ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్లో నిర్మిస్తున్న నాగోబా ఆలయ ప్రారంభోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించాలని మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావుపటేల్ నిర్ణయించారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా ఆలయ ప్రారంభోత్సవ ఏర్పాట్ల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆలయం ముందు శనివారం ధ్వజ స్తంభాన్ని ఏర్పాటు చేశారు.
ఇంద్రవెల్లి, ఆగస్టు 3 : మండలంలోని కేస్లాపూర్లో గల నాగోబా ఆలయ హుండీని బుధవారం లెక్కించారు. నాగుల పంచమి ఉత్సవాలను పురస్కరించుకొని భక్తులు సమర్పించిన కానుకలను మెస్రం వంశీయుల పీఠాధిపతి వెంకట్రావ్ పటేల్