19 రకాల జంతువులు, 300 రకాల అరుదైన పక్షులు.. ఇవన్నీ మన రాష్ట్రంలోనే చూసే అవకాశం వచ్చింది. హైదరాబాద్కు కేవలం 140 కిలోమీటర్ల దూరంలోని ప్రకృతి రమణీయ నల్లమల అడవిలో ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లో వీటన్న�
తరతరాలుగా అడవికే పరిమితమై అభివృద్ధికి ఆమడదూరాన ఉన్న చెంచు జాతి ప్రజల పునరుజ్జీవనానికి కేసీఆర్ పునాదులు వేస్తున్నారు. కొద్దిరోజుల కింద దట్టమైన నల్లమల అడివిలోకి 20 కిలోమీటర్ల వరకూ ప్రయాణం చేసి కొమ్మెనప�
నాగర్ కర్నూల్ : నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి గర్జిస్తూ పర్యాటకులకు కనువిందు చేసింది. ఆదివారం హైదరాబాద్కు చెందిన పర్యాటకులు సఫారీలో ఫరహాబాద్ వైపు అటవీ ప్రాంతంలో వెళ్లగా.. అక్కడ రోడ్డు దాటుతూ పెద్దప
నల్లమల పేరు వింటేనే అభయారణ్యంతోపాటు అడవి అందాలు గుర్తుకొస్తాయి. నల్లమల అంటేనే ఒళ్లు పులకరించి పోతుంది. దట్టమైన అరణ్యం, పశుపక్ష్యాదు లు, వన్యమృగాల సోయగాలతో మనసును రంజింపజేస్తుంది.
నాగర్కర్నూల్ : నల్లమల అడవుల్లో అరుదైన పక్షి ప్రత్యక్షమైంది. ఆ పక్షి పేరు కూడా విచిత్రంగానే ఉంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్(ATR) ఫారెస్టులో బ్లాక్ బాజ పక్షి ప్రత్యక్షమైనట్లు డివిజనల్ ఫా�
తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పిలిచే నల్లమలలోని సలేశ్వరం జాతర రెండేండ్ల తర్వాత శుక్రవారం ప్రారంభమైంది. మూడ్రోజులపాటు కొనసాగే ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు స్వామివారిని దర్శించుకొనేందుకు భక్తులు భారీగా తర�
నాగర్ కర్నూల్: నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం కోసం సర్వే జరుగుతుందని వస్తున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అటవీ డివిజన్లలో అడవుల అభివృద్ధి కోసం జరుగుతున్న ఇన్వెంటరీ సర్
నల్లమల అందాలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. నాగర్కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ నల్లమల పెద్దపులుల అభయారణ్యంలోని అందాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకున్నది. ఈ నెల 15 న
wild life tourism in nallamala | నల్లమల అందాలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. దేశంలోనే ప్రత్యేకంగా నిలుస్తోన్న అమ్రాబాద్ నల్లమల పెద్దపులుల అభయారణ్యంలోని దట్టమైన అడవులను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అటవీ శాఖ ప్రత్యేక
మంత్రి నిరంజన్ రెడ్డి | నల్లమల తెలంగాణకు తలమానికం అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో పోడు, అడవుల సంరక్షణపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు.
షాబాద్ : కొద్దిరోజులుగా కనిపించకుండా పోయిన వ్యక్తి శవం లభ్యమైంది. షాబాద్ మండలంలోని కేశవగూడ గ్రామానికి చెందిన పాల్గుట్ట మానయ్య (38) ఈ నెల 13వ తేది నుంచి కనిపించడం లేదు. చుట్టుపక్కల, బంధవుల, స్నేహితుల వద్ద వె�