తెలంగాణ ప్రజల ఆస్తి టీఆర్ఎస్.. యావన్మందికి కాపలాదారు పెట్టనికోట.. కంచుకోట గులాబీ పార్టీ.. రెండు దశాబ్దాలుగా అప్రతిహత ప్రయాణం ఆగమయ్యే కాడి నుంచి ఆదర్శంగా నిలిచినం.. అన్నింట్లో మనమే నంబర్.1 ప్లీనరీలో టీఆర�
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటికి రాక చిరుమర్తి నర్సింహకు నివాళులర్పించనున్న ముఖ్యమంత్రి హాజరుకానున్న మంత్రులు కేటీఆర్, జగదీశ్రెడ్డి పకడ్బందీగా ఏర్పాట్లు.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావ�
జల దృశ్యం నుంచి జన దృశ్యం దాకా.. ప్రతి మదినీ తడిమిన నేత సీఎం కేసీఆర్ నేడు టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవం ప్రతి అడుగులో కేసీఆర్ వెన్నంటి ఉమ్మడి నల్లగొండ ఉద్యమ గడ్డపైనే తొలి ప్లీనరీ.. భారీ బహిరంగ సభ టీఆర్�
టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాల్, ఏప్రిల్ 26 : జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ అవిర్భావ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించాలని ఎమ్మెల్యే రవీంద్రకుమార్, టీఆర్ఎస్ జిల్లా
నేడు ఉదయం తొమ్మిదిలోపు హైటెక్స్కు చేరుకోవాలి రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ నల్లగొండ, ఏప్రిల్ 26 : తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి 21 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో బుధవారం హైదరాబాద్లోని హ�
కాంగ్రెస్లో ఆధిపత్య పోరు జిల్లాలో అడుగు పెట్టనివ్వని సీనియర్లు నమస్తే తెలంగాణ ప్రతినిధి, ఏప్రిల్ 26(నమస్తే తెలంగాణ): తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఆ పార్టీలో ముఖ్యులు కలిసి ప�
కనగల్, ఏప్రిల్ 26 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పండించిన పంటకు మద్దతు ధర లభిస్తుందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మండలంలోని చర్లగౌరారం, దర్వేశిపురం, తేలకంటిగూడెం, చె
పోలీస్ కొలువుల కోలాహలం ప్రకటించిన విధంగానే ఖాళీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొత్తం 83 వేల పైచిలుకు ఉద్యోగాల కల్పనలో భాగంగా తొలి నోటిఫికేషన్ పోలీస్ విభాగం నుంచి జారీ అయ్యింది
83.6 శాతం మంది విద్యార్థులు హాజరు భువనగిరి అర్బన్, ఏప్రిల్ 24 : జిల్లాలోని మోడల్ పాఠశాలల్లో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన పరీక్ష సజావుగా సాగింది. జిల్లా వ్యాప్తంగా 8 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు మ�
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి తుర్కపల్లి, ఏప్రిల్ 23 : సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందిస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా
పిల్లలపైప్రత్యేక శ్రద్ధ అవసరం జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం 40 డిగ్రీలకు పైగా భానుడి తీవ్రత సూర్యభగవానుడు ప్రతాపం చూపుతున్నాడు. వారం రోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రత 40డిగ్రీలకు పైగా నమోదవుతుండడం ఆందోళన కలిగిస�