Nagarjuna| అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్న పాపులర్ రియాలిటీ షో బిగ్బాస్ తెలుగు సీజన్ 8 (Bigg Boss 8 Telugu). ప్రతీ సీజన్ మాదిరిగానే ఈ సారి కూడా సెలబ్రిటీలు తమ తమ సినిమాల ప్రమోషన్స్లో భాగంగా షోలో నాగార్జున
Biggboss Telugu | బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ షో బిగ్బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. ఏడు వారాలు కంప్లీట్ చేసుకున్న ఈ షో ఎనిమిదో వారం చివరిరోజుకు చేరుకుంది.
Akkineni Nagarjuna | టాలీవుడ్ నటి సమంత, అక్కినేని నాగార్జున (Nagarjuna)పై మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కొండా సురేఖ వివాదాస్పదన వ్యాఖ్యలపై ఇప్పటికే నాగా�
Naga Manikanta Eliminate | బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి నాగ మణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. తనకు తానే నేను హౌజ్ నుంచి వెళ్లిపోతాను నన్ను బయటకు పంపేయండి నాగార్జున గారు అంటూ వేడుకోగా తనను సెల్ఫ్ �
రాజకీయాల్లో ప్రత్యర్థులను లక్ష్యంగా చేస్తూ మాట్లాడటం కొత్త కాదు. కానీ, పరిమితులను అతిక్రమించినప్పుడే వివాదాలు తలెత్తుతున్నాయి. ఇటీవల ప్రముఖ సినీహీరో నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వివాద�
Bigg Boss Telugu 8 | బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఆరోవారం చివరిరోజుకు చేరుకుంది. ఇప్పటికే హౌజ్ నుంచి ఆరుగురు ఎలిమినేట్ అవ్వగా వైల్డ్ కార్డులతో ఎనిమిది మంది మళ్లీ హౌజ్లోకి వచ్చారు. అయితే ఈ వారం ఎవరు
మంత్రి కొండా సురేఖ 23న కోర్టుకు హాజరు కావాలం టూ ప్రజాప్రతినిధుల కోర్టు మేజిస్ట్రేట్ శ్రీదేవి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. అక్కినేని నాగార్జున దాఖలు చేసి న పరువు నష్టం పిటిషన్పై వాంగ్మూలాలను నమోదు చ
Konda Surekha | రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేసింది. టాలీవుడ్ హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కొండా సురేఖకు నోటీసులు జారీ చేసినట్లు కోర్ట�
Biggboss Telugu 8 | బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఆరో వారానికి చేరుకుంది. ఇప్పటికే హౌజ్ నుంచి ఆరుగురు ఎలిమినేట్ అవ్వగా వైల్డ్ కార్డులతో ఎనిమిది మంది మళ్లీ హౌజ్లోకి వచ్చారు.
మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాలో సినీ నటుడు అక్కినేని నాగార్జున తన వాంగ్మూలం ఇచ్చేందుకు మంగళవారం కోర్టుకు హాజరుకానున్నారు. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో నాగార్జున తన వాంగ్మూలాన్�
సమంత, నాగ చైతన్య విషయంలో మంత్రి కొండా సురేఖ్ చేసిన వ్యాఖ్యలను పలువురు సినీ తారలు, రాజకీయ ప్రముఖులు తీవ్రంగా పరిగణించడంపై బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ‘ఇంత రియాక్షన్ అవసరమా?’ అన�
తమ కుటుంబాన్ని ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన అవమానకర వ్యాఖ్యల పట్ల అక్కినేని కుటుంబం తీవ్ర మనోవేదనకు గురవుతున్నది. మంత్రి తన రాజకీయాల కోసం తమను తీవ్రంగా అవమానించడాన్ని అక్కినేని కుటుంబసభ్యులు తట
తెలంగాణలో రేవంత్రెడ్డి సర్కారు వ్యవహారశైలిపై కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ అయినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ముఖ్యంగా దక్షిణాదిలో సినీ ప్రముఖులుగా పేరొందిన అక్కినేని ఫ్యామిలీపై మంత్రి సురేఖ చేసిన �
అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో అక్కినేని నాగార్జున (Nagarjuna) పరువు నష్టం దావా వేశారు. సెక్షన్ 356 బీఎన్ఎస్ కింద చ�