నేరాల నియంత్రణే ధ్యేయంగా పోలీస్శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో అవగాహన సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వస్తున్న ప్రజాప్రతినిధులు, దాతలు చండూరు, జూన్ 13 : నేర నియంత్రణ కోసం గ్రామస్థాయి నుంచే చర్యలు చేపట్టేందుక�
మిర్యాలగూడ రూరల్, జూన్13 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు పిలుపునిచ్చారు. సోమవారం పట్టణంలోని 8, 24
భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి బీబీనగర్(భూదాన్పోచంపల్లి), జూన్ 12 : దళితబంధు పథకం దేశానికే ఆదర్శం అని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని రామలింగంపల్లి గ్రామంలో ఆదివారం దళ�
ఉద్యోగార్థులకు నిపుణ ఆహ్వానం ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నేడు నల్లగొండ లక్ష్మీగార్డెన్స్లో నిర్వహణ.. ఏర్పాట్లు పూర్తి ప్రభుత్వం వెల్లడించే ఉద్యోగ పోటీ పరీక్షలు అనగానే యు
ముమ్మరంగా సాగుతున్న పట్టణ, పల్లె ప్రగతి పనులు పాల్గొంటున్న ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వామ్యమవుతున్న ప్రజలు పది రోజుల్లో 60 నుంచి 80 శాతం పనులు పూర్తి ఉమ్మడి రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారిన పల్లెలు న�
ఎమ్మెల్యే రవీంద్రకుమార్, మాజీ ఎంపీ నర్సయ్య, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి మర్రిగూడ, జూన్ 12 : గ్రామాల్లో నిర్వహించే ఉత్సవాలు గ్రామస్తుల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర
ప్రత్యేక నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం తొలగిన మురుగు సమస్య హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు హాలియా, జూన్ 12 : నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఇటీవల రాష్ట్�
నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం అన్ని ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ 30వరకు కొనసాగనున్న బడిబాట ఈ ఏడాది నుంచి సర్కారు బడిలో ఆంగ్ల మాధ్యమం షురూ నేటి నుంచి స్కూళ్లు పునఃప్రారంభం కానున్నాయి. వేసవి సెలవుల తర్వాత
అదనపు కలెక్టర్ నుంచి ఉద్యోగోన్నతి కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ సిద్దిపేటకు బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సోమేశ్కుమార్ నల్లగొండ, జూన్ 12 : జిల్లా కలెక్టర్గా రెండేండ్లపాటు పనిచేసిన ప్రశాం�
అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి సదస్సులో ఉమ్మడి రాష్ట్ర వక్తలు రామగిరి, జూన్ 12 : కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే మాలధారులకు మౌలిక వసతులు కల్పించాలని అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచా�
పేపర్ 1కు 37,394, పేపర్ 2కు 33,974 మంది అభ్యర్థుల హాజరు చంటి పిల్లలతో హాజరైన మహిళా అభ్యర్థులు.. తోడుగా వచ్చిన కుటుంబ సభ్యులు పరీక్ష కేంద్రాల వద్ద సందడి ఉపాధ్యాయ అర్హత ప్రవేశ పరీక్ష (టెట్) ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా
353 పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) రామగిరి, జూన్ 12: నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉదయం 9.30 గ
నిడమనూరు, జూన్ 11 : మండల కేంద్రంలోని కిరాణా దుకాణాల్లో శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బాధితుల కథనం మేరకు మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంట గల మిట్టపల్లి భిక్షమయ్య, �