కేస్లాపూర్ నాగోబా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన హీరాసుక జెండాను మార్చి 28న రాత్రి గుర్తు తెలియని దుండగులు తొలగించి దహనం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు సగలకు చెంది�
నాగోబా ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన ఆదివారం మెస్రం వంశీయులు ఆలయం వెనుక గల పెర్సపేన్(పెద్ద దేవుడు) దేవతకు సంప్రదాయ పూజలు నిర్వహించారు. డోల్, సన్నాయి, కా లికోమ్ వాయిస్తూ మెస్రం వంశీయుల పీఠాధిపతి వెంకట్�
ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్లో తమ ఆరాధ్య దైవమైన నాగోబాకు మెస్రం వంశీయులు శుక్రవారం అర్ధరాత్రి మహాపూజలు నిర్వహించారు. దీంతో నాగోబా జాతర వైభవంగా ప్రారంభమైంది.
నాగోబా జాతర ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పరిశీలించారు. శుక్రవారం మండలంలోని నాగోబా ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో ఆమెను శాలువ�
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్ నాగోబాకు ఫిబ్రవరి 9న అర్ధరాత్రి నిర్వహించే మహాపూజల కోసం హస్తలమడుగు నుంచి గంగాజలం తీసుకువచ్చేందుకు మెస్రం వంశీయులు బయలుదేరి వెళ్లారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో గల నాగోబా ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా ముగిశాయి. సోమవారం నాగోబా ఆలయంలో మెస్రం వంశీయుల పీఠాధితిపతి మెస్రం వెంకట్రావ్పటేల్ ఆధ్వర్యంలో
ఆదివాసీల ఆదిదైవం నాగోబా. సమైక్య పాలనలో అడవి బిడ్డల హక్కులను మాత్రమే కాదు, వారి దేవుడినీ పట్టించుకున్న పాపాన పోలేదు. లక్షలాది మంది నమ్ముకున్న దేవుడిని నిర్లక్ష్యం చేశారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో వేల ఏళ్ల చరిత్ర గల నాగోబా ఆలయాన్ని మెస్రం వంశీయులు అద్భుతంగా నిర్మించారు. ప్రత్యేక గ్రానైట్ రాయితో కళాత్మకంగా తీర్చిదిద్దారు.
ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం కేస్లాపూర్ నాగోబాను దర్శించుకోవడాని కి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. నాగోబాను దర్శించుకునేందుకు ఆయా ప్రాంతాల నుంచి వేలాదిమంది గురువారం కుటుం
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో పునరుద్ధరించిన నాగోబా ఆలయాన్ని ప్రారంభించడంతోపాటు విగ్రహ పునఃప్రతిష్ఠాపనోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు.
Nagoba | ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నూతనంగా నిర్మించిన ఆలయంలో నాగోబా విగ్రహాన్ని పునఃప్రతిష్టించారు. ఆదివారం ఉదయం మెస్రం వంశీయులు నాగోబా విగ్రహాన్ని
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో నిర్మిస్తున్న నాగోబా ఆలయ ప్రారంభోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలని మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావుపటేల్ నిర్ణయించారు.