సినీ నటులు నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల డిసెంబర్ 4న వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియో వీరి పెళ్లికి వేదిక కానుంది. తమ రిలేషన్షిప్పై గత ఏడాది కాలంగా గోప్యత పాటించిన
Konda Surekha | రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. టాలీవుడ్ హీరో నాగార్జున వేసిన పరువునష్టం కేసులో మంత్రి సురేఖకు కోర్టు సమన్లు జారీ చేసింది.
Akhil Akkineni | యువ హీరో అక్కినేని అఖిల్ (Akhil Akkineni) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఆయన నిశ్చితార్థం జైనబ్ రవ్జీ (Zainab Ravdjee)తో ఈనెల 26న ఘనంగా జరిగింది.
Zainab Ravdjee | యువ హీరో అక్కినేని అఖిల్ (Akhil Akkineni) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన నిశ్చితార్థం జైనబ్ రవ్జీ (Zainab Ravdjee)తో జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె గురించి ఆసక్తికర విషయాలు మీకోసం..
యువ హీరో అక్కినేని అఖిల్ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఆయన నిశ్చితార్థం జైనబ్ రవ్జీతో జరిగింది. ఈ విషయాన్ని అఖిల్ తండ్రి, అగ్ర నటుడు నాగార్జున మంగళవారం తన సోషల్మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.
సినీ తారలు నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల డిసెంబర్ 4న పెళ్లిపీటలెక్కబోతున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియో వేదికగా ఈ జంట వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తాజాగా ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ�
Nagarjuna | టాలీవుడ్ స్టార్ నటుడు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) త్వరలో రెండో వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ వేడుక గురించి నాగార్జున (Nagarjuna) ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. పెళ్లి చాలా సింపుల్గా చేస్తున
దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మరోసారి వార్తల్లో నిలిచారు. కొండా సురేఖ, ఓ మహిళ మధ్య జరిగిన బండ బూతుల సంభాషణ అంటూ ఆ మధ్య ఓ ఆడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. ఆ తర్వాత స్వయంగా కొండా సురేఖ కెమెరాల ముందు అభ్యం�
Kubera | ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కుబేర’. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.
Chiranjeevi | టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే ఎలా ఉంటుంది. చాలా కాలం తర్వాత అలాంటి సందర్భం వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), అక్కినేని నాగార్జున, మహేశ్ బాబుతోపాటు అఖిల్, నమ్రతా శిరోద్కర్ ఒక�
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకుడు. ఓ పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 15న టీజర్ను విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా శుక్ర�
మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్పై (Defamation Case) విచారణ వాయిదా పడింది. నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు మెజిస్ట్రేట్ సెలవులో ఉండటంతో నవంబర్ 13క
అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) చేసిన అనుచిత వ్యాఖ్యలపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో హీరో నాగార్జున పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. సెక్షన్ 356 బీఎన్ఎస్ కింద చర్యలు త�
Chiranjeevi | సినీరంగంలో తాను రచ్చ గెలిచి ఇంట గెలిచానని వ్యాఖ్యానించారు అగ్ర నటుడు చిరంజీవి. ఏఎన్నార్ నేషనల్ అవార్డును అందుకోవడంతో తాను ఇంట గెలిచానని గర్వంగా ఉందన్నారు. వజ్రోత్సవాల సందర్భంగా తనకు జరిగిన చేదు