కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హన్మంతరావు అనుచరుల అరాచకాలపై బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. మైనంపల్లి అనుచరులు సోషల్మీడియాలో మహిళలను కించపరిచేవిధంగా పోస్టుల పెడుతు�
రాష్ట్రంలో ‘ఏక్ పోలీస్ విధానం’ అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన అనంతరం ఆ ఊసే ఎత్తడం లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు.
మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అప్రజాస్వామిక చర్యలు వెంటనే మానుకోవాలని గొల్లకురుమ హకుల పోరాట సమితి హెచ్చరించింది. ఈ మేరకు సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్యాదవ్ గురువార
Congress Party | అల్వాల్లో బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కార్పొరేటర్లే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు, మైనంపల్లి అనుచరులు భౌతిక దాడులకు దిగారు.
తమ పార్టీ కార్యకర్తలు తనతోపాటు హరీశ్రావు, కేటీఆర్పై పెట్రోల్ పోస్తరని, ఇందుకు ప్లాన్ చేశానని.. ఆ ఇద్దరు నేతలు చావకుంటే పట్టుకొనైనా చంపేస్తమని కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు చేసిన వ్యాఖ్యలపై కే�
మైనంపల్లి హన్మంతరావు షో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మంత్రి కాదు... ఓ ఎమ్మెల్యే కాదు. ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే మాత్రమే.. ఆయనకు రోప్ పార్టీతో సిద్దిపేట పోలీసులు స్వాగతం పలికారు. సీఎం స్థాయి వాళ్లకు మాత్రమే రోప్ ప�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తున్నదని బీఆర్ఎస్ ధ్వజమెత్తింది. ఈ ఉల్లంఘనలకు సంబంధించి శనివారం సీఈవో వికాస్రాజ్కు 6 అంశాలపై ఫిర్యాదు చేసింది.
మల్కాజిగిరి నియోజకవర్గంలో మైనంపల్లి హనుమంతరావు అరాచకాలకు అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నక్క రాజశేఖర్ అన్నారు. ఆదివారం ఓల్డ్ అల్వాల్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.
Janareddy | తన కుమారులు ఇద్దరికీ ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామన్న హామీ దక్కకపోవడంతో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అలిగినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆయన ఇద్దరు కుమారులు నాగార్జునసాగర్, మిర్యాలగూడ నుంచి కాంగ�
Minister Harish Rao | ఆర్థికమంత్రి హరీశ్రావుపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేశాయి. రెండోరోజు మంగళవారం కూడా రాష్ట్రంలోని పలుచోట్ల మై
గౌతంనగర్, నవంబర్ 28 : మహాత్మా జ్యోతిరావు ఫూలే చూపిన మార్గంలోనే ప్రతి ఒక్కరూ నడవాలని ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు అన్నారు. ఆదివారం గౌతంనగర్ చౌరస్తాలో కార్పొరేటర్ మేకల సునీతారాముయాదవ్ ఆధ్వర్యంలో ప�
నేరేడ్మెట్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే ఆషాఢ బోనాల జాతరను ఆదివారం నేరేడ్మెట్ పరిధిలోని మల్కాజిగిరి కోర్టు ఆవరణ ఉన్న అమ్మవారి ఆలయంలో వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు మల్కాజ�