నల్లమల అడువుల్లో ఓ రోజు తిరగాలనుకుంటున్నారా?.. పులులను దగ్గరినుంచి చూడాలనుకుంటున్నారా?.. ఆ దండకారణ్యంలోని చెట్టు, పుట్ట వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా?.. సరదాగా కుటుంబ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్తో కలిసి ట్రెక్కింగ్ చేయాలనుకుంటున్నారా?.. అయితే, మీలాంటి వారికోసమే సర్కారు సరికొత్త ప్యాకేజీతో ముందుకొచ్చింది. మహబూబ్నగర్ జిల్లాలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో వైల్ట్ లైఫ్ టూర్కు అవకాశం కల్పించింది. ఈ నెల 17 నుంచీ టైగర్ సఫారీ మొదలుపెట్టబోతున్నది.. మరి ఈ ప్యాకేజీ వివరాలేంటి..? ఎంత మంది వెళ్లొచ్చు..? ఎంత మొత్తం చెల్లించాలి? ఎలా బుకింగ్ చేసుకోవాలి..? తదితర వివరాల కోసం ఈ వీడియో చూడండి..