నల్లమలలో అరుదైన అతిచిన్న జింక జాతి (చింకారాల) మనుగడకు ముప్పు పొంచి ఉన్నది. దేశంలోని థార్ ఎడారితోపాటు కర్ణాటకలోని యాడహల్లి అభయారణ్యంలో మాత్రమే కన్పించే అరుదైన చింకారాలు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధ�
కొండకోనలను ఆవాసంగా చేసుకొని ప్రకృతి మధ్య స్వేచ్ఛగా జీవనం గడుపుతున్న ఆదివాసీల జీవనశైలి స్వరాష్ట్రంలో క్రమంగా మారుతున్నది. అనాదిగా అడవితల్లినే నమ్ముకొని ప్రకృతిలో లభించే అటవీ సంపాదనపై ఆధారపడి జీవిస్తు
నల్లమల అభయారణ్యం వన్యప్రాణులు, సకల జీవరాశులు, ఔషధా లు, సకల ఖనిజాలకు పుట్టినిల్లులాంటిది. రాష్ట్రంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్కు ప్రపంచ అడవుల జా బితాలో ప్రత్యేక స్థానం ఉన్నది. నేడు ప్రపంచ పుల�
నల్లమల అటవీ ప్రాంతంలో పర్యాటక ప్రదేశాలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. నల్లమలను పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చ�
మండలంలోని ఉ మామహేశ్వర వాటర్ ఫాల్స్ కనువిందు చేస్తున్నా యి. మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు నల్లమల కొండలపైకి నీరు చేరుకున్నది. ఈక్రమంలో ఉమామహేశ్వర ఆలయం చుట్టూ కమ్ముకున్న కొండలపై వందల మీటర్ల ఎత్తు న�
నాగర్కర్నూల్, నల్లగొం డ జిల్లాల్లోని 2,600 చ.కిమీ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో 35 మిలియన్ ఏండ్ల నాటి శిలాజ పిల్లి పాదముద్రను గుర్తించినట్లు పురావస్తు శాస్త్రవేత్త అరుణ్ వాసిరెడ్డి తెలి�
దేశంలో రెండో అతిపెద్దదై న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) అటవీ ప్రాంతం జీవవైవిధ్యాన్ని కలిగిఉన్నది. నల్లమల అ టవీ ప్రాంతం విభిన్న రకాల జంతుజాలానికి ని లయం. ఇది ముఖ్యమైన జీవవైవిద్య జోన్గా మా రింది. ఆక�
నల్లమల అటవీ ప్రాంతంలో నక్కినోనిగండి ప్రాంతంలో పులి దాడిలో ఆవు మృత్యువాత పడిన ఘటన సోమవారం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. పెద్దకొత్తపల్లి మండలం మారెడుమాన్దిన్నె గ్రామానికి చెందిన సొప్పరి బాలయ్య తన
అమ్రాబాద్ టైగర్ రిజర్వు అనేక జీవ జాతులు, వృక్షాలు, జంతుజాలంతో గొప్ప జీవ వైవిధ్యాన్ని కలిగి ఉన్నది. ఈ ప్రాంతం పులులకు నిలయం. లోతైన లోయలు, కనుమలు కలిగిన నల్లమల టైగర్ రిజర్వులో కొండ భూభాగం కృష్ణానది పరీవా�
నల్లమల దట్టమైన అడవిలో.. ప్రకృతి సోయగాల మధ్య వెలసిన పు ణ్యక్షేత్రం భౌరాపూర్. లింగాల మండలం అప్పాపూర్ చెంచుపెంట పంచాయతీ పరిధిలో చెం చుల ఆరాధ్య దైవమైన భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి కొ లువయ్యారు.
వేసవి దృష్ట్యా అటవీ ప్రాంతంలో వన్య ప్రాణుల సంరక్షణకు అటవీ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఎఫ్డీఓ సర్వేశ్వర్ తెలిపారు. చందంపేట మండలంలోని పెద్దమూల, చిత్రియాల, రేకులవలయం, కంబాలపల్లి, పాత