Forest | దట్టమైన అడవిలో గడపాలని ప్రకృతి ప్రేమికులు కోరుకుం టారు.. అలాంటి వారు కొద్ది రోజులు ఆగా ల్సిందే.. అడవిలో ఆతిథ్యంపై అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఆంక్షలు విధించింది. వన్యప్రాణుల సంతానో త్పత్�
అతనొక చెంచు పెద్ద. అనేక యుద్ధాలలో ఆరితేరినట్టు ఉన్నాడు. నల్లమల అడవిలోని ఊడలమర్రిని తలపిస్తున్నాడు. ఇప్పటివాడా?చాలా ఎన్నికలు చూశాడు. అనేకమంది పాలకులను గమనించాడు. పేదల కోసం ఎవరూ ఏమీ చేయలేదనే నిశ్చితాభిప్ర
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో అరుదైన అతిథి ప్రత్యక్షమైంది. భారీ బరువు ఉన్న భారతీయ బైసన్ నల్లమల అడవుల్లో మొదటిసారిగా సంచరిస్తున్నట్టు అటవీ అధికారులు గుర్తించారు.
Saleshwaram | నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని దట్టమైన లోతట్టు ప్రాంతంలో కొలువైన సలేశ్వరం లింగమయ్య స్వామి దర్శన భాగ్యం ఇకనుంచి నిరంతరం కలుగనున్నది. ఏడాదిలో ఎనిమిది నెలల పాటు సఫారీ టూర్లో లింగమయ్య దర్శన�
Saleshwaram | నల్లమలలోని సలేశ్వరం జాతరలో గురువారం అపశ్రుతి చోటుచేసుకున్నది. రెండో రోజు లక్షకుపైగా భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగి ఊపిరాడక ఒకరు, గుండెపోటుతో మరొకరు మృతిచెందారు.
నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సం ఖ్య భారీగా పెరిగినట్టు అటవీ అధికారు లు పేర్కొన్నారు. అటవీ ప్రాంతంలో ఏ ర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల ద్వారా వన్యప్రాణుల లెక్క తేల్చినట్టు చెప్పారు.
నాగర్కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోని కొన్ని ప్రాంతాల్లో కార్చిచ్చు రాజుకున్నది. మన్ననూరు, అమ్రాబాద్ రేంజ్లో మంగళవారం అడవి అగ్నికి ఆహుతైంది. అక్కమహాదేవి, బిళం, వటువర్లప�
ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో సినిమా ఫక్కీలో నగదు, బంగారాన్ని దోచుకెళ్లిన ఘటనలలో 5గురు నిందితులను ప్రకాశం, నంద్యాల జిల్లాకు చెందిన పోలీసులు అరెస్టు చేశారు.
ఏపీలోని ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో సినీ ఫక్కీలో దుండగులు ఓ కారును వెంబడించి నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు. అనంతరం దోచుకెళ్లిన సొమ్మును, కారును కొంతదూరంలో వదిలి పారిపోయారు.
నల్లమల అడువుల్లో ఓ రోజు తిరగాలనుకుంటున్నారా?.. పులులను దగ్గరినుంచి చూడాలనుకుంటున్నారా?.. ఆ దండకారణ్యంలోని చెట్టు, పుట్ట వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా?.. సరదాగా కుటుంబ కుటుంబ సభ్యులు, ఫ�