రాత పరీక్షకు 1,557 మందికి గాను 1,385 మంది హాజరు పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి నీలగిరి, ఏప్రిల్ 3 : పోలీస్ ఉద్యోగార్థుల కోసం పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణకు నిర్వహించిన స�
త్వరలో కొత్త దరఖాస్తుదారులకు పింఛన్లు ఈ నెలలో ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు ఈ సారి 57 ఏండ్లు నిండిన వారికి సైతం నల్లగొండ జిల్లాలో 57 ఏండ్లు దాటిన వారు 41,063 మంది ఇతరులు మరో 17, 610 మంది.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న
రేపటి నుంచి నిరసనలు, రాస్తారోకోలు కేంద్ర ప్రభ్వుత్వం తీరుపై ఆందోళనలకు టీఆర్ఎస్ సన్నద్ధం రైతుల ఇండ్లపై నల్లజెండాల ఎగురవేత ఇతర రాష్ర్టాల మాదిరిగా తెలంగాణ ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ విజయవంతం చేయ�
నాగర్కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. జిల్లావాసులు నలుగురు మృతి నేరేడుచర్ల, ఏప్రిల్ 2 : రోడ్డు ప్రమాదం పండుగ పూట ఓ కుటుంబంలో విషాదం నింపింది. నేరేడుచర్లకు చెందిన టీఆర్ఎస్ నాయకుడు షేక్ గౌస్ కుట�
సాగర్ నియోజకవర్గ వ్యాప్తంగా నిర్మాణం ఇంటింటికీ తాగునీరందించడమే ధ్యేయం హాలియా, ఏప్రిల్ 2 : నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజల దాహార్తి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతేడాది నియోజకవర్
కనిపించిన నెలవంక నేటి నుంచి ఉపవాసాలు మే 3న రంజాన్ పండుగ తిరుమలగిరి, ఏప్రిల్ 2 : పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది. శనివారం నెలవంక కనిపించడంతో ముస్లింలు ఆదివారం నుంచి ఉపవాసాలు ప్రారంభించారు. నెల రోజుల పాటు
తెలుగు సంవత్సరం శుభకృత్కు ఘన స్వాగతం పలికిన ప్రజలు ఆలయాల్లో పూజలు, పంచాంగ శ్రవణాలు ఉగాది పచ్చడి పంపిణీ, కవి సమ్మేళనాల సందడి వేడుకల్లో పాల్గొన్న మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యేలు తెలుగింట నూతనత్వం, నవ్య
జిల్లాలో గరిష్ఠంగా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత ఉదయం 9 గంటల నుంచి సూర్య ప్రతాపం ఇండ్ల నుంచి బయటికి వచ్చేందుకు జంకుతున్న జనం శీతల పానీయాలకు పెరిగిన గిరాకీ గరిష్ఠ ఉష్ణోగ్రత41.90 జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఉదయం 9 ద
తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం లాభాలు చూపుతున్న పుట్టగొడుగుల పెంపకం 35రోజుల్లోనే ఆదాయం ప్రారంభం ఆదర్శంగా నిలుస్తున్న ఓంకార్, స్వాతి దంపతులు స్వల్ప పెట్టుబడి.. తక్కువ సమయలో ఎక్కువ ఆదాయం.. ఇంట్లోనే పెద్ద�
ప్రస్తుతం తెలుగు, ఉర్దూ మీడియం.. వచ్చే ఏడాది నుంచి ఆంగ్ల మాధ్యమం అమలు 6నుంచి పదో తరగతి వరకు 150మంది విద్యార్థినులు మన బస్తీ.. మన బడితో మరిన్ని సౌకర్యాలు సర్కారు పిలుపుతో ముందుకొస్తున్న దాతలు రామగిరి, మార్చి 31 :
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రామన్నపేట, మార్చి 31 : దండగ అన్న వ్యవసాయాన్ని పండుగలా చేసిన మహానాయకుడు సీఎం కేసీఆర్ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మల్లికార్జున �
రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధర సెంచరీ దాటిన డీజిల్ అర్ధరాత్రి నుంచి టోల్ చార్జీలు పెరుగుదల గగ్గోలు పెడుతున్న వాహనదారులు పరోక్షంగా సామాన్యుడిపై భారం కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలపై మ�
ఆందోళన లేకుండా ప్రిపరేషన్ కొనసాగించాలి ఎంతసేపు చదివామన్నది ముఖ్యం కాదు టైమ్ మేనేజ్మెంట్ ముఖ్యం అభ్యర్థులకు సూచనలు ఇచ్చేందుకు సిద్ధం ఏసీపీ నూకల ఉదయ్రెడ్డి సివిల్స్కు ప్రిపేర్ అవుతున్న సమయంలోన�
భావితరాలకు వాస్తవాల సంపదను అందిద్దాం నల్లగొండలో శ్రీకారం చుట్టిన తెలంగాణ సాహిత్య అకాడమీ ఎన్జీ కాలేజ్ వేదికగా నిర్వహణ అధ్యాపకులు, సాహితీవేత్తలు, విద్యార్థుల భాగస్వామ్యం దిశానిర్దేశం చేసిన సాహిత్య అ�