Akhil| టాలీవుడ్లో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఇంట్లో ఏదైన వేడుక జరుగుతుంది అంటే ఫ్యాన్స్ అందరు కూడా చాలా
Nagarjuna| బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో సక్సెస్ ఫుల్గా నడుస్తుంది. ఎన్టీఆర్,నాని మొదటి రెండు ఎపిసోడ్స్కి హోస్ట్గా ఉండగా, ఆ త
Nagarjuna-Mahesh Babu| టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాల సంప్రదాయం ఎప్పటి నుండో ఉంది. అప్పట్లో ఎన్టీఆర్, అక్కినేని, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణం రాజు వంటి వారు మల్టీ స్టారర్
Pooja Hegde| ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే ఆ తర్వాత డల్ అయింది. వరుస పరాజయాలతో ఆమెకి అవకాశాలే కరువయ్యాయి. స్టార్ హీరోలతో కలిసి పని చేసిన పూజా హెగ్డే ఇప్పుడు చిన్న హ�
ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘కుబేర’ సినిమా ఓ విశేషాల సమాహారం. టైటిల్ నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సినిమా ఇది. యువతరానికి నచ్చే కథలతో సినిమాలు చేసే శేఖర్ కమ్ముల.. తమిళ స�
ప్రస్తుతం మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తుంది. ఒకప్పుడు ఇద్దరు హీరోలు కలిసి నటించడం అంటే పెద్ద ప్రహసనం. ఇప్పుడైతే పరిస్థితులు అలాలేవు. స్టార్లు కలిసి స్క్రీన్షేర్ చేసుకునేందుకు ఓ రేంజ్లో ఉత్సాహం చూపి
మంత్రి కొండా సురేఖపై సినీనటుడు నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం కేసుపై నాంపల్లి కోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా సురేఖ, నాగార్జున తరఫు న్యాయవాదులు కోర్టుకు హాజరై క్లయింట్ల తరఫున గైర్హాజరు ప�
Annapurna Studios - Nagarjuna | టాలీవుడ్లో ఉన్న ప్రముఖ స్టూడియోస్లలో అన్నపూర్ణ స్టూడియోస్ ఒకటి. దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ స్టూడియో నేటికి 50 ఏండ్లు పూర్తి చేసుకుంది.
“ఆర్ఆర్ఆర్' సమయంలో సినిమాను డాల్బీ విజన్లో గ్రేడ్ చేయాలనుకున్నప్పుడు జర్మనీ వరకు వెళ్లాల్సివచ్చింది. మనదేశంలో ఆ సదుపాయం లేకపోవడం నిరుత్సాహపరచింది. కానీ ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో డాల్బీ విజన్ గ
‘లవ్స్టోరీ’ తర్వాత శేఖర్ కమ్ముల ప్రకటించిన సినిమా ‘కుబేర’. ‘ధనుష్ హీరోగా, అక్కినేని నాగార్జున కీలక పాత్రలో ఈ సినిమా రూపొందుతున్నది’ అనే ప్రకటన వెలువడిన మరుక్షణమే సినిమాపై బజ్ ఓ స్థాయిలో క్రియేటయ్య�
Tollywood Industry Meeting | టాలీవుడ్ సినీ ప్రముఖులతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అనంతరం ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమను ప్రపంచస్థాయికి తీసుకు�
సినీనటుడు నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖ వ్యక్తిగతంగా హాజరు కావాలని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు స్పష్టంచేసింది. కేసులో త్వరితగతిన విచారణ చేపట్టేందుకు తాము అంగీకరించి�
Naga Chaitanya Sobitha | టాలీవుడ్ సెలబ్రిటీలు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)-శోభిత ధూళిపాళ్ల ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారని తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ ఇద్దరు తమ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర వ