నాణ్యత, రుచిని పెంచి అందిస్తున్న ప్రభుత్వం ఆరునెలల నుంచి కొత్త ప్యాకెట్లలో పంపిణీ చిన్నారుల్లో పౌష్టికాహార లోపం నివారణపై ప్రత్యేక దృష్టి చిన్నారుల్లో పౌష్టికాహార లోపం నివారణకు అందిస్తున్న బాలామృతం హ�
ఉమ్మడి జిల్లా నుంచి తరలివెళ్లేందుకు నేతల సన్నద్ధం రాత్రి వరకు అంతా రాజధానికి చేరుకునేలా ఏర్పాట్లు ఉదయం ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ, కార్పొరేషన్ చైర్మన్లు.. సాయంత్రానికి రైతుబంధు సమితి, మున్�
బెల్టు షాపులు మచ్చుకైనా కనిపించవు బహిరంగంగా మందు తాగినా జరిమానా సమష్టి సహకారంతో ముందుకు.. కమ్మగూడెంలో పాతికేండ్లుగా మద్యం విక్రయాలు బంద్ ఆ గ్రామంలో ఒక్కటంటే ఒక్క బెల్ట్ షాప్ కూడా కనిపించదు. ఎవరూ బహిర
నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ) : యాసంగి వడ్ల కొనుగోలుపై టీఆర్ఎస్ రాజీలేని పోరు సాగిస్తుంది. రాష్ట్ర రైతులపై కేంద్ర ప్రభుత్వ కుట్రలను ఛేదించే దిశగా ఉద్యమ కార్యాచరణను కొనసాగిస్తున్నది. శు�
గ్రామాల్లో ఇండ్లపై నల్ల జెండాలు ఎగురవేసి నిరసన తెలిపిన ప్రజాప్రతినిధులు, రైతులు, నాయకులు నల్లగొండ/ నల్లగొండ రూరల్/ కనగల్/ తిప్పర్తి, ఏప్రిల్ 8 : యాసంగి సీజన్లో రాష్ట్ర రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్�
ఎమ్మెల్యేలు భాస్కర్రావు, రవీంద్రకుమార్, భగత్కుమార్ కేంద్రం తీరుపై నిరసనల వెల్లువ నల్లజెండా ఎగరేసిన రైతులు మిర్యాలగూడ, ఏప్రిల్ 8 : ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనకపోతే బీజేపీకి రైతులే సమాధి కడతారని
నల్లగొండ, ఏప్రిల్ 8 : ఈ నెల 11న మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి వేడుకలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్లో శుక్రవారం బీసీ సంక్షేమ శాఖ
స్వయంభు నారసింహుడికి నిత్యారాదనలు యాదాద్రి, ఏప్రిల్8: యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి స్వయంభు ఆలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవను కోలాహలంగా నిర్వహించారు. ప్రధానాలయం వెలుపలి ప్రాకారంలో గల అద్దాల మండ
సీఎం కార్యాలయం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ నల్లగొండ, ఏప్రిల్ 8 : రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టులో నిర్వహించనున్న 8వ విడుత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని సీఎం కార్యాలయం ఓఎ
సాగర్ డ్యామ్ను సందర్శించిన ఈఎన్సీ ఓ అండ్ నాగేంద్రరావు నందికొండ, ఏప్రిల్ 7 : వర్షాకాలం లోపు ప్రాజెక్టుకు చేపట్టాల్సిన మెయింటెనెన్స్ పనులు పూర్తి చేస్తామని ఈఎన్సీ ఓ అండ్ ఎం నాగేంద్రరావు అన్నారు. గ�
ఉత్తరప్రదేశ్ ఐఏఎస్ బృందం బొడ్రాయిబజార్, ఏప్రిల్ 7 : దేశ వ్యాప్తంగా అమలవుతున్న ఈ-నామ్ విధానంలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ సేవలు బాగున్నాయని ఉత్తరప్రదేశ్ అగ్రికల్చర్ మార్కెటింగ్బోర్డు అడిషనల్
ఆరంభంలోనే సుమారు రూ.40వేల జీతం అవగాహన లేక దూరమవుతున్న గ్రామీణ విద్యార్థులు ఐసీఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ రాజమొగిలి నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ప్రభుత్వ, కార్పొరేట్ సంస
యాసంగి ధాన్యం కొనే వరకు బీజేపీ ప్రభుత్వాన్ని వదిలేది లేదు హోంమంత్రి మహమూద్ అలీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ రాష్ట్ర నాయకులు దొంగాట ఆడుతుండ్రు సీఎం కేసీఆర్ కంఠంలో ఊపిరి ఉన్నంత కాలం రైతులకు అన్యాయం జరగదు రై
నలుమూలల నుంచి కదం తొక్కిన గులాబీ దళం జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్ష విజయవంతం రైతన్నకు దన్నుగా టీఆర్ఎస్ చేస్తున్న వరి పోరు ఉధృతంగా సాగుతున్నది. ఉద్యమ కార్యాచరణలో భాగంగా కేంద్రం కుట్రలను నిరసిస్తూ గుర�