పొద్దుపొడుపులా కాళేశ్వరం
సూర్యగోళంలా జలగోళం
పొలాల్లో విరజిమ్మిన సలిలక్షేత్రం
కురిసిన చినుకు కడలిపాలు కాకుండా
నీటి బిందువులను వొడిసిపట్టి
నిజం చేసిన దక్షుడు
ఎగువన కురుస్తు న్న వర్షాలతో బుధవారం రాత్రి నుంచి మూసీ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరిగింది. 2023 జూలైలో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో 60 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఆ తర్వాత ఏడాది నుంచి ఇ
దీపావళి పండుగ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్రెడ్డి నయా నరకాసురుడంటూ నరకాసురుడి పీడ విరగడైనప్పుడే తెలంగాణకు నిజమైన దీపావళి అన్నారు. పండుగ పూట మూసీ �
ఎగువన భారీ వర్షాలతో హైదరాబాద్లోని (Hyderabad) జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్ (Osman Sagar), హిమాయత్ సాగర్లకు (Himayat Sagar) వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో జలమండలి అధికారులు ఉస్మాన్సాగర్ ఆరు గేట్లను 4 అడుగుల మేర ఎత్తి నీటి
పాదుకు కాసిన కుకమూతి పిందెను చూసి ఎన్ని రోజులని దిగులు పడుతాం. ఇప్పుడిది ఆ చెట్టుకు సోకిన తెగులు గురించి ఆలోచన చేసే సమయం. హైడ్రా వెనుక దాకొని బుల్డోజర్ పంపినవాడి వీరత్వం గురించి మాట్లాడుకుందాం. పాలకుల వ�
‘కట్టుకున్న బట్టలు తప్ప ఏమీ మిగలలేదు. కేవలం వాళ్లు వీళ్లు ఇచ్చిన అరటిపండ్లు తిని బతుకుతున్నం. మమ్మల్ని పట్టించుకున్నదెవరు. ఈ వైపు వచ్చిందెవరం’టూ ఓ మహిళ ఆవేదన. ‘ఉన్న ఒక్క దుకాణం పోయింది. ఇద్దరు పిల్లలతో ఎల
మద్యం మత్తులో మూసీలో ఈత కొడతానంటూ దిగిన ఓ వ్యక్తి గల్లంతైన ఘటన చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. శంకర్నగర్కు చెందిన మహ్మద్ సలీం(32) కూలీ. గురువారం సాయంత్రం పూటుగా మద్య
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు రూ. 375 కోట్లను కాంగ్రెస్ సర్కారు మంజూరు చేసింది. మూసీ అభివృద్ధికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 1500 కోట్లను మంజూరు చేయాల్సి ఉండగా... ఇప్పటివరకు రెండు దఫాలుగా రూ. 375 కోట్లు మంజూరు చేసి
మూసీ పరీవాహక ప్రాంతంలో అత్యంత ఎత్తైన టవర్ నిర్మించాలని, కాబట్టి అక్కడున్న ప్రజలను తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. మూసీ పరీవాహక ప్రాంతంలో నివసిస్తున్న చాలామంది ఇప్పటికే ఇండ్లు ఖాళీ చ�
హైదరాబాద్లో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో మూసీ (Musi) నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా వంగిండ మండలంలోని సంగెం సమీపంలో ఉన్న భీమలింగ వద్ద లోలెవల్ బ్రిడ్జిపై నుంచి మూసీ ప్ర�
హైడ్రా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో గ్రేట ర్లో ఆక్రమణల తొలగింపు జరుగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం మూసాపేట ఆంజనేయనగర్లో పార్కు స్థలంలో అక్రమంగా ఉన్న కమర్షియల్ నిర్మాణాలను తీసేసిన హైడ్రా..