కలెక్టర్ రాహుల్ శర్మ రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నల్లగొండ, జూలై 8 : ఈ నెల 15 నుంచి నిర్వహించే రెవెన్యూ సదస్సులు భూ సమస్యలకు శాశ్వత పరిష్కార వేదికలుగా నిలవాలని కలెక్టర్ రాహుల్ శర్మ కలెక్టరే�
నార్మాక్స్ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి భువనగిరి అర్బన్, జూలై 8 : పాల ఉత్పత్తులను కేంద్రం జీఎస్టీ పరిధి నుంచి తొలగించాలని నల్లగొండ-రంగారెడ్డి మదర్ డెయిరీ నార్మాక్ చైర్మన్ గంగుల కృష్ణారెడ్డి అన్నారు.
ప్రజా వ్యతిరేక కేంద్రంపై రగిలిన జనం భువనగిరిలో పెద్దఎత్తున ఆందోళన ఖాళీ సిలిండర్లు, కట్టెల పొయ్యిలతో నిరసన బై బై మోదీ అంటూ పెల్లుబికిన నినాదాలు వర్షంలోనూ కదం తొక్కిన టీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు భువనగిరి
కరోనా కారణంగా ప్రజల్లో పెరిగిన ఆరోగ్య రక్షణ చర్యలు పల్లె, పట్టణ ప్రగతితో పరిశుభ్ర వాతావరణం బలవర్ధక ఆహారంతో రోగ నిరోధక శక్తి పెరుగుదల దోమలు, ఈగల వ్యాప్తికి అడ్డుకట్ట అతి తక్కువగా డెంగీ, మలేరియా,చికున్గు�
కలెక్టర్ పమేలా సత్పతి భువనగిరి కలెక్టరేట్, జూలై 7 : ప్రభుత్వ కళాశాలల్లో అందిస్తున్న మెరుగైన విద్య, మౌలిక సదుపాయాలు, బోధనా అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించి ప్రవేశాల సంఖ్య పెంచాలని కలెక్టర్ పమేలా సత్పతి
జోన్ 5 అసిస్టెంట్ ఫుడ్ కమిషనర్ జ్యోతిర్మయి నల్లగొండ రూరల్, జూలై 7: ఆహారం కల్తీ చేస్తే ఉపేక్షించేది లేదని జోన్ -5 అసిస్టెంట్ ఫుడ్ కమిషనర్ జ్యోతిర్మయి స్పష్టం చేశారు. నల్లగొండ ఆర్అండ్బీ అతిథి గృహ�
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చిట్యాల, జూలై 7 : ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మన ఊరు-మన బడిలో భాగంగా చిట్యాల పట్టణంలోని ఉన్నత, ప్రాథమ�
మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు మిర్యాలగూడ, జూలై 7 : కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. గురువారం పట్టణంలోని క్యాంపు
సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఎన్నో సంస్కరణలు జైళ్ల శాఖ డీఐజీ మురళీబాబు నీలగిరి, జూలై 7 : స్వరాష్ట్రం సిద్ధించాక జైళ్లకు కొత్త శోభ వచ్చిందని, సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం జైళ్ల శాఖలో ఎన్నో సంస్కరణలకు శ
సామాజిక సమానత్వానికి అలుపెరుగని పోరాటం సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహనీయుల కలలు సాకారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జగ్జీవన్ వర్ధంతి కార్యక్రమాలు సూర్యాపేటలో నివ�
5 ఎకరాల్లోపు రైతులకు జమ .. 8.44 లక్షల మందికి 14.97లక్షల ఎకరాలకు వర్తింపు రాష్ట్రంలో అత్యధిక లబ్ధి నల్లగొండ నల్లగొండ ప్రతినిధి, జూలై 6(నమస్తే తెలంగాణ) : రైతుబంధు పథకం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలోనే అ�
సగౌరవంగా బతుకుతున్న వృద్ధులు ఎకరం పొలం ఉంటే ఏ రందీ లేనట్టే! పింఛన్, రైతుబంధు, పంటల దిగుబడితో ఏడాదికి సగటున రూ.54 వేల ఆదాయం రైతు బంధుతో రూ.10 వేలు..ఆసరా పింఛన్ ద్వారా రూ.24 వేలు పంట దిగుబడితో రూ.20 వేలు సూర్యాపేట జ�
హైదరాబాద్ రీజియన్ అధికారులు బొడ్రాయిబజార్, జూలై 6 : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో అమలవుతున్న ఈ-నామ్ విధానాన్ని పరిశీలించేందుకు హైదరాబాద్ రీజియన్ అధికారుల బృందం బుధవారం సూర్యాప
పెద్దవూర, జూలై 6 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని నాగా�