ఒడిశాలోని సింగరేణికి చెందిన నైనీ బొగ్గు బ్లాక్ నుంచి తమిళనాడు పవర్ జనరేషన్ కార్పొరేషన్కు 2.88 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు టీఎన్ జెన్కో ఎండీ ఎం గోవిందరావు..సింగరేణి సీఎ�
నైనీ బొగ్గు బ్లాక్ ప్రారంభంతో సింగరేణి వ్యాపార విస్తరణలో తొలి అడుగు విజయవంతమయ్యిందని కంపెనీ సీఎండీ ఎన్ బలరామ్ అభిప్రాయపడ్డారు. నైనీ స్ఫూర్తితో ఇతర రాష్ర్టాలు, దేశాల్లో ఖనిజాల ఉత్పత్తికి తాము సన్నద్
Deputy CM Bhatti | సింగరేణి సంస్థకు ఒడిశా(Odisha) రాష్ట్రంలో కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్కు(Naini Coal Block) సంబంధించి ఇంకా మిగిలిన పనులు వేగంగా పూర్తి చేసి నాలుగు నెలల్లో గని నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళికాబద్ధ
ఒడిశాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ కోల్బ్లాక్లో బొగ్గు తవ్వకాలు చేపట్టేందుకు అన్నివిధాలుగా సహకరిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తెలంగాణ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు.