నల్లగొండ జిల్లా మునుగోడు బీజేపీ మండలాధ్యక్షుడిగా చొల్లేడు గ్రామానికి చెందిన పెంబల్ల జానయ్య రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో, ప్రతి బూతు స్థాయిలో బ
యోగా సాధనతో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ప్రముఖ యోగా గురువు మాదగోని శంకరయ్య అన్నారు. నల్లగొండలోని చర్లపల్లిలో గల డీవీఎం కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఎంఈడీ విద్యార్థులకు గురువారం ''యోగా అం
నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని చెర్వుఅన్నారం ఉన్నత పాఠశాలలో జిల్లా ప్రాధికారిక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హ్యాండ్ బాల్ ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని హెచ్ఎం కందాళ రమా అన�
పోరాటం ద్వారానే హక్కులు సాధించుకోవడం జరుగుతుందని, దేశంలో ప్రజలను పట్టిపీడించే దోపిడీదారుల రాజ్యం పోయి దేశ సంపద సృష్టిస్తున్న కార్మికుల రాజ్యం కోసం అంతా కలిసి పోరాడుదామని సీపీఎం నల్లగొండ జిల్లా కా�
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ చాటారు. మండలంలో 12 ఉన్నత, 2 గురుకుల, కేజీబీవీ, గిరిజన ఆశ్రమ పాఠశాలలు మొత్తం 463 మంది విద్యార్థులు పరీక�
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని నల్లగొండ జిల్లా కట్టంగూర్ తాసీల్దార్ గుగులోతు ప్రసాద్ నిర్వాహకులకు సూచించారు. బుధవారం మండలంలోని అయిటిపాముల గ్రామంలో గల ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయ
కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వచ్చే ధాన్యం లారీలను వెంటనే అన్లోడ్ చేయించి పంపాలని నల్లగొండ జిల్లా మునుగోడు తాసీల్దార్ నరేందర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మురళి మనోహర్ రైస్ మిల్లును ఆయన
మన ఊరి పిల్లల్ని- మన బడిలోనే చేర్పించాలని కోరుతూ నల్లగొండ జిల్లా మునుగోడు మండలం పిలివెల జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు మంగళవారం గ్రామంలో వినూత్న ప్రచారం నిర్వహించారు.
ఈ నెల 29, 30 తేదీల్లో రెండు రోజులపాటు నల్లగొండ జిల్లా నకిరేకల్లో గల సాయి మందిరం 18వ వార్షికోత్సవం, శ్రీ జ్ఞాన సరస్వతి దశమ వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు శ్రీ షిరిడి సాయిబాబా సంస్థ ట్రస్ట్ అధ్యక్ష ప�
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ల రద్దు కోసం దేశ వ్యాప్తంగా మే 20న నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ.సలీం, తెలంగాణ ఆల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధా�
నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్లులో గల శ్రీ వేంకటేశ్వర వేద పాఠశాలకు విద్యార్థుల సౌకర్యార్థం రుద్రసేన ఆధ్వర్యంలో శనివారం తొమ్మిది కూలర్లను అందజేశారు.
మునుగోడు మండలం గుండ్లూరిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని నల్లగొండ రోడ్డు అడ్డరోడ్ నుంచి గుండ్లూరిగూడెం వరకు 1.5 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డును నిర్మించారు. ఈ రోడ్డు నాణ్యత పనులను పంచాయతీరాజ్ డీఈఈ నాగేశ్వ
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని జైలును సందర్శించారు. జైలులోని అన్ని బ్యారక్స్ ను, వంట గదిని, ఖైదీలకు పెట్టే ఆహార పదార్థాలను, భోజనాన్ని
నల్లగొండ జిల్లా చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిధుల నుండి వీధి లైట్లు మంజూరు అయ్యాయి. గ్రామానికి రూ.2 లక్షలతో 56 వీధిలైట్లు మంజూరు కాగా శుక్రవారం చ�
రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని డీఆర్డీఓ శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం మునుగోడు మండలంలోని కొంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసి ఐకెపి ధా