నిజామాబాద్ నగర శివారులోని నాగారం ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం చిరుత పులి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. నాగారంలోని 300 క్వార్టర్స్ ప్రాం తంలో ఉన్న వాటర్ ట్యాక్�
NTR Birth Anniversary | మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన విగ్రహానికి మున్సిపల్ మాజీ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, పలు పార్టీల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పి
నిజామాబాద్లో (Nizamabad) మూడేండ్ల చిన్నారి అపహరణకు గురైంది. నగరంలోని గాంధీ చౌక్ ప్రాంతంలో రోడ్డు పక్కన తన అమ్మమ్మ కలిసి నిస్తున్న చిన్నారిని ఓ దుండగుడు ఎత్తుకొని పోయాడు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 20న సూర్యాపేటలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించే సమావేశానికి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నాగారం నుంచి నిర్వహించే బైక్ ర్యాలీన
Hydraa | రాష్ట్రంలో హైడ్రా(Hydraa)కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా మేడ్చల్ జిల్లా నాగారం (Nagaram)మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా రెండు బృందాలుగా ఏర్పడి కూల్చివేతలు కొనసాగిస్తున్నారు.
తండ్రిపై ముగ్గురు ప్రత్యర్థుల దాడితో ఆ పసి హృదయం తల్లడిల్లింది. ‘నాన్నా నాన్నా’ అంటూ భోరున విలపించింది. అల్లారుముద్దుగా పెంచిన తండ్రిపై జరుగుతున్న దాడితో గుండెలవిసేలా ఏడ్చింది. తండ్రిని వదలకుండా కొడుత
చక్కని దారులంటే ప్రగతికి మార్గమని చెబుతారు.. కానీ అదే పాపమో మన్సాన్పల్లి నుంచి నాగారం వెళ్లే రహదారి దుమ్మెత్తిపోస్తుంది. రెండు కిలోమీటర్ల మేర కంకర తేలి వాహనదారులు నిత్యం నరకం అనుభవిస్తున్న అధికారులు �
MLC Kavitha | వచ్చే ఐదేళ్లలో పేదల సొంతింటి కలను తాము నిజం చేస్తామని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha ) అన్నారు. నిజామాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ గుప్తా తరఫున నాగారంలో రోడ్ షో(Road show) నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. 60 �
సీఎం కేసీఆర్ పేదల ఆపద్బాంధవుడని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీలో సోమవారం 58 జీవో కింద 84 మందికి ఇండ్ల పట్టాలు, 34 మందికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు.
మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి హఠాన్మరణం చెందారు. గురువారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో అమలాపురంలోని ఒక ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
పచ్చదనంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్గా, గ్రీనరీకి మారు పేరుగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తున్నదని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పట్టణ ప్రగతిలో భాగం గా నాగారం, దమ్మాయిగూడ ము�
నాగారం మున్సిపాలిటీలో ఆస్తిపన్ను వసూళ్లలో మున్సిపల్ అధికారులు వేగం పెంచారు. ఆస్తిపన్ను వసూళ్లకు గడువు తక్కువగా ఉండడంతో లక్ష్యాన్ని చేరుకునేందకు సెలవుదినాల్లో సైతం అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నా�