ప్రతీ ముస్లిం సమాజమనే నిర్మాణంలో ఇటుక లాంటి వాడు. అందుకే దైవ ప్రవక్త (సల్లం) విశ్వాసులు పరస్పర కట్టడం లాంటి వారని... వారు ఒకరికొకరు ఊతంగా, ప్రేమ-వాత్సల్యాలు కలిగి ఉంటారని తెలిపారు. నిజానికి వారంతా ఒక శరీరం ల�
ఉగ్రవాదుల దాడి నుంచి పర్యాటకులను కాపాడే ప్రయత్నంలో ఓ స్థానిక పోనీ (పొట్టి గుర్రం) రైడ్ ఆపరేటర్ తన ప్రాణాలనే అర్పించాడు. 28 ఏళ్ల సయ్యద్ అదిల్ హుస్సేన్ షా అనే స్థానిక పోనీ రైడ్ ఆపరేటర్ సహోదరత్వానికి, స
వక్ఫ్బోర్డు చట్ట సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సంఘాల నాయకులు, మతపెద్దలు శుక్రవారం నిరసన కార్యక్ర�
పవిత్ర రంజాన్ వేడుకను పురస్కరించుకొని శుక్రవారం అత్యంత భక్తి పెద్దలతో షబ్ ఏ ఖదర్ వేడుకను ముస్లింలు నిర్వహించుకున్నారు. రంజాన్ మాసంలో చివరి శుక్రవారం పవిత్ర రంజాన్ మాసం 27వ రోజు గురువారం రాత్రి షబ్ ఏ ఖదర్
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల పరిధిలోని లేమామిడి గ్రామానికి చెందిన టి.బాలోజీ నివాసంలో మంగళవారం సాయంత్రం మైనార్టీలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. దివంగత టి. నారంజీ జ్ఞాపకార్ధం ఆయన కుమారులు ఏర్పాటు చ�
ముస్లిం పర్సనల్ లాలో చట్టపరమైన నిబంధన లేనంత మాత్రాన ముస్లిం పురుషుడికి న్యాయం లభించే అవకాశం లేదని కాదని మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ బెంచ్ స్పష్టం చేసింది. ముస్లిం మ్యారేజెస్ యాక్ట్, 1939 రద్దు కా
elderly man assaulted in train | రైలులో ప్రయాణించిన ముస్లిం వృద్ధుడిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. గొడ్డు మాంసం తీసుకెళ్తున్నాడన్న అనుమానంతో అతడ్ని కొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ వృద్�
ప్రవక్త మూసా (అలై) అల్లాహ్తో నేరుగా మాట్లాడారు కాబట్టి ఆయన్ను ‘మూసా కలీముల్లాహ్' అని పేర్కొన్నది ఖురాన్. ఒకానొకసారి మూసా (అలై) అల్లాహ్తో మాట్లాడేందుకు తూర్ పర్వతం వైపునకు వెళ్లబోతుండగా ఓ వ్యక్తి అడ్�
Hindu-Muslim marriage | ముస్లిం పురుషుడు, హిందూ యువతి వివాహం ముస్లిం వ్యక్తిగత చట్టం ప్రకారం చెల్లదని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం కూడా మతాంతర వివాహాన్ని నమోదు చేసుకోవడం కుదరదని �
PM Modi | చొరబాటుదారులు, ఎక్కువ మంది పిల్లలను కనేవారంటూ ముస్లింలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రధాని మోదీ యూటర్న్ తీసుకొన్నారు. ముస్లింలను ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు.