Karnataka Techie | ఐటీ ఉద్యోగం వదిలేసి వ్యవసాయంపై మక్కువతో వ్యవసాయం చేస్తున్నాడు. కానీ తన పంట చేనులో పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటక రాష్ట్రం మైసూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. మైసూరులోని మడికెరె పట్టణాన�
Special Trains | ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. చర్లపల్లి, సికింద్రాబాద్ నుంచి వివిధ మార్గాలకు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. దసరా, దీపావళి, ఛట్పూజ సందర్భంగా ప్రత్యేక రైళ్లను
వయసుడిగిన అవ్వకు.. పనులు చేయలేని దివ్యాంగులకు.. తోడులేని వితంతువులకు... అండగా ఉండే ప్రభుత్వాలు ఆసరా పింఛన్లిస్తున్నాయి. ఎన్నికల్లో పింఛన్ ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. ఎన్నికలే లేని కాలంలో.. అన్నార్తుల
కరోనా ప్రభావంతో హృద్రోగ సంబంధ వ్యాధులు తీవ్రమవుతున్నాయని, దానివల్లే ఇటీవల కర్ణాటకలోని హసన్లో 20 మందికి పైగా మరణించారన్న సీఎం సిద్ధరామయ్య ప్రకటన ప్రజల్లో తీవ్ర భయాందోళన కలిగించింది.
కులగణనతోనే ఓబీసీల జీవితాల్లో మార్పు సాధ్యమవుతుందని ఓబీసీ జాతీయ సమాఖ్య ప్రధాన సలహాదారు, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. మైసూరులో ఓబీసీ నారాయణగురు భవన నిర్మాణ పనులకు కర్ణాటక శాసనమండలి నేత బ�
RC16 | టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram charan) వరుస సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి గేమ్ ఛేంజర్ (Game Changer). ఈ మూవీ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. కాగా గేమ్ ఛేంజర్ థియేటర్లలోక
RC16 | టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ram charan) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి గేమ్ ఛేంజర్ (Game Changer) కాగా.. జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. మరోవైపు ఈ మూవీ విడుదల క
కర్ణాటకలోని మైసూర్ అర్బన్ డెవలప్ఎంట్ అథారిటీ (ముడా) కుంభకోణంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ సహా 18 మంది అధికారులకు మైసూర్ లోకాయుక్త నోటీసులు జారీ చేసింది.
కర్ణాటకలోని మైసూరుకు చెందిన ఓ వ్యక్తి 12 ఏండ్లుగా తన భార్యను ఇంట్లోనే బందీని చేశాడు! రోజూ తాను ఉద్యోగానికి బయటికి వెళ్లేటప్పుడు భార్యను ఇంట్లోనే ఉంచి తాళం వేసుకొని వెళ్లేవాడు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు బుధవారం చేదు అనుభవం ఎదురైంది. కావేరీ జలాలతో 150 సరస్సులను నీటితో నింపే ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో సాంకేతిక సమస్య వల్ల ఆయన నొక్కి ప్రారంభించాల్సిన మోటార్ బటన్ పని చేయలేదు.
కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ జగడంలో ‘టిప్పు సుల్తాన్' మరోసారి కేంద్ర బిందువుగా మారారు. మైసూర్లోని ‘మందకల్లి ఎయిర్పోర్టు’ పేరును టిప్పు సుల్తాన్ ఎయిర్పోర్టుగా మార్చాలని కాంగ్రెస్ ఎమ్�