మూసీ సుందరీకరణ చర్యల్లో భాగంగా ఎస్ రాంరెడ్డి అనే యజమాని నుంచి సేకరించిన భూమికి ప్రత్యామ్నాయంగా స్థలం రిజిస్ట్రేషన్ చేస్తామని గతంలో ఇచ్చిన హామీని అమలు చేయని ఐఏఎస్ అధికారితోపాటు మరో అధికారికి హైకోర్�
నగరంలో మూసీ నది పరివాహక ప్రాంతంలో హద్దులను నిర్ధారించాలని పలువురు నిపుణులు తమకు సూచించినట్టు హైడ్రా పేర్కొంది. ‘మూసీ సరిహద్దు గుర్తింపు-ఓఆర్ఆర్ లోపల నాలా వ్యవస్థతో పాటు వెడల్పుల నిర్ధారణ’ అంశంపై శుక
మూసీ తీరంలో నిర్వాసితులతో కలిసి ప్రభుత్వంపై ఉద్యమిస్తామని నర్మదా బచావో ఉద్యమకారిణి, హక్కుల నేత మేధాపాట్కర్ హెచ్చరించారు. హైదరాబాద్ వచ్చిన మేధా పాట్కర్ సోమవారం పాత మలక్పేట డివిజన్, శంకర్నగర్లోన�
మనసా వాచా కర్మణా అని త్రికరణ శుద్ధి గురించి చెప్పారు పెద్దలు. మనసులో ఉండేదే బయటకు చెప్పాలి.. బయటకు చెప్పేదే చేయాలి అని దీనర్థం. ఇక చిత్తశుద్ధి అనేది లేనివారు చెప్పేదొకటి, చేసేదొకటి. ఇందుకు మన రేవంత్ సర్కా�
గత ఏడాది కాలంగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై రేవంత్రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న హైడ్రామా ఎట్టకేలకు రియల్ డ్రామానేనని స్పష్టమైంది. కనీసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారు కాకుండానే నిరుపేదల ఇం
ఏడాదిగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై రేవంత్రెడ్డి సర్కారు ఆడుతున్న దాగుడుమూతలు బట్టబయలయ్యాయి. కూల్చివేతలు మొదలు డీపీఆర్.. ప్రపంచ బ్యాంకుకు రుణం కోసం నివేదిక.. అంచనా వ్యయం నుంచి కన్సల్టెంట్ టెండర్ల దా�
మూసీ ప్రక్షాళన, సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, అయితే ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారం చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నదని ఎమ్మెల్యే సుధీర్రెడ్డి అన్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని పేదలకు బుల్డోజ�
‘మూసీ జోలికి వెళ్లడం సాధ్యం కాదు. డబుల్ బెడ్రూంలు కేటాయించినప్పటికీ వారంతా తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అక్కడ వసతులు ఏమీ బాగా లేవు. తాగునీటి సమస్య, లిఫ్ట్ పనిచేయకపోవడం.. అపరిశుభ్ర వాతావరణం ఉందని బాధితులు సమ
మెయిన్హార్ట్ సంస్థకు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణలు చెప్పబోరని ఆ పార్టీ లీగల్ టీమ్ గురువారం స్పష్టం చేసింది. మెయిన్హార్ట్పై చేసిన ఆరోపణలకు క్రిశాంక్ కట్టుబడే �
ట్యాంక్బండ్ సమీపంలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం కనిపించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ ధ్వజమెత్తారు. సుందరీకరణ పే
మూసీ ప్రక్షాళనకు మద్దతిస్తామని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. శుక్రవారం కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ముందుగా 11 వేల కుటుంబాల జీవనోపాధికి ఢోకా లేకుండా చేయాలని సూచించారు.
మూసీ సుందరీకరణ, పునరుజ్జీవన చర్యలను తాము వ్యతిరేకించడం లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు.