Kishan Reddy : సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం బంగారు బాతులా వాడుకుంటూ నాశనం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రభుత్వం అనుసరిస్తున్న �
Singareni Scam | ఒక అనుభవం గుణపాఠం కావాలి. మంచి కోసం బాటలు వేయాలి. కానీ పుర్రెలో తప్పుడు ఆలోచన ఉంటే అదే అనుభవం కొత్త రకం అవినీతికి దారి చూపుతుంది. శ్రామికుల చెమట చుక్కలతో నడుస్తున్న సింగరేణి వంటి సంస్థను నిండా ముంచే�
Singareni Scam | సింగరేణి సంస్థలో రెండేండ్లుగా జరుగుతున్న అనేక అక్రమాల వెనుక ముఖ్యనేత బావమరిది ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లు కుమ్మక్కవడం, కలిసి బిడ్లు దాఖలు చేయడం, అధిక ధరలకు టెండర్లు దక్కిం�
Naini Coal Block | రాష్ట్ర ప్రభుత్వంలో పుట్టిన ‘బొగ్గు గనుల’ ముసలం వెనుక వాటాల పంచాయితీ ఉన్నదా? గనులను తమవారికే కట్టబెట్టేందుకు ముఖ్యనేత, గట్టి నేత, కీలక మంత్రి తీవ్ర ప్రయత్నాలు చేశారా? చివరికి ఒప్పందానికి వచ్చి, ఏట�
ఒడిశాలోని సింగరేణికి చెందిన నైనీ బొగ్గు బ్లాక్ నుంచి తమిళనాడు పవర్ జనరేషన్ కార్పొరేషన్కు 2.88 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు టీఎన్ జెన్కో ఎండీ ఎం గోవిందరావు..సింగరేణి సీఎ�
నైనీ బొగ్గు బ్లాక్ ప్రారంభంతో సింగరేణి వ్యాపార విస్తరణలో తొలి అడుగు విజయవంతమయ్యిందని కంపెనీ సీఎండీ ఎన్ బలరామ్ అభిప్రాయపడ్డారు. నైనీ స్ఫూర్తితో ఇతర రాష్ర్టాలు, దేశాల్లో ఖనిజాల ఉత్పత్తికి తాము సన్నద్
Deputy CM Bhatti | సింగరేణి సంస్థకు ఒడిశా(Odisha) రాష్ట్రంలో కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్కు(Naini Coal Block) సంబంధించి ఇంకా మిగిలిన పనులు వేగంగా పూర్తి చేసి నాలుగు నెలల్లో గని నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళికాబద్ధ
ఒడిశాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ కోల్బ్లాక్లో బొగ్గు తవ్వకాలు చేపట్టేందుకు అన్నివిధాలుగా సహకరిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తెలంగాణ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు.