స్లెండర్ లోరిస్ (దేవాంగ పిల్లి) జాతి వన్యప్రాణులను సీసీఎంబీ పరిశోధకులు మలబార్, మైసూర్ అటవీ ప్రాంతా ల్లో కనుగొన్నారు. అంతరించిపోతున్న వన్యప్రాణుల జాతుల్లో ఉన్న ఈ దేవాంగ పిల్లి జన్యుక్రమాన్ని నమోదు చ�
సికింద్రాబాద్ నావల్ చీఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ ఆఫీసర్ (సీక్యూఏవో)గా వారణాసి చంటి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. నావల్ ఇంజినీరింగ్ ఐఎన్ఎస్ శివాజీలో చదువుకున్న చంటి 1992లో భారత నౌకాదళంలో చేరారు.
Karnataka | ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi) రోడ్ షో (Road Show) నిర్వహించిన మార్గాన్ని కాంగ్రెస్ (Congress) శ్రేణులు శుభ్రం చేశారు. గో మూత్రం, పేడ (cow dung)తో ఆ రహదారిని క్లీన్ చేశారు.
Karnataka Assembly Elections | మరో వారం రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు (Karnataka Assembly Elections) జరగనున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో కోట్ల కొద్దీ డబ్బులు చేతులు మారుతున్నాయి. తాజాగా మైసూరు (Mysore)లో ఓ వ్యక్తి ఇంట్లో అక్రమంగా దాచిన కోటి రూ�
Viral News | బాసర, మార్చి 15: ఈ చిత్రంలో కనిపిస్తున్న వారు కర్ణాటకలోని మైసూర్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ కృష్ణకుమార్, ఆయన తల్లి చూడ రత్నమ్మ. తల్లి కల నెరవేర్చేందుకు రూ.లక్షకు పైగా జీతం వస్తున్న సాఫ్ట్వేర్�
ప్రధాని మోదీ గత ఆదివారం ప్రారంభించిన బెంగళూరు-మైసూర్ పది లేన్ల రహదారిలో అప్పుడే గోతులు పడ్డాయి. కొన్ని చోట్ల కంకర తేలిపోయి గుంతలు పడ్డాయి. అనేక చోట్ల సర్వీసు రోడ్లు, బైపాస్ రోడ్లు, చిన్న వంతెనల నిర్మాణా
Mosque Like Bus Stop | మైసూరులో మసీదును పోలిన బస్స్టాప్ను నిర్మించడంతో రాజుకున్న వివాదం సమసిపోయింది. స్థానిక ఎంపీ హెచ్చరికతో బస్టాండ్ రూపు మారిపోయింది. మైసూరు-ఊటీ రోడ్డులోని
snake in shoe:ఈ వీడియో చూస్తే వళ్లు వణికిపోవడం ఖాయం. షూలో దాగి ఉన్న ఓ నాగు పాము ఘటన.. కర్నాటకలోని మైసూర్లో జరిగింది. ఆ కోబ్రా ఒక్కసారిగా షూ నుంచి పడగ విప్పిన తీరు కూడా షాక్కు గురి చేస్తుంది. మైసూర్ల�
బెంగళూరు : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న కర్నాటక మైసూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. కరనా మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాలు కార్యక్రమాన్ని నిలిపివేసిన విష�
35 ఏళ్ల తర్వాత పెళ్లితో ప్రేమజంట శుభం కార్డు | ప్రేమకు చావు లేదంటారు కదా.. అది నిజమే కాబోలు అనిపిస్తుంది ఈ ఘటన చూస్తే. అప్పుడెప్పుడో 35 ఏళ్ల కింద ఓ ప్రేమ జంట విడిపోయింది.
బెంగళూర్ : మైసూర్ సామూహిక లైంగిక దాడి ఘటనలో బాధితురాలు ఫోటోల ఆధారంగా నిందితులను గుర్తించింది. మరోవైపు ఆగస్ట్ 24న మైసూర్ శివార్లలోని నిర్జన ప్రదేశంలో జరిగిన ఈ ఘోర ఉదంతంలో ఏడవ నిందితుడి కోసం త�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన మైసూర్లో వైద్య విద్యార్ధినిపై సామూహిక లైంగిక దాడి ఘటనలో ఆరవ నిందితుడిని తమిళనాడులో కర్నాటక పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో శనివారం ఐదుగురు నిందిత
బెంగళూర్ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన మైసూర్లో వైద్యవిద్యార్ధినిపై సామూహిక లైంగిక దాడి ఘటనకు సంబంధించి కర్నాటకకు చెందిన మరో మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై కార్మిక శాఖ మంత్ర
న్యూఢిల్లీ : మైసూర్ శివార్లలో వైద్య విద్యార్ధినిపై ఆరుగురు వ్యక్తుల సామూహిక లైంగిక దాడి ఘటనకు సంబంధించి కర్నటక హోంమంత్రి అరగ జ్ణానేంద్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లైంగిక దాడి ఘటన నేపథ్