మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్కు రూ.10 వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టర్కు సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ర్టానికి వచ్చిన ఖట్టర్తో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట�
హైదరాబాద్లో 1956 నుంచి 2014 వరకు మూసీ, చెరువులు, నాలాలు ఎలా ఉండేవి? ఎలా అయ్యాయో బహిరంగంగా చర్చించేందుకు సిద్ధమా? అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మాజీ మంత్రి జీ జగదీశ్రెడ్డి సవాల్ విసిరారు.
కాలాలు మారినా పేదల తలరాతలు మారలేదనడానికి ‘మూసీ’ కంటే మంచి ఉదాహరణ ఉండదేమో. 1999-2001 చంద్రబాబు పాలనా కాలంలో మూసీ పేదల మెడపై వేలాడిన కత్తి.. మళ్లీ ఇప్పుడు ఆయన సహచరుడు రేవంత్ హయాంలో భయపెడుతున్నది.
HYDRAA | హైడ్రా అంటే కూల్చివేతలే కాదని కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. హైడ్రా పరిధి ఔటర్ రింగు రోడ్డు వరకే అని ఆయన తెలిపారు. నగరంలోనే కాదు.. రాష్ట్రంలో.. ఆఖరకు ఇతర రాష్ట్రాల్లో కూల్చివేతలను కూడా హైడ్రాకు ఆపాదించ�
ప్రచార ఆర్భాటం మొదలు పెట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు ఇప్పడు కొత్త సమస్యలకు తెర లేపుతోంది. మూసీ వెంట ఉన్న నిర్మాణాలను కూల్చి వేసి, జీవనదికి పునర్ వైభవం తీసుకురావడం అనుకున్నంత సులభం కాదని తెలుస్తో
ఓఆర్ఆర్ పరిధి లోపల ఆక్రమణలకు గురైన చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను పరిరక్షించటమే లక్ష్యంగా హైడ్రాను ఏర్పాటుచేసినట్టు సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరం విస్తరిస్తున�
MLA KP Vivekananda Goud | డిజాస్టర్ మేనేజ్మెంట్ పేరిట ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న హైడ్రా విధానంతో గ్రేటర్ హైదరాబాద్ నగర అభివృద్ధి, శివారు మున్సిపాల్టీలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్ష�
“మూడేళ్లలో మూసీని థేమ్స్ తరహాలో డెవలప్ చేస్తాం. ఇప్పటికే డీపీఆర్ కూడా సిద్ధమైంది. వచ్చే ఐదేళ్లలో 1.5 లక్షల కోట్లు ఖర్చు చేసి మూసీతో హైదరాబాద్కు వన్నెతీసుకువస్తాం. విశ్వనగరానికి ప్రతీకగా, ప్రపంచ స్థాయ�
ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు ఆక్రమణలు కంటిలో నలుసులా మారాయి. దాదాపు 50 కిలోమీటర్ల మేర ప్రవహించే మూసీ పరివాహక ప్రాంతాలకు ఇరువైపులా అక్రమ నిర్మాణాలు, అన�
మూసీ నదిపై ఇప్పటికే ఉన్న బ్రిడ్జీల నాణ్యతను అధ్యయనం చేసేందుకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంఆర్డీసీఎల్) చర్యలు చేపట్టింది. గండిపేట నుంచి గౌరెల్లి ఔటర్ రింగు రోడ్డు దాకా పారుతున్న మూసీ
మూసీ సుందరీకరణ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జంట జలాశయాలైన గండిపేట (ఉస్మాన్సాగర్), హిమాయత్సాగర్ల కింద నుంచి ప్రారంభమయ్యే మూసీ, ఈసా నదుల తీర ప్రాంతాన్ని పరిరక్షి
ప్రభుత్వ ఖజానాలో డబ్బులేదు... చాలా పొదుపుగా ఖర్చు చేస్తాం... ఆడంబరాలు, అట్టహాసాలు ఉండవనే కాంగ్రెస్ ప్రభుత్వం... అప్పుడే ఇష్టారాజ్యంగా ఖర్చు చేసేందుకు శ్రీకారం చుట్టింది. కేవలం ఒక కార్యాలయంలో ఇంటీరియర్స్ �
మూసీ నదిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని సంకల్పించిన ప్రభుత్వం ప్రత్యేకంగా కార్యాచరణను రూపొందిస్తోంది. జంట జలశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ల కింది భాగం నుంచి ప్రారంభమయ్యే మూసీ, ఈసీ నదుల తీర