‘ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడానికి డబ్బులు లేవు కానీ.. రూ.లక్షన్న కోట్లతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కడతామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెబుతు న్నదని’ బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివ
పేదల సొంతింటిని నిర్వీర్యం చేసే కాంగ్రెస్ చేపట్టిన మూసీ ప్రాజెక్టుతో మరో ప్రజా యుద్ధం మొదలయ్యేలా ఉంది. గడిచిన ఏడాదిన్నర కాలంగా కాంగ్రెస్ చేస్తున్న ఆగడాలతో విసిగిపోతున్న మూసీ పరివాహాక ప్రాంత బాధితుల�
మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో ఇండ్లు కోల్పోవడం మధు పార్క్అపార్ట్మెంట్ నివాసితుల ఒక్కరి సమస్య కాదని, ఇది మూసీ బాధితులందరి సమస్య అని పలువురు వక్తలు అన్నారు. ఆదివారం మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్
KTR | మూసీని అభివృద్ధి చేసే సత్తా లేకపోతే రేవంత్ రెడ్డి తప్పుకోవాలి. ఆ ప్రాజెక్టును బీఆర్ఎస్కు అప్పగిస్తే రూ.16 వేల కోట్లతోనే సుందరీకరిస్తం. మూసీ అభివృద్ధికి అన్ని పార్టీలు కృషి చేసినా బీఆర్ఎస్ పాలనలోన
రాష్ట్ర ప్రభుత్వం మూసీపై ప్రతిపాదించిన గాంధీ సరోవర్ ప్రాజెక్టును నిలిపివేయించాలని ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ను మూసీ జన్ ఆందోళన్ (ఎంజేఏ) బృందం కోరింది. ఈ మేరకు ఆమెకు గురువారం లేఖ రాస�
Musi | మూసీ బఫర్ సామాన్యుడిని ఇంకా భయపెడుతూనే ఉన్నది. నదికి రెండు వైపులా 50 మీటర్ల బఫర్ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు తేల్చిచెప్పడంతో పరీవాహక ప్రాంత ప్రజల్లో ఆందోళన తీవ్రమైంది.
Musi Buffer Zone | మూసీ పరీవాహక ప్రాంతంలో తక్కువ వెడల్పులో ఉన్న భూములను సేకరించి, అభివృద్ధి చేసే ఉద్దేశమే గనుక సర్కార్కు ఉంటే.. కిలోమీటరు దూరంలో ఉన్న సర్వే నంబర్లలోని భూములను ఎందుకు వెదికినట్టు? కిలోమీటరు మేర భూము�
మూసీ సుందరీకరణకు భూములను స్వాధీనం చేసుకుంటామని రాజేంద్రనగర్ డివిజనల్ అధికారి వెంకట్రెడ్డి తెలిపారు. మంగళవారం రాజేంద్రనగర్ ఆర్డీవో కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గండిపేట, రాజేంద్ర
మూసీ సుందరీకరణ పేరిట ఖరీదైన భూములే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. మూసీ ప్రాజెక్టు పేరిట ఇప్పటికే పరీవాహక ప్రాంతాల్లోని పలుచోట్ల సర్వేలు, నోటిఫికేషన్లు వెలువరించి ప్రజలను
తీవ్ర ఇబ్బ�
మూసీ నది పునరుజ్జీవం పేరిట రాష్ట్ర ప్రభుత్వం సామాన్యుల పొట్ట కొడుతున్నదని అర్బన్ డెవలప్మెంట్ ఫోరం (యూడీఎఫ్) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. నది ప్రక్షాళన ముసుగులో రియల్ ఎస్టేట్, టూరిజం వ్యాపారాలకు �
మూసీ ప్రక్షాళన, సుందరీకరణ పేరిట వేలాది మంది బడుగు, బలహీన, పేద వర్గాలను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని పలువురు పర్యావరణ వేత్తలు, సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూసీ నది పరీవాహక ప్రాంత ప్రజ�
మూసీ నదీపై ఆక్రమణలు కూల్చకుండా సుందరీకరణ, రివర్ఫ్రంట్ ప్రాజెక్టులంటూ రేవంత్రెడ్డి చెప్పే మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. పేదోడిని బతుకులను రోడ్డున పడ
మురుగు శుద్ధి ప్లాంట్ (ఎస్టీపీ) నిర్మాణం చేపట్టవద్దని, ఇప్పటికే రక రకాల కాలుష్యాలతో ఇబ్బంది పడుతున్నామని ఉప్పల్ శివారు కురుమనగర్, లక్ష్మీనర్సింహ కాలనీ ప్రాంతవాసులు ఆదివారం ఉప్పల్లో ఆందోళన కార్యక్ర