ప్రవక్త ఇబ్రాహీం సరిగ్గా ఐదువేల ఏండ్ల కిందటివారు. ఆయన సృష్టిని పరిశీలన దృష్టితో చూసేవారు. ఇంతపెద్ద సృష్టికి ఒక కర్త ఉండి ఉంటాడని భావించేవారు. ఒకరోజు రాత్రి ఆకాశంలో నక్షత్రాలను తదేక దృష్టితో గమనించి ‘అవే
ముస్లిం బాలికల పెండ్లి వయసుపై పంజాబ్-హర్యానా హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఒక ముస్లిం అమ్మాయికి 16 ఏండ్ల వయసు వచ్చినప్పుడు ఆమె తాను ఇష్టపడిన వ్యక్తిని పెండ్లి చేసుకోవచ్చని స్పష్టం చేసింది
భోపాల్, మే 21: ‘నీ పేరు మహమ్మదే కదా. ఏంటీ కాదా..? నిజం చెప్పు.. ఏదీ నీ ఆధార్ కార్డు చూపించు’ అంటూ మతిస్థిమితం లేని 65 ఏండ్ల వృద్ధుడిని ఓ బీజేపీ కార్యకర్త దారుణంగా కొట్టాడు. ఆ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ
Eid Ul Fitr | ఒక మొక్క నాటారు. దాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. రోజూ నీళ్లు పోశారు. రాత్రుళ్లు సైతం దాని బాగోగులు చూశారు. దానిపట్ల ఎంతో శ్రద్ధ చూపారు. అది కాస్తా పెరిగి పెద్దదవుతున్న తరుణంలో పట్టించుకోవడం మా�
కాషాయ పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ బుధవారం సంచలన ఆరోపణలు చేశారు. పేద ముస్లిం యువకులకు రాళ్లు రువ్వినందుకు బీజేపీ డబ్బు ఇస్తోందని తనకు అనధికార సమాచారం అందిందని ఆయన ఆర
లక్షిత వర్గంపై ఎలాగైనా కక్ష సాధించాలనుకొన్నారు. ఇందుకు తమకు అచ్చివచ్చిన బుల్డోజర్లను రంగంలోకి దింపారు. ఇటీవల జరిగిన అల్లర్లను ఒక వంకగా చూపుతూ ముస్లింల ఇండ్లను, షాప్లను నేలమట్టం చేశారు
విడాకులు పొందిన ముస్లిం మహిళ ‘ఇద్దత్' గడువు ముగిసి, మళ్లీ పెండ్లి చేసుకోనంత వరకు సీఆర్పీసీ ప్రకారం భర్త నుంచి భరణం పొందేందుకు అర్హురాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ పేర్కొన్నది
మసీదుల్లో లౌడ్స్పీకర్లను నిషేధించాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే పట్టుపడుతున్న నేపధ్యంలో శుక్రవారం 30 మందికి పైగా ముస్లిం నేతలు ఎంఎన్ఎస్కు రాజీనామా చేశారు.
మహమ్మద్బిన్ ఖాసీం (క్రీ.శ. 712) -క్రీ. శ. 712లో భారత్పై దండెత్తిన తొలి ముస్లిం. ఇతను అరబ్బు దేశానికి చెందిన వ్యక్తి. సింధు రాజు దాహర్పై దండెత్తాడు. -ముస్లింలుకాని ప్రజలపై భారత్ జిజియా అనే మత పన్ను విధించాడు. గజన