నాడు ‘జై తెలంగాణ’ నినాదంతో ప్రజలందరినీ ఏకం చేసి రాష్ర్టాన్ని ఏవిధంగా సాధించామో, ఇప్పుడు ‘సేవ్ తెలంగాణ’ నినాదంతో కాంగ్రెస్ అనే అనకొండ నుంచి రాష్ర్టాన్ని రక్షించుకుందామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మ�
మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ పార్టీ, మూసీ పరీవాహక ప్రజలు వ్యతిరేకంగా కాదని.. సుందరీకరణ పేరిట ప్రజల ఇండ్లను కూల్చడాన్నే వ్యతిరేకిస్తున్నామని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ చెప్పారు.
నాగోల్ మూసీ పరీవాహక ప్రాంతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సుందరీకరణను గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించనున్నారు. ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన నాగోల్ ఎస్టీప�
Musi River | మూసీ సుందరీకరణకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా గతంలో మూసీ పరివాహకంలోని పలు నిరుపేదల ఇండ్లు కూల్చివేసిన విషయం తెలిసిందే. దీంతో పాటు నగరంలోని పలుచోట్ల హైడ్రా చెరువుల అభివృద్ధి కోసం పట్�
మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో కాంగ్రెస్ సర్కార్ పెద్దలు భారీ కుట్రకు తెరతీశారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా రోజుకో మలుపు తిరుగుతున్నాయి.
లక్ష కోట్ల రూపాయల మూసీ ప్రాజెక్టు అవాస్తవాలకు వేదిక అవుతున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మూసీ సుందరీకరణకు డీపీఆర్ ఖరారు చేశామంటూ అడ్డగోలు కూల్చివేతలు మొదలుపెట్టి జనాలను భయభ్రాంతులకు గురిచేసిన కా
మనుషుల రక్తం రుచిమరిగిన పులి ఎంతకైనా తెగిస్తుంది. మనిషి ప్రాణాలు తీసి రక్తం తాగేందుకు కూడా వెనుకాడదు. ఇప్పుడు తెలంగాణలో నల్లమల్ల పులి కూడా అదే చేస్తున్నది. కమీషన్ల రుచి మరిగి, కాసులకు కక్కుర్తిపడుతున్న �
మూసీ సుందరీకరణ చర్యల్లో భాగంగా ఎస్ రాంరెడ్డి అనే యజమాని నుంచి సేకరించిన భూమికి ప్రత్యామ్నాయంగా స్థలం రిజిస్ట్రేషన్ చేస్తామని గతంలో ఇచ్చిన హామీని అమలు చేయని ఐఏఎస్ అధికారితోపాటు మరో అధికారికి హైకోర్�
నగరంలో మూసీ నది పరివాహక ప్రాంతంలో హద్దులను నిర్ధారించాలని పలువురు నిపుణులు తమకు సూచించినట్టు హైడ్రా పేర్కొంది. ‘మూసీ సరిహద్దు గుర్తింపు-ఓఆర్ఆర్ లోపల నాలా వ్యవస్థతో పాటు వెడల్పుల నిర్ధారణ’ అంశంపై శుక
మూసీ తీరంలో నిర్వాసితులతో కలిసి ప్రభుత్వంపై ఉద్యమిస్తామని నర్మదా బచావో ఉద్యమకారిణి, హక్కుల నేత మేధాపాట్కర్ హెచ్చరించారు. హైదరాబాద్ వచ్చిన మేధా పాట్కర్ సోమవారం పాత మలక్పేట డివిజన్, శంకర్నగర్లోన�
మనసా వాచా కర్మణా అని త్రికరణ శుద్ధి గురించి చెప్పారు పెద్దలు. మనసులో ఉండేదే బయటకు చెప్పాలి.. బయటకు చెప్పేదే చేయాలి అని దీనర్థం. ఇక చిత్తశుద్ధి అనేది లేనివారు చెప్పేదొకటి, చేసేదొకటి. ఇందుకు మన రేవంత్ సర్కా�
గత ఏడాది కాలంగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై రేవంత్రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న హైడ్రామా ఎట్టకేలకు రియల్ డ్రామానేనని స్పష్టమైంది. కనీసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారు కాకుండానే నిరుపేదల ఇం