మద్యం మత్తులో మూసీలో ఈత కొడతానంటూ దిగిన ఓ వ్యక్తి గల్లంతైన ఘటన చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. శంకర్నగర్కు చెందిన మహ్మద్ సలీం(32) కూలీ. గురువారం సాయంత్రం పూటుగా మద్య
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు రూ. 375 కోట్లను కాంగ్రెస్ సర్కారు మంజూరు చేసింది. మూసీ అభివృద్ధికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 1500 కోట్లను మంజూరు చేయాల్సి ఉండగా... ఇప్పటివరకు రెండు దఫాలుగా రూ. 375 కోట్లు మంజూరు చేసి
మూసీ పరీవాహక ప్రాంతంలో అత్యంత ఎత్తైన టవర్ నిర్మించాలని, కాబట్టి అక్కడున్న ప్రజలను తరలించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. మూసీ పరీవాహక ప్రాంతంలో నివసిస్తున్న చాలామంది ఇప్పటికే ఇండ్లు ఖాళీ చ�
హైదరాబాద్లో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో మూసీ (Musi) నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా వంగిండ మండలంలోని సంగెం సమీపంలో ఉన్న భీమలింగ వద్ద లోలెవల్ బ్రిడ్జిపై నుంచి మూసీ ప్ర�
హైడ్రా ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో గ్రేట ర్లో ఆక్రమణల తొలగింపు జరుగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం మూసాపేట ఆంజనేయనగర్లో పార్కు స్థలంలో అక్రమంగా ఉన్న కమర్షియల్ నిర్మాణాలను తీసేసిన హైడ్రా..
స్ఆర్డీపీ పథకం కింద హైదరాబాద్లో చేపట్టిన పనులు 16 నెలల కాంగ్రెస్ పాలనలో నత్తనడకన సాగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. పూర్తయినవాటికి సున్నాలేసి రిబ్బన్ కటింగ్�
మూసీ తీరంలో నిర్వాసితులతో కలిసి ప్రభుత్వంపై ఉద్యమిస్తామని నర్మదా బచావో ఉద్యమకారిణి, హక్కుల నేత మేథాపాట్కర్ హెచ్చరించారు. సోమవారం పాత మలక్ పేట డివిజన్ శంకర్ నగర్ లోని మూసీ నిర్వాసితుల కాలనీల్లో పర�
మూసీ రివర్ఫ్రంట్ డెవలప్మెంట్కు రూ.10 వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర మంత్రి మనోహర్లాల్ ఖట్టర్కు సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ర్టానికి వచ్చిన ఖట్టర్తో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట�
మూసీ రివర్ఫ్రంట్ బోర్డుతో తమకు సంబంధం లేదని, అయినప్పటికీ మూసీ ఆక్రమణలపై చర్యలుంటాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. నాలా వెడల్పులకు సంబంధించిన సమాచారం తీసుకుంటున్నామని , మూసీలో ఎక్కడెక్కడ ఆక్�
కేబినెట్ నిర్ణయం అంటే సమిష్టి నిర్ణయమని, క్వశ్చన్ అవర్లో ఒక మంత్రి మరొక మంత్రిని ప్రశ్న అడగడం ఏంటని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. మంత్రులే ప్రశ్నలు అడిగితే ప్రశ్నోత్తరాలకు అర్�