కర్ణాటకలోని మైసూరులో ఓ వ్యక్తి తన ప్రియురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పెరియపట్నకు చెందిన సిద్ధరాజు తన గర్ల్ఫ్రెండ్ రక్షితను సాలిగ్రామ తాలూకా, కప్పడిలో ఉన్న లాడ�
వెల్గటూర్ మండల కేంద్రంలో పెద్ద వాగు బ్రిడ్జి దగ్గర నడిరోడ్డుపై యువకుడిపై మూకుమ్మడిగా దాడి చేసి కోటిలింగాల రోడ్డుకు పాత వైన్స్ వెనకాలకు తీసుకెళ్లి విచక్షణారహితంగా దాడి చేసి కత్తులతో పొడిచి హత్య చేసిన స
తమిళనాడులోని అరుణాచలంలో ఘోరం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన విద్యాసాగర్(32) హత్యకు గురయ్యాడు. స్థానిక పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. విద్యాసాగర్ గిరిప్రదక్షిణ చేస్తుండగా ఇద్దర�
Madhya Pradesh | బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని ఒక ప్రభుత్వ దవాఖానలో ఘోరం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగా, ట్రామా వార్డులో ఒక యువతిపై దాడిచేసిన యువకుడు ఆమెను గొంతుకోసి దారుణంగా హత్య చేశాడు.
Newly-Wed Wife Murdered Man | ఒక వ్యక్తి పెళ్లి కోసం తెగ ఆరాటపడ్డాడు. రైతు అయిన తనను పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఆధ్యాత్మిక కార్యక్రమంలో వాపోయాడు. ఈ వీడియో వైరల్ కావడంతో ఒక మహిళ అతడ్ని ట్రాప్ చేసి పెళ్ల�
Twitter Killer: జపాన్లో 9 మందిని చంపిన 34 ఏళ్ల వ్యక్తికి ఇవాళ మరణశిక్ష అమలు చేశారు. ట్విట్టర్లో పరిచయం పెంచుకుని వాళ్లను ఇంటికి రప్పించి హత్య చేశాడు. సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనల్లో ఉన్న యువతను ని�
కొండగట్టులో ఈ నెల 02 వ తేదిన జరిగిన గొడవలో ఒకరిని హత్య చేసి దృష్యం సినిమా తరహాలో ఆనవాళ్లు కనిపించకుండా ఉండేందుకు పూడ్చి వేసిన అంశం బయటకి పొక్కడంతో విచారణ చేపట్టిన మల్యాల సర్కిల్ పోలీసులు కేసు నమోదు చేసుకు
Man Murdered Inside Bakery | ఏడుగురు వ్యక్తులు ఒక వ్యక్తిని వెంబడించారు. బేకరీ షాపులోకి పరుగెత్తిన అతడిపై అక్కడ దాడి చేశారు. కత్తులతో నరికి చంపారు. ఆ బేకరీ షాపులో ఉన్న వారు ఇది చూసి భయాందోళన చెందారు. సీసీటీవీలో రికార్డైన వ�
నంబాల కేశవరావుది ప్రభుత్వ హత్యే అని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆరోపించారు. బుధవారం ఆయన ప్రధాని మోదీకి లేఖ రాసినట్టు ప్రకటన విడుదల చేశారు.
కెనడాలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త హర్జీత్ దడ్డా బుధవారం దారుణ హత్యకు గురయ్యారు. ఒంటారియో, మిసిసాగా పార్కింగ్ లాట్ లో ఆయనపై కొందరు కాల్పులు జరిపి, పారిపోయారు.
తాను పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి మరొకరిని పెళ్లి చేసుకుందని కక్ష పెంచుకొన్న ఓ యువకుడు అమ్మాయి భర్తను అతి కిరాతకంగా కత్తితో పొడిచి చంపిన ఘటన కేపీహెచ్బీకాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వృద్ధ దంపతులను హత్య చేసిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాలానగర్ డిసీసీ సురేష్ కుమార్, ఇన్ స్పెక్టర్ రాహుల్ దేవ్ కథనం ప్రకారం... అల్వాల్ సూర్యనగర్లో కనకయ్య, రాజమ్మలు భవనంలో వా
murder | కామారెడ్డి : అప్పు ఇచ్చిన డబ్బులు ఇవ్వాలని అడినందుకు ఓ మహిళను హత్య చేసినట్లు కామారెడ్డి ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు
తన కూతురును వేధించవద్దని అల్లుడిని మందలించినందుకు మామను హతమార్చిన ఘటన మండలంలోని అనంతగిరి గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది. హ త్యకు సంబంధించి వివరాలను ఎస్సై వినయ్తో కలిసి నార్త్ రూరల్ సీఐ శ్ర