కాంగ్రెస్ సర్కార్ డ్రీమ్ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. అశాస్త్రీయ విధానంలో సాగుతున్న ప్రణాళికలపై అభ్యంతరాలు తీవ్రతరం అవుతున్నాయి. అధ్యయనం లేకుండా, పర్యావరణ ప్రభావాలను అంచనా వేయకుండా గు
మూసీ సుందరీకరణ పేరిట రేవంత్ సర్కార్ కుట్రలను ఛేదించేందుకు బాధితులంతా ఏకంకావాలని, అప్పుడే తమ భూములు, ఇండ్లకు రక్షణ ఉంటుందని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్, బీఆర్ఎస్ నేత కార
మూసీ ప్రాజెక్టుపై తాను వేసిన కేసును నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ డిస్మిస్ చేయలేదని, ప్రస్తుతం దరఖాస్తు దశలో ఉన్నందున డిస్పోస్ చేసిందని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్రెడ్డి తెలిపారు.
మూసీ సుందరీకరణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రూ.లక్షన్నర కోట్ల అవినీతిని ప్రజలకు వివరించేందుకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ‘మూసీ పోరుబాట’ చేపట్టింది. ఈమేరకు బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గ�
Patolla Karthik Reddy | కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గాలు, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇంచార్జి పటోళ్ల కార్తీక్ రెడ్డి పిలుపునిచ్చారు.
సంపదపై కన్నేసిన పొరుగు రాజ్యాలను నిలువరించేందుకు హైదరాబాద్ నగరం చుట్టూ నిర్మించిన రక్షణ గోడకు రేవంత్ సర్కార్ తీరుతో ముప్పు పొంచి ఉన్నది. మరాఠాల దాడుల కాలంలో మొఘల్ పాలకులు తలపెట్టిన ఈ రక్షణ గోడ నిర్�
Hyderabad | కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు వల్ల పరీవాహక ప్రాంత ప్రజలు కంటిమీద కునుకు లేకుండా బతుకీడుస్తున్నారు. ఎప్పుడు ఏ అధికారి వచ్చి తమ ఇండ్లకు మార్కింగులు వేస్తారో.. ఎప్పుడు ఎవ�
మూసీ సుందరీకరణలో కేసీఆర్ది జీరో డీమాలిషన్ మోడల్ అని కేటీఆర్ స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతా ఏఐ చిత్రాలు, గ్రాఫిక్ మాయాజాలంగా మారిందని, అ�
KTR : లక్షన్నర కోట్ల విలువైన ఆస్తిని జీరో వాల్యూ చేసే అధికారం సీఎం రేవంత్ రెడ్డికి ఎవరు ఇచ్చారు? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సూటిగా ప్రశ్నించారు.