ఎక్కడికక్కడ బైఠాయించిన ఎమ్మెల్యేలు నార్కట్పల్లి-అద్దంకి, సాగర్ హైవేలపైనా రాస్తారోకో వందలాది మంది రైతులతో టీఆర్ఎస్ ఆందోళన రోడ్డుపై వడ్లు పోసి… వరి కంకులతో రైతుల నిరసన దేశం కోసం.. ధర్మం కోసం… వడ్ల�
అర్వపల్లి, ఏప్రిల్ 6 : అతి పురాతన ఆలయమైన అర్వపల్లి యోగానంద లక్ష్మీనృసింహ స్వామి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం మండల కే
దళితుల్లో విప్లవాత్మక మార్పు కోసమే అమలు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి రామన్నగూడెంలో లబ్ధిదారులకు యూనిట్ల పంపిణీ సూర్యాపేట రూరల్, ఏప్రిల్ 6 : దేశంలోనే గొప్ప పథకం దళితబంధు అని, దళ�
హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి నేరేడుచర్ల, ఏప్రిల్ 6 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల వారు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు హుజూర్నగర్ ఎమ్మెల�
యాదాద్రి, ఏప్రిల్ 6 : యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి దివ్యక్షేత్రంలో స్వయంభువులకు నిత్యారాధనలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచి సుప్రభాతం నిర్వహించిన అర్చకులు పంచనారసింహుడిని ఆరాధిస్�
ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, నోముల భగత్ కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా హైవేల దిగ్బంధం అధిక సంఖ్యలో పాల్గొన్న టీఆర్ఎస్ శ్రేణులు, రైతులు మిర్యాలగూడ, ఏప్రిల్ 6 : ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా తెలం�
ఇక ప్రయాణం సాఫీగా.. తీరిన ఐదు గ్రామాల ప్రజల ఇక్కట్లు హర్షం వ్యక్తం చేస్తున్న ఆయా గ్రామాల ప్రజలు బొమ్మలరామారం, ఏప్రిల్ 5 : మండల కేంద్రం నుంచి నాగినేనిపల్లి, మైలారం, మైలారం తండా, మేడిపల్లి, ఫకీర్గూడ గ్రామాల మ
వివక్షను, అణచివేతను జయించిన యోధుడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహనీయుల ఆశయాలు సాకారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 5 : దివంగత, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ర
దళిత బంధుతో మారుతున్న బతుకులు అట్టడుగు వర్గాల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం సీఎం కేసీఆర్ సంకల్పంతో అనేక సంక్షేమ పథకాలు అమలు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి భువనగిరిలో దళితబంధు లబ్ధిదారులకు �
వరి ధాన్యం కొనుగోళ్లకు ససేమిరా అంటున్న కేంద్రం తీరును నిరసిస్తూ సోమవారం జిల్లాలో గులాబీ దండు చేపట్టిన నిరసన దీక్షలు విజయవంతమయ్యాయి. గ్రామాల నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చిన రైతులు నిరసనగళం విప్పారు. ‘పంజా
కేంద్రం మెడలు వంచి వడ్లు కొనిపిస్తాం మరో ఉద్యమానికి ఇది తొలిమెట్టు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి రైతు పండించిన పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యత ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర �
ఎన్ఎంఎంఎస్ సాఫ్ట్వేర్ అమల్లోకి తెచ్చిన కేంద్రం రెండు పూటలు పని చేసినట్లు ఫొటోలు ఉంటేనే గరిష్ఠ కూలి వేసవి భత్యం ఆప్షన్ కూడా మాయం సిగ్నల్ సమస్యతో మరిన్ని తిప్పలు పొద్దు, మాపు పనులు కష్టమంటున్న కూలీ�
పేరెన్నిక గన్న మిర్యాలగూడ ప్రభుత్వ పాఠశాల రెవెన్యూ డివిజన్లో మొట్టమొదటి హై స్కూల్ పాఠశాల అభివృద్ధికి దాతల చేయూత మన బస్తీ..మన బడితో మారనున్న రూపురేఖలు రాష్ట్రంలో పేదలందరికీ ఆంగ్ల విద్య అందించాలనే ఉద్�