నాగర్ కర్నూల్: నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం కోసం సర్వే జరుగుతుందని వస్తున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అటవీ డివిజన్లలో అడవుల అభివృద్ధి కోసం జరుగుతున్న ఇన్వెంటరీ సర్
నల్లమల అందాలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. నాగర్కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ నల్లమల పెద్దపులుల అభయారణ్యంలోని అందాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకున్నది. ఈ నెల 15 న
wild life tourism in nallamala | నల్లమల అందాలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయి. దేశంలోనే ప్రత్యేకంగా నిలుస్తోన్న అమ్రాబాద్ నల్లమల పెద్దపులుల అభయారణ్యంలోని దట్టమైన అడవులను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అటవీ శాఖ ప్రత్యేక
మంత్రి నిరంజన్ రెడ్డి | నల్లమల తెలంగాణకు తలమానికం అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో పోడు, అడవుల సంరక్షణపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు.
షాబాద్ : కొద్దిరోజులుగా కనిపించకుండా పోయిన వ్యక్తి శవం లభ్యమైంది. షాబాద్ మండలంలోని కేశవగూడ గ్రామానికి చెందిన పాల్గుట్ట మానయ్య (38) ఈ నెల 13వ తేది నుంచి కనిపించడం లేదు. చుట్టుపక్కల, బంధవుల, స్నేహితుల వద్ద వె�
డ్రోన్ల కలకలం| ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైల శ్రీ మల్లిఖార్జున స్వామి ఆలయంలో డ్రోన్లు కలకలం సృష్టిస్తున్నాయి. మహాక్షేత్రంలో గత నాలుగు రోజులుగా డ్రోన్ కెమెరాలు సంచరిస్తున్నాయి. ప్రతి ర�
ఇప్ప పువ్వు | ఇప్ప పువ్వు సేకరణకు వెళ్లిన గిరిజనులపై అటవీశాఖ అధికారులు దాడి చేశారు. ఈ ఘటన అమ్రాబాద్ పరిధిలోని టైగర్ రిజర్వ్ ఫారెస్టులో రాత్రి