ఏనాటిదో నల్లమల! ఎత్తయిన గుట్టలు, దట్టమైన మట్టలు, పుట్టల పుట్టుక ఎప్పటిదో? గుట్టల సానువుల నడుమ సుడులు తిరిగే కృష్ణమ్మ ఈ అడవిలోకి ఎప్పుడొచ్చి చేరిందో? లోకమంతటా అంతరిస్తున్నా పెద్దపులి ఇక్కడ మాత్రం ఉనికి కా�
ప్రకృతిని అల్లుకున్న అద్భుత భూమి నల్లమల. చెట్లు, చేమలు, పక్షుల కిలకిల, పులుల గర్జనలు ఇలాంటి సహజ దృశ్యాలు ఎక్కడా కనిపించవు. ఇదే నల్లమల ప్రత్యేకత. ఇప్పు డు ఈ అడవి వన్యప్రాణుల కోసమే ఓ తాత్కా లిక విరామాన్ని ప్ర�
నాగర్కర్నూల్ జిల్లా నల్లమల అటవీప్రాంతంలో అనుకోని అతిథి కనిపించింది. నల్లమల ప్రాంతంలో ఫరహాబాద్ చెక్పోస్టు నుంచి కిలోమీటరు దూరంలో అప్పాపూర్-ఫరహాబాద్ వ్యూపాయింట్కు వె ళ్లే దారిలో అరణ్యవీరుడు అడవ
వాళ్లు అడవే ప్రాణంగా బతికే గిరిజన బిడ్డలు. వనంతో మమేకమై ప్రకృతితోనే జీవితాలను పెనవేసుకున్న అమాయకులు. నీటిలో నుంంచి చేపలను బయటకు తీస్తే ఎలా విలవిలలాడి చనిపోతాయో.. ఆ అడవి నుంచి వారిని బయటకు తీసుకొచ్చినా అల�
నాగర్కర్నూల్ జిల్లా నల్లమల అడవిలోని అమ్రాబాద్ టైగర్రిజర్వు ఫారెస్టులో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఆదివారం ఉదయం సఫారీకి వెళ్లిన యాత్రికులకు ఫరహాబాద్ వ్యూపాయింట్ ప్రాంతంలో ఓ పెద్దపులి కని
ఎత్తయిన కొండలు.. దట్టమైన అడవి మీదుగా లోతట్టు ప్రాంతంలో సహజసిద్ధ జలపాతాన్ని దాటుకుంటూ.. పున్నమి వెన్నెలలో చెంచుల కులదైవాన్ని దర్శించు కోవడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. రాళ్లు, రప్పలను సైతం లెక్క చేయకు�
సాహసోపేతమై దక్షిణాది అమర్నాథ్ యాత్రగా పేరుగాంచిన సలేశ్వరం జాతరకు వేళైంది. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని దట్టమైన నల్లమల అడవిలోని లింగమయ్య దర్శనానికి సర్వం సిద్ధమైంది.
నల్లమలలో మైనింగ్ మాఫియా ఆగడాలపై స్థానికులు భగ్గుమన్నారు. సీఎం సొంత ప్రాంతమైన నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామాన్ని ఆనుకొని ఉన్న పలుగురాళ్ల గుట్టను మైనింగ్ మాఫియా ముడిసరుకును (తెల్ల�
నల్లమల అటవీ ప్రాంతం మరో టూరిజం హబ్గా ఏర్పాటు కాబోతుందని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, డీఎఫ్వో రోహిత్ గోపిడి అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద నల్లమలలోని అక్కమహాదేవి గుహలకు వెళ్లడానికి సఫ
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పులుల సంఖ్య పెరిగింది. పెద్ద పులుల సంఖ్య 40 వరకు చేరినట్లు అధికారుల అంచనా.. నల్లమల అందాలను తిలకించేందుకు వెళ్తున్న సఫారీ యాత్రికులకు ఈ మ ధ్య కాలంలో రెండు సార్లు పులు�
నల్లమలలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు అటవీ ప్రాంతంలో వన్యప్రాణి అలుగుల వేట సంచలనంగా మా రింది. అటవీ ప్రాంతం నుంచి అలుగును పట్టుకొని హైదరాబాద్కు తరలిస్తున్న ముఠాను అటవీశాఖ అధికారులు పట్టుకొని వి
నల్లమల అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నది. జంతువుల సంరక్షణకు అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు, తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తున్నాయి.
అటవీప్రాంతంలో స్వేచ్ఛగా తిరగాల్సిన వన్యప్రాణులు వాహనాల వేగానికి బలి అవుతున్నాయి. అడవి గుండా ఉన్న రహదారిపై వేగంగా వచ్చే వాహనాలు వాటి పాలిట యమపాశంగా మారుతున్నాయి. దీంతో ఏటా వందల సంఖ్యలో వన్యప్రాణులు మృత�